ఓటు హక్కు, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి – మై భారత్ జిల్లా అధికారి సుంకర.
పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జై భారత్ జిల్లా అధికారి సుంకర రాము పిలుపునిచ్చారు. స్థానిక ఆద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో, జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ, ఓటు విలువ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవడం వల్ల సుస్థిరమైన బాధ్యతా యుతమైన…