Telugu News Power

అభిమానం చాటుకున్న ఉప్పుటేరు రైతులు.

పాలకొల్లు: జనవరి,22(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడును, ఉప్పుటేరు ప్రాంతానికి చెందిన మొగల్తూరు రైతులు, గురువారం, స్థానిక క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. గత 50 ఏళ్లుగా, రైతులను పట్టిపీడిస్తున్న, ఉప్పుటేరు ముంపు సమస్యకు మంత్రి శాశ్వత పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయించారు. గొంతేరు డ్రైన్ పనులు పూర్తయి రైతులకు, ఎన్నో ఏళ్లగా ఉన్న కష్టాలు తీరాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ కృతజ్ఞతలు మంత్రికి తెలియజేశారు. వారి కళ్ళల్లో ఆనందం…

Read More

యలమంచిలి మండలంలో 10.98 కోట్ల రూపాయల, పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన.

యలమంచిలి:జనవరి,22 (తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా, గత ప్రభుత్వం అవుట్ ఫాల్ స్లూయిస్ నిర్మాణం రిపేర్లు చేపట్టకపోగా, కనీసం గ్రీజు పెట్టి నిర్వహణ చేయలేని పరిస్థితి, గత ఐదేళ్లలో రైతులు చూశారన్నారు. వరదల సమయంలో గేట్లు మూసుకోకపోవడం, తెరచుకోక పోవడం వల్ల గ్రామాలకు, గ్రామాలు నీట మునిగి రైతులు నష్టపోయారన్నారు. ఏటిగట్టు ప్రమాద పరిస్థితుల్లో ఉన్న కూడా,…

Read More

వెండి మకర తోరణం కానుక

పాలకొల్లు: జనవరి, 21, (తెలుగు న్యూస్ పవర్) స్థానిక, కుక్కల గుడి అనే రామాలయం దగ్గర వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో, స్వామివారికి 18 కేజీల వెండితో చేయించిన మకర తోరణాన్ని బంగారు కృష్ణ బాబు, నాగరాణి దంపతులు కానుక సమర్పించుకున్నారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు, అమృత హస్తాలతో బుధవారం, స్వామివారికి అలంకరింప చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి, పాలకొల్లుకే గాక…

Read More

ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: జనవరి, 21(తెలుగు న్యూస్ పవర్) ప్రజారోగ్యమై కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజలు కలుషిత జలం తాగడం వల్ల వచ్చే అనారోగ్యాలనుంచి కాపాడడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకుగాను అమరజీవి జలధార పథకం ద్వారా 1400 కోట్లు నిధులు మంజూరు చేయించారు. మంత్రి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించి, గ్రామీణ మంచినీటి సరఫరా ఇంజనీర్లు, సంబంధిత ఏజెన్సీ తో సమీక్ష చేశారు….

Read More

పాలకొల్లు-దొడ్డిపట్ల ఆర్ అండ్ బి రోడ్డు పనులు ప్రారంభం

యలమంచిలి:జనవరి,21(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నుచి దొడ్డిపట్ల పోవు రోడ్లు, భవనాల శాఖ పరిధిలో గల రోడ్డు పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, నవంబర్ నెలలో శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు కి.మీ.0.000 నుంచి 11.600 వరకు అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం 5 కోట్ల రూపాయల ఎస్ హెచ్ ప్లాన్ నిధులు మంజూరు చేయించారు. ఈ పనులు స్థానిక అడ్డాల వెంకటరత్నం నగర్, పెట్రోల్ బంకు దగ్గర నుంచి…

Read More

పదవ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల

విజయవాడ: జనవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి పరీక్ష తేదీలు మార్పులు చేశారు. మార్చ్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు టైం టేబుల్ మార్చి, 16 – తెలుగు (ఫస్ట్ లాంగ్వేజ్) మార్చ్,18, – హిందీ (సెకండ్ లాంగ్వేజ్) మార్చ్ ,20 – ఇంగ్లీష్ మార్చి, 23…

Read More

నేడే యలమంచిలి, పుంతల ముసలమ్మ, మహా అన్నదానం.

యలమంచిలి: జనవరి,20(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి, కుళాయి చెరువు వద్ద గల, శ్రీశ్రీశ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా, బుధవారం, సాయంత్రం, మాంసాహార వంటకాలతో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో 12 రకాల వంటకాలు భక్తులకు రుచి చూపనున్నారు.

Read More

కన్యకా పరమేశ్వరి మహోన్నత త్యాగమూర్తి – మంత్రి నిమ్మల.

పెనుగొండ: జనవరి,20(తెలుగు న్యూస్ పవర్) పవిత్ర పెనుగొండ క్షేత్రంలో,ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కన్యకా పరమేశ్వరి అని వాసవి మాతను రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ప్రస్తుతించారు. వాసవి మాత ఆత్మార్పణ పర్వదినం సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అధికార లాంఛనాలతో మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు కుటుంబ సమేతంగా సమర్పించారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు, పితాని సత్యనారాయణ, వాసవి మాతకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల…

Read More

కొలువుదీరిన, కొత్త ఆర్టిఐ కమిషనర్ లు

అమరావతి: జనవరి, 20 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర ప్రభుత్వం, నియమించిన ఆర్టిఐ కమిషనర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఆదివారం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధాన సమాచార కమిషనర్ గా, ప్రముఖ అడ్వకేట్, వజ్జా శ్రీనివాసరావు, వట్టికూటి శరత్చంద్ర కళ్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న, ఒంటేరు రవిబాబు, పరవాడ సింహాచలం నాయుడు కమిషనర్లు గా నియమితులయ్యారు. వీరి చేత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కె విజయయానంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరు మూడేళ్లపాటు…

Read More

కోటి 80 లక్షలతో క్రైస్తవ స్మశాన వాటికల అభివృద్ధి పనులు

పాలకొల్లు: జనవరి,19 (తెలుగు న్యూస్ పవర్) దళితులు,దళిత క్రైస్తవులు, మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వ లక్ష్యంగా, ధ్యేయంగా, పనిచేస్తుందని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పని చేసే ప్రభుత్వానికి తమ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక క్రైస్తవ స్మశాన వాటిక అభివృద్ధి, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందుకు ప్రభుత్వం పుట్టినరోజులు మంజూరు చేసినట్టు తెలిపారు.27 వార్డులో స్మశాన వాటిక పనులకు 30 లక్షల రూపాయలు కేటాయించారన్నారు. ఈ…

Read More