టెన్నిస్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో 32 మంది గెలుపు
పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్నిస్ పోటీల మొదటి ఘట్టం ఆదివారం ముగిసింది. చెరుకూరి బుద్ధ అవతారం రాజు స్మారక టెన్నిస్ పోటీల్లో భాగంగా శని, ఆదివారం లో క్వాలిఫైయింగ్ మ్యాచులు జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 82 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. వీరిలో 32 మంది మెయిన్ డ్రాకు చేరుకున్నారు. క్వాలిఫైయింగ్ మ్యాచ్లో 82 మంది 45. 55, 65 ,70 సంవత్సరాల పడిలో పడిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్…