మహిళల కోసం మహత్తర కార్యం
-వైజాగ్ బుజ్జి వెల్లడి. యలమంచిలి: నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి గ్రామానికి అంబులెన్స్ ,కైలాస రథం అందుబాటులోకి వచ్చాయి. తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఈ వాహనాలకు దాదాపు 23 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ రెండు వాహనాలను పాలకొల్లు ఆర్టీవో నాయక్ శనివారం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఫిట్నెస్ సర్టిఫికెట్ తాళ్లూరి శ్రీనివాస్ కు ఆర్టీవో అందజేశారు. స్థానిక పంచాయతీ దగ్గర గల రెండు సెంట్లు స్థలాన్ని ,వైజాగ్…