యలమంచిలిమండల ఉపాధ్యాయ క్లస్టర్ సమావేశం.
యలమంచిలి: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన, క్లస్టర్ సమావేశం యలమంచిలి మండలంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈసారి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వేరుగాను, పాఠశాల సహాయక ఉపాధ్యాయులకు వేరుగాను ఈ సమావేశాలు నిర్వహించారు. యలమంచిలి మండలంలో ఉన్న మొత్తం 4 క్లస్టర్లలో ఈ సమావేశాలు జరిగాయి. యమంచిలి లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు క్లస్టర్ తో పాటు, స్కూల్ అసిస్టెంట్స్ క్లస్టర్ సమావేశం కూడా నిర్వహించారు. దాదాపు 300 మంది ఉపాధ్యాయులు ఈ…