శ్రీ పార్వతీ పరమేశ్వర ఆలయం, బెంగుళూరు, ధర్మకర్తగా జక్కంపూడి కుమార్.
బెంగళూరు/పాలకొల్లు: మార్చి,29(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ పార్వతీ పరమేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు,బెంగళూరు సభ్యునిగా పాలకొల్లుకు చెందిన, జిల్లా బిజెపి నాయకులు జక్కంపూడి లక్ష్మీ నరసింహ నాగేంద్ర కుమార్(కుమార్) దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ రావెళ్ల రామకృష్ణ నియామక ఉత్తర్వులు ఆదివారం అందజేశారు. ఆధ్యాత్మిక, కళ, రాజకీయ రంగాలతో పాటు వివిధ రంగాల్లో, బహుముఖంగా సేవలందిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో అందరివాడుగా కుమార్, చిరపరిచితులు. అజాతశత్రువు గా అందరినీ గౌరవించే…