ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – మంత్రి నిమ్మల రామానాయుడు.
పాలకొల్లు: జనవరి, 21(తెలుగు న్యూస్ పవర్) ప్రజారోగ్యమై కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజలు కలుషిత జలం తాగడం వల్ల వచ్చే అనారోగ్యాలనుంచి కాపాడడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకుగాను అమరజీవి జలధార పథకం ద్వారా 1400 కోట్లు నిధులు మంజూరు చేయించారు. మంత్రి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించి, గ్రామీణ మంచినీటి సరఫరా ఇంజనీర్లు, సంబంధిత ఏజెన్సీ తో సమీక్ష చేశారు….