Skip to main content

Telugu News Power

ఘనంగా వైఎస్ 17వ వర్ధంతి

పాలకొల్లు: సెప్టెంబర్, 2( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణం లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17 వ వర్ధంతి సందర్భంగా బుధవారం నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో పట్టణ గాంధీ బొమ్మల సెంటర్ వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి ఘన నివాళులు అర్పించారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గుణ్ణం నాగబాబు, ఎస్ సీ కమిషన్ మాజీ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్, మండల జడ్పీటీసీ నడపన గోవిందరాజు నాయుడు,…

Read More

ఆర్థిక అసమానతలు లేని సమ సమాజం రావాలి. -మొగల్తూరు సభలో ముఖ్యమంత్రి ఆకాంక్ష

దేశంలోనే నెంబర్ వన్ ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు, మినీ హార్బర్ నిర్మాణం, కాళీపట్నం భూములకు పట్టాలు మహిళల ఉచిత ఏసి బస్సులు -సీఎం హామీలు. నర్సాపురం / మొగల్తూరు: సెప్టెంబర్,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆర్థిక అసమానతలు లేని సమ సమాజం రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పేదల సేవలో, ప్రజా వేదిక కార్యక్రమంలో మంగళవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బొమ్మిడి నారాయణ నాయకర్ అధ్యక్షత వహించారు….

Read More

గోదావరి తీరాన ఉరకలేస్తున్న అభివృద్ధి. పట్టణాలకు ధీటుగా పల్లెలకూ పుష్కర శోభ.

మరో రూ.100 కోట్లు మంజూరు చేయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ రహదారులు, తాగు నీటి సదుపాయాల కల్పనకు నిధులు పంచాయతీరాజ్ నిధులు రూ.90 కోట్లతో 7 నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధి తాగు నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి మరో రూ.10 కోట్లు ఇప్పటికే ఏపీపీసీబీ ద్వారా రూ.100 కోట్లు కేటాయించిన ఉప ముఖ్యమంత్రివర్యులు అమరావతి:సెప్టెంబర్,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ అనే థీమ్‌తో గోదావరి నది…

Read More

ముఖ్యమంత్రి సభ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నాయకర్ పిలుపు.

నర్సాపురం: ఆగస్టు,31( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు జరిపే పర్యటనకు సర్వం సన్నద్ధం చేశారు. సీఎం పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్, సభా ప్రాంగణం, విందు ఏర్పాట్లను ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , ఏపీఐఐసీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు మంతెన రామరాజుపాల్గొన్నారు. అధికారులతో పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకుంటూ, ఈ పర్యటనను కనీవిని ఎరుగని…

Read More

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద పెనుగొండ వాసికి ప్రమాదం. ఆసుపత్రిలో తుమ్మలపల్లి మృతి.

హైదరాబాద్/ పెనుగొండ: ఆగస్టు,31( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసి తుమ్మలపల్లి రామచంద్రరావు(70) మృతి చెందారు. వీరి మేనల్లుడు సాయి కుమార్ ఇంటికి రామచంద్రరావు సతీసమేతంగా వైద్య పరీక్షల కోసం వెళ్లారు. ఈ సందర్భంగా, సాయి కొత్త కారు పూజ నిమిత్తం కూలీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయానికి తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. కారు తీయవాసం పొరపాటున ఎక్సలరేటర్ తొక్కటంతో కారు హఠాత్తుగా ముందుకు దూసుకు…

Read More

పవన్ ను కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. వీర బలిజ శంఖారావం సభలో తీర్మానం.

తిరుపతి: ఆగస్టు,31( తెలుగు తెలుగు న్యూస్ పవర్. కామ్) తిరుపతిలో వీర బలిజ పునర్జీవన శంఖారావం సభ సోమవారం ఘనంగా జరిగింది. ఈ సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూటమి వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటించాలని తీర్మానించారు. బలిజలకు కనీసం 15 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బలిజ భవనాలు నిర్మించాలని కోరారు. బలిజ, కాపు వర్గాలు ఇతర సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సభలో…

Read More

ప్రధాని మోదీ రాసిన హిందీ కవితలను ఆలపించిన ఉజ్బెకిస్థాన్ విద్యార్థులు.

ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లో ఉన్న ‘మహాత్మా గాంధీ సెంటర్’ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ ఉజ్బెకిస్తాన్ విద్యార్థులు ప్రధాని మోదీ స్వయంగా రాసిన హిందీ కవితలను ఎంతో చక్కగా ఆలపించారు. మోదీ భావోద్వేగం హిందీ ఆ విద్యార్థులకు మాతృభాష కాకపోయినా, ఆయన రాసిన కవితలోని భావాలను తమ హృదయాల్లో అనుభూతి చెంది సరిగ్గా అదే భావాలతో చదవడం చూసి ప్రధాని నరేంద్ర మోదీ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆ కవిత…

Read More

ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాలు పరిశీలించిన ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పెందుర్తి.

నరసాపురం: ఆగస్టు, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్)రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంగళవారం నరసాపురం నియోజకవర్గంలో పర్యటనకు సంబంధించి వివిధ ప్రదేశాలను సీఎం ప్రోగ్రాం కమిటీ పెందుర్తి వెంకటేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ఈ పర్యటనలో సీఎం కు స్వాగతం పలికే హెలిపాడ్, ప్రజా వేదిక, కార్యకర్తల సమావేశం నిర్వహించే ప్రదేశాలను పెందుర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పెందుర్తి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో టిడిపి ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు, నీ వర్గ…

Read More

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు.

పోలీసు అదికారులు మరియు సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురం, మొగల్తూరు గ్రామంలో నిర్వహించనున్న “పేదల సేవలో పెన్షన్ల పంపిణీ, ప్రజా వేదిక” కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీసు అధికారులు సోమవారం తెలిపారు….

Read More

వినాయక చవితికి విత్తన గణేశుడిని పూజిద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం! -మెగాస్టార్ చిరంజీవి పిలుపు.

హైదరాబాద్: ఆగస్టు,31( తెలుగు న్యూస్ పవర్.కామ్) రాబోయే వినాయక చవితికి విత్తన గణేశుడిని మెగాస్టార్ చిరంజీవి సోమవారం, ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అభినందనలు తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పర్యావరణహితంగా జరుపుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా రూపొందించిన విత్తన గణేశుడి ప్రతిమలను ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. విత్తన గణేశుడు అంటే ఏమిటి?…

Read More