ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, యలమంచిలి మండల శాఖ నూతన కార్యవర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, యలమంచిలి మండల శాఖ నూతన కార్యవర్గ సమావేశం పూర్వ డాక్టర్ సబితా మహిళా జూనియర్ కళాశాలలో బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సభకు శాసనమండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. డి. ఏ. బకాయిలు, పి ఆర్ సి గురించి అన్ని వేదికల ద్వారా ప్రయత్నం చేస్తున్నామన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితి కూల్చే ప్రభుత్వం నుంచి, కాల్చే ప్రభుత్వం వచ్చినట్టు ఉందన్నారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో ప్రభుత్వ వాదన…