సామాజిక అవలక్షణాలపై మహిళలు పోరాడాలి. -ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పిలుపు.
పాలకొల్లు: మార్చి,8(తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక అవలక్షణాలపై మహిళలు పోరాడితేనే, వారికి సార్ధకత చేకూరుతుందని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి పేర్కొన్నారు. స్థానిక ఎంఎంకె ఉన్నత పాఠశాల,దాసరి నారాయణరావు కళావేదిక వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం లో ఎమ్మెల్సీ పాల్గొని ప్రసంగించారు. యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి అధ్యక్షత వహించారు. ఆధునిక సమాజంలో కూడా మహిళలు పని ప్రదేశం నుంచి మొదలుకొని ప్రతి చోట వారికి వేధింపులు…