దళితుల అభివృద్ధి కూటమి లక్ష్యం – మంత్రి నిమ్మల రామానాయుడు.
పాలకొల్లు: జనవరి,26(తెలుగు న్యూస్ పవర్) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో, దళితుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం, స్థానిక ఎమ్మార్వో కార్యాలయ సమీపంలో ఉన్న, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల, రక్షణ, సుందరీకరణ లో భాగంగా, పైస్లాబ్ నిర్మాణానికి, మంత్రి తనవంతుగా శ్రమదానం చేశారు….