Skip to main content

Telugu News Power

భూ సేకరణలో రూ. 1,140 కోట్ల భారీ స్కాం. ప్రభుత్వానికి విజిలెన్స్ రిపోర్ట్.

అమరావతి: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పేదల ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషన్ విచారణ చేపట్టింది. అవినీతి నిరోధక శాఖ విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ఆదేశించాలని విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు సమర్పించింది. గత ప్రభుత్వాలలో జగనన్న కాలనీలు నిర్మించడానికి భూసేకరణ జరిగింది. భూ సేకరణ ధర అర్జెంటు రేటు కంటే ఎక్కువ చెల్లించడం, ఊరికి దూరంగా, కొన్నిచోట్ల అసలు అవసరం లేకుండా భూసేకరణ జరిగినట్టు గుర్తించారు….

Read More

ప్రిన్సిపల్ ‘తిరు వీధుల’కు ఘనంగా వీడ్కోలు.

పాలకొల్లు: ఏప్రిల్,30(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో, గురువారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి పదవీ విరమణ కార్యక్రమం అధ్యాపకులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థుల సంఘటితమై ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ అధ్యక్షత వహించారు. అధ్యక్ష ప్రసంగంలో వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ మాట్లాడుతూ, డాక్టర్ రాజరాజేశ్వరి నాయకత్వంలో కళాశాల అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని, ఆమె క్రమశిక్షణ, కృషి,…

Read More

డిగ్రీ 1వ సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల ప్రభంజనం.

పాలకొల్లు: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన 1వ సెమిస్టర్ ఫలితాల్లో చాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 80శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల మొదటి స్థానంలో నిలిచిదంన్నారు. విద్యార్థులు 9.2 నుంచి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన వారు 46మంది. కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక…

Read More

కొంతేరు యూత్ క్లబ్ 44వ నాటిక పోటీలు.

యలమంచిలి: ఏప్రిల్, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన, ప్రతిష్టాత్మకమైన కొంతేరు యూత్ క్లబ్ 44వ నాటికోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. నాటక పరిషత్తుల నిర్వహణ మోయలేని భారమై, అనివార్యంగా మూసి వేయవలసిన పరిస్థితుల్లో కూడా కొంతేరు నాటక పరిషత్ నిర్విఘ్నంగా కొనసాగటం తో కళా రంగంలో కొంతేరు తన కీర్తి పతాకను ఎగురవేసింది. ఇక్కడ కళాభిమానులు, కళాకారులకు పంచభక్ష పరమాన్నాలు వడ్డించకపోయిన, తమకున్న దానిలో ప్రేమాభిమానాలు పంచుతూ, అతిధి మర్యాదలు చేయటం, ఇక్కడ…

Read More

మానవ కంకాళాన్ని సాక్ష్యంగా బ్యాంకు కు తెచ్చిన గిరిజనుడు. మానవత్వమా ఎక్కడ నీచిరునామా?

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్. కామ్) చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర కథల పుస్తకాల్లో చదివాం, విక్రమార్కుడు శవాన్ని తన భుజంపై మోస్తూ వెళుతూ ఉంటే, బేతాళుడు చెప్పిన కథలో ప్రశ్నకు సరైన సమాధానం చెబితే ఆ శవం మళ్ళీ చెట్టు మీదకు వెళ్ళిపోతుంది. సమాధానం చెప్పలేకపోతే విక్రమార్కుని తల వెయ్యి ముక్కలవుతుంది. ఇది ఆనాటి జానపద కథ. నేటి విక్రమార్కుని కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి, తన భుజాలపై అది శవమా, మానవ కంకాళమా అన్నట్టుగా…

Read More

దొడ్డిపట్ల రేవు పాట ఖరారు.

యలమంచిలి: ఏప్రిల్, 29(తెలుగు న్యూస్ పవర్. కామ్) దొడ్డిపట్ల-కనకాయలంక రేవు పాట బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి కుమార్ ఆధ్వర్యంలో, ఎంపీడీవో జెడివి ప్రసాద్ నిర్వహించారు. ఈ వేలం లో పాల్గొన్న చేగొండి వీర వెంకటరమణ అత్యధిక ధర చెల్లించడానికి టెండర్ వేశారు. ఈ వేలం ప్రకారం 11 నెలలకు గాను, రూ. 3.82 లక్షలు మండల పరిషత్ కు ఆదాయం వస్తుంది. గత నెళ్ళాలుగా ఈ ఫెర్రీ పాట వాయిదా…

Read More

మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఏప్రిల్,28(తెలుగు న్యూస్. కామ్) సాధారణంగా ఎన్నికల హామీలు నీటి మూటలుగా మిగులుతాయి. కానీ అది స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు విషయంలో మాత్రం శాసనంగా అమలవుతుంది. రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల పర్యటనలో గూగుల్ పెద్దింట్లకు ఇచ్చిన మాట మంత్రి నిలబెట్టుకున్నారు. స్థానిక బ్రాడీపేట రెండో వీధిలో శిథిలావస్థలో ఉన్న ఆమె ఇంటిని చూసి, మంత్రి చెలించి పోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు…

Read More

ఉపాధ్యాయులపై కేసు కొట్టివేత.

విజయవాడ: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్) చలో ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపు మేరకు యుటిఎఫ్ రాష్ట్ర సంఘం2022, ఏప్రిల్ 25న చేపట్టిన ఛలో సిఎంఓ కేసు మంగళవారం నా ఇస్తాను కొట్టి వేసింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న 65మంది యు.టి.యఫ్. నాయకులు, కార్యకర్తలపై పోలీసులు పెట్టిన అక్రమ కేసు సుమారు 4 ఏళ్లుగా నడచింది.ఈ కేసు అక్రమమని ప్రభుత్వం గుర్తించి, కేసు ఉపసంహారించుకున్న నేపథ్యంలో యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలపై ఉన్న కేసును రద్దు చేస్తున్నట్లు విజయవాడ…

Read More

శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు సాయికుమార్ రాయలు మృతి.

పెనుగొండ: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్)శ్రీ తుళువ తిమ్మానాయకుని వారసులు, శ్రీకృష్ణదేవరాయల దాయాదులు, తుళువ వంశ చంద్రవంశ క్షత్రియులు, శ్రీ శ్రీ తాతాచార్య వంశ పారంపర్య శిష్యులు, శ్రీ వీరబలిజ, నూరు బలిజ క్షత్రియ సింహాసనులైన, పెనుగొండ సంస్థానాదీశులు శ్రీ రాజా అన్నయ్యగారి సాయికుమార్ రాయలు మంగళవారం స్వర్గస్తులయ్యారు. శ్రీ బలిజ కాపు క్షత్రియుల కోసం, వంశ గౌరవం కోసం ఆయన చేసిన సేవ, అందించిన ప్రోత్సాహం ఎనలేనిది. బలిజ కాపుల తెలగ క్షత్రియులకు ఆయన…

Read More

గూగుల్ భారీ ప్రాజెక్టుకు విశాఖలో శంకుస్థాపన.

గూగుల్ భారీ ఏఐ హబ్‌కు శ్రీకారం – విజాగ్‌లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి విశాఖపట్నం: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్) ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖలో ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి సుమారు 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడి రానుంది. ఈ గూగుల్…

Read More