గ్రామం మనకేమిచ్చిందని కాదు, గ్రామానికి ఏమిచ్చామని ఆలోచించాలి. – గాంధీ మెగా ఫౌండేషన్ చైర్మన్ భగవాన్ రాజు.
పాలకొల్లు: జనవరి, 24, (తెలుగు న్యూస్ పవర్) గ్రామం మనకేమిచ్చిందని కాకుండా, గ్రామానికి మనమేమి ఇచ్చామని, ఆలోచించాలని, పూలపల్లి గాంధీ మెగా ఫౌండేషన్ చైర్మన్, ఏఎంసి,మాజీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పిలుపునిచ్చారు. పచ్చదనం-పరిశుభ్రం కార్యక్రమంలో భాగంగా,స్థానిక ఆఖరి మజిలీ రోడ్డు మార్గాన్ని,స్మశానవాటికను, గ్రామ ప్రజలు, పంచాయతీ అధికారులతో కలిసి శనివారం శుభ్రంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, గాంధీ మెగా ఫౌండేషన్ గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. స్థానిక…