Telugu News Power

Blog

అంతర్వేది నరసింహస్వామి చక్రస్నానం లో అద్భుత దర్శనం

సఖినేటిపల్లి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) నవనరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా, ఆదివారం,8వ రోజు శ్రీవారి సుదర్శనచక్రస్నాననం అత్యంత వైభవంగా జరిగింది. దేవాలయ చరిత్రలో జరగని ఓ అద్భుతం ఈ సందర్భంగా చోటుచేసుకుంది. స్వామివారు, సుదర్శన చక్రస్నానం కోసం, గరుడ పుష్పక వాహనంపై గ్రామోత్సవం చేసి సముద్ర తీరానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి నిచ్చలంగా, నిర్విహంగంగా, ఆకాశంలో అప్పటి వరకు ఒక్క పక్షి లేకున్నా, ఆకాశంలో నుంచి…

Read More

మావుళ్ళమ్మకు కనకపు కానుక

భీమవరం: ఫిబ్రవరి,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, తెలుగు ప్రజల ఇష్ట దైవం, శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, కొండంగి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతులు 11 గ్రాముల బంగారం కానుకగా సమర్పించుకున్నారు. ఈ కనకం విలువ సుమారు లక్షా 50 వేల రూపాయలు. మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు, సంపూర్ణ పసిడి తొడుగు చేయించాలని దేవస్థానం వారు సంకల్పించారు. ఈ పథకానికి స్వర్ణనిధిగా నామకరణం చేశారు. ఈ పథకం ద్వారా పలువురు భక్తులు…

Read More

జల సంరక్షణ పై పోస్టర్ ప్రదర్శన పోటి.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ కళాశాలలో నీటి సంరక్షణ పై పోస్టర్ ప్రదర్శన పోటీ శనివారం జరిగింది. జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా, భౌతిక శాస్త్ర విభాగం ఈ పోటీలు నిర్వహించింది. విద్యార్థులు తమ సృజనాత్మకతతో జలవనురుల సంరక్షణపై వేసిన చిత్రాలు ఆకట్టుకుని,ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, టి కృష్ణ, బి రమేష్ కుమార్, బి రామలక్ష్మి, సుబ్బరాయన్, విద్యార్థులు పాల్గొన్నారు. చేతులకు…

Read More

వైయస్సార్సీపి పాప పరిహార పూజ.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గం ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వైయస్సార్సీపి శ్రేణులతో కలిసి పాప పరిహార పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఇటీవల సిబిఐ ఇచ్చిన నివేదికలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి…

Read More

సైబర్ భద్రత పై చాంబర్స్ కళాశాలలో ముగిసిన శిక్షణ.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గం ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వైయస్సార్సీపి శ్రేణులతో కలిసి పాప పరిహార పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఇటీవల సిబిఐ ఇచ్చిన నివేదికలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి…

Read More

అంబటి అనుచిత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల.

యలమంచిలి: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) మాజీ మంత్రి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు సభ్య సమాజంలో నిలబడే అర్హత కూడా లేదని, స్థానిక ఎమ్మెల్యే,రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. స్థానిక కాజ పడమర గ్రామంలో సుమారు 50 లక్షల వ్యయంతో దిగమర్రు వరకు వేయనున్న రోడ్డు పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై…

Read More

అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా వైభవంగా చోర సంవాదం.

సఖినేటిపల్లి: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా శనివారం రాత్రి, 16 స్తంభాల మండపం వద్ద చోర సంవాద వేడుక జరిగింది. అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు, పేరూరు పండితులు ఘనంగా ఈ ఘట్టాన్ని ఆవిష్కరించారు. చోర సంవాదం , భగవంతుడైన, శ్రీ మహావిష్ణువుకు, దారి దోపిడీ దొంగగా ఉన్న :పరకాళుడు’ అనే మహారాజుకు మధ్య జరిగేదే, చోర సంభాషణ. సంభాషణ ను ‘సున్నాలు-పన్నాలు’ పేరుతో వైష్ణవ పన్నవంగా తమిళంలో ఆలయ…

Read More

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన.

యలమంచిలి: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక చించినాడ గ్రామంలో దాదాపు కోటి రూపాయలు నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపనలు చేశారు. మంచినీటి పథకానికి 5 లక్షలు, వడ్డిలంక ఛానల్, సిమెంట్ గోడ నిర్మాణానికి, దాదాపు 40 లక్షలు, అప్రోచ్ పనులకు దాదాపు 50 లక్షల తో మైనర్ డ్రైన్ పై కల్వర్టు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి, రుద్రరాజు సత్యనారాయణ రాజు, మామిడి శెట్టి…

Read More

పింఛను పదనిసలు

పాలకొల్లు: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు, ఎన్టీఆర్ భరోసా పింఛను లు శనివారం స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, పూలపల్లి లో రజకుడు వెంకటేశ్వరరావును పరామర్శించారు. అతని కాలు గత కొన్ని నెలలుగా, చీము పట్టి దెబ్బతిన్నట్టు తెలుసుకొని, మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఫోన్ లో వైద్యులు ఉండి అప్పారావును సంప్రదించి, వారికి మెరుగైన వైద్యం అందించవలసిందిగా కోరారు. అతని మందుల ఖర్చులు భరిస్తానని…

Read More

దాణా ధర పెంపు పై రొయ్యల రైతుల తీవ్ర ఆందోళన.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) రొయ్యల దాణా ధర పెంపు ఆలోచన ఫై రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, జై భారత్ క్షీరా రామ రైతు సంఘం అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. రొయ్యల ఫీడ్ ధరలు పెరగవచ్చుననే సమాచారం బయటకు పొక్కడంతో, రైతులు అత్యవసర కార్యవర్గ సమావేశం పూలపల్లిలో,శనివారం ఏర్పాటు చేశారు. గతంలో, దాణాకు వాడే ముడి సరుకుల ధరలు బాగా తగ్గినందున, ఆమేరకు ఫీడ్ ధర కనీసం 20 రూపాయలు,…

Read More