హైదరాబాద్: ఫిబ్రవరి, 28 (తెలుగు న్యూస్ పవర్) ప్రముఖ నటులు, విజయ్ దేవరకొండ రష్మిక మదన్న వివాహ విరోష్ వేడుకల్లో భాగంగా ఆదివారం దేశంలోని పలు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ దేవాలయాల వద్ద మిఠాయిలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానంతో తమ ప్రేమను పంచుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు వర్షం వ్యక్తం చేశారు.
నేడే విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమ పూర్వక మిఠాయిలు పంపిణీ.