క్షీరారామంలో చండీయాగం
పాలకొల్లు: నవంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) క్షీరా రామలింగేశ్వర స్వామి వారి యాగశాలలో ఆదివారం చండీ హోమం జరిగింది. ఆడిటర్ రామరాజువారి కుమారులు బలరామరాజు దంపతులచే ఈ హోమం భక్తిశ్రద్ధలతో పురోహితులు సూరిబాబు ఆధ్వర్యంలో జరిపించారు. పలురువు భక్తులు ఈ హోమాన్ని వీక్షించారు.