Telugu News Power

మెడికల్ కాలేజీల పి పి పి విధానంపై చర్చకు రావాలి- జడ శ్రవణ్ కుమార్ సవాల్

పాలకొల్లు: నవంబర్, 23 (తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పి పి పి విధానం లో వైద్య కళాశాల ఏర్పాటు ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తుందో ప్రజలకు వెల్లడించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని మాజీ న్యాయమూర్తి, జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రాబోయే 17 వైద్య కళాశాలలు పి పి పి పద్ధతిలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాల పరిరక్షణ…

Read More

భావిత తరాల కోసం నిరంతరం కష్టపడాలి మంత్రి నిమ్మల పిలుపు

యలమంచిలి: నవంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మంత్రి మిమ్మల్ని రామానాయుడు పిలుపునిచ్చారు. యలమంచిలి మండల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యలమంచిలిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఈ సభకు నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి చిన్ని స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉండి రాజకీయం కూడా చేయాలని కోరారు. మళ్లీ జగన్ అధికారంలోకి…

Read More

అయ్యప్ప భక్తులు ఉద్యమిస్తారు

పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల ఆగ్రహాన్ని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎదుర్కోలేదని బిజెపి నాయకులు, రైల్వే కమిటీ సభ్యులు జక్కంపూడి కుమార్ పత్రికలకు విడుదల చేసిన తన వీడియోస్ సందేశంలో హెచ్చరించారు. కోట్లాది రూపాయల అయ్యప్ప భక్తుల నిధులను అందుకుంటున్న కేరళ ప్రభుత్వం, వ్యాపారాలు చేసుకొనే వారికి ఎంతో సొమ్ము చెల్లిస్తున్నా,భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. స్వామిని దర్శించుకునే భక్తులు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ, చలికి వణుకుతూ…

Read More

జిల్లా విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

పాలకొల్లు నవంబర్ 22 తెలుగు న్యూస్ పవర్ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ శనివారం పాలకొల్లు బ్రాడీపేట లో గల ఎంపీజే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు.వారికి అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మండల విద్యాశాఖ అధికారులు గుమ్మల్ల వీరాస్వామి, ఆర్ వి ఎస్ గంగాధర శర్మ పాల్గొన్నారు.

Read More

త్వరలో టిడ్కో ఇళ్ళ గృహప్రవేశాలు – మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) పేదలు, మహిళలు ఎప్పుడా,ఎప్పుడా అని ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల గృహప్రవేశం కోసం ఇక తన దృష్టి కేంద్రీకరించి పనిచేస్తానని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యుల నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో శనివారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోట్లాది రూపాయలు నిధులతో పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రగతినీ మంత్రి స్వయంగా ద్విచక్ర వాహనంపై، కూటమి నాయకులతో…

Read More

కలెక్టర్ గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

  పాలకొల్లు: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం సాయంత్రం పాలకొల్లు బ్రాడీపేట బైపాస్ రోడ్లు గల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థులతో ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు మంచినీటి సమస్య,వసతి భవనం సరిపోకపోవడం, ఆట…

Read More

విజిలెన్స్ అధికారులు తనిఖీ

పాలకొల్లు:నవంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మున్సిపాలిటీ పరిధిలో గల బంగారు చెరువు గట్టు పనులను విజిలెన్స్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులనుండి వాకింగ్ ట్రాక్, పార్క్ నిర్మాణం కోసం పనులు గతంలో చేపట్టారు. అయితే న్యాయ సమస్యల వల్ల ఆ పనులు నిలిపివేయవలసి వచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి పనులు ముందుకు సాగటం లేదు. దీనిపై విజిలెన్స్ అధికారులు పనులకు సంబంధించి వివరాలు అధికారుల నుంచి సేకరించారు. పనుల తీరు, నాణ్యత కొలతలతో…

Read More

దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం

దేశంలో మొదటిసారి మత్స్యకారుల ప్రగతి కోసం ఒక క్యాబినెట్ మంత్రితో, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన తొలి ప్రధానమంత్రి మోడీని తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నరసాపురం మిషన్ హై స్కూల్ రోడ్డులో, భారీ స్థాయిలో ఏర్పాటు అయిన సభలో కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధ్యక్షత వహించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం,…

Read More

యలమంచిలిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

యలమంచిలి:నవంబర్, 20 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలిలో సార్వ ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభమైంది. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు బోనం నాని గురువారం ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్ది ధాన్యం తేమ కొలిచే యంత్రాన్ని ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిశోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కావలసిన అన్ని విషయాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తున్నదన్నారు, రైతులు ఎంతో సంతోషంగా…

Read More

ఏ రకమైన ధాన్యమైన కొంటాం అధికారుల హామీ

  పాలకొల్లు: నవంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి ముందుచూపుతో వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన యాంత్రికీకరణ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం,లంకలకోడేరు లో బుధవారం జరిగిన,అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమం లో మంత్రి చరవాణి ద్వారా తన ప్రసంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు గత ప్రభుత్వం లోఎదురైన సమస్యలు తొలగించిందన్నారు. రైతు కోరుకున్న…

Read More