Telugu News Power

భక్తుల సేవే, భగవంతుని సేవ. – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

పాలకొల్లు: ఫిబ్రవరి,14(తెలుగు న్యూస్ పవర్) భక్తుల సేవే, భగవంతుని సేవగా భావించి అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. శివరాత్రి ఏర్పాట్ల పరిశీలనకు, శనివారం, కలెక్టర్ స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. దేవస్థానం వారు పూర్ణకుమంతో, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు, క్రిష్టప్ప, అనిల్ వేద ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రామయ్య ధర్మకర్తల మండలి,అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, కలెక్టర్…

Read More

క్షీరారామం లో శ్రీ బాణ లింగ ప్రతిష్ట ‌

పాలకొల్లు: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో, శుక్రవారం శ్రీ బాణ లింగ ప్రతిష్టాపన శ్రీ సుంగేశ్వరి పీఠాధిపతి ఆదేశముల మేరకు జరిగింది. అమరావతిలో ఉన్న, అమరలింగేశ్వర స్వామి వారి రక్షణ కొరకు, ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న ద్రాక్షారామ లింగేశ్వరుడు సంరక్షించుటకుగాను శ్రీ బాణ లింగ ప్రతిష్ట జరిగినది. స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా స్వామివారి సంరక్షణార్థం శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుర…

Read More

మావుళ్ళమ్మ ను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.

భీమవరం: ఫిబ్రవరి,12(తెలుగు న్యూస్ పవర్) భీమవరం ఇలవేల్పు, శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని, పోలీసు ఉన్నతాధికారులు గురువారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, పండితులు, ఐజీ, అశోక్ కుమార్, ఎస్ పి, అద్నాన్ నయీమ్ హస్మి లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరిరువురికి, వేద ఆశీర్వచన పూజలు, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ చేయించారు. అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదం, దేవాదాయ శాఖ, అసిస్టెంట్ కమిషనర్, బుద్ధ మహాలక్ష్మి నగేష్…

Read More

పూలపల్లి మరకతలింగ మహాక్షేత్రం సందర్శించండి.

-గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లు: ఫిబ్రవరి, 11(తెలుగు న్యూస్ పవర్) ఫూలపల్లి లో వేంచేసి ఉన్న, శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత అమృత లింగేశ్వర ఆలయాన్ని శివరాత్రి రోజు దర్శించి, తరించవలసినదిగా గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ, మాజీ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం, శివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారికి…

Read More

శివరాత్రి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారుల సమీక్ష.

పాలకొల్లు: ఫిబ్రవరి, 10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో, ఈనెల 15 ఆదివారం నుంచి జరగనున్న శివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు సమీక్ష జరిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఇంతవరకు చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులకు ఈ ఓ ముచ్చర్ల శ్రీనివాసరావు వివరించారు. దేవాదాయ శాఖ, డిప్యూటీ కమిషనర్, రమేష్ బాబు, , అసిస్టెంట్ కమిషనర్ హరి సూర్య ప్రకాష్, ఇన్స్పెక్టర్, వి వెంకటేశ్వరరావు,ఆలయంలో జరగనున్న ఏర్పాట్లు…

Read More

చించినాడ నుంచి అంతర్వేదికి భక్తుల పాదయాత్ర.

యలమంచిలి: ఫిబ్రవరి,8(తెలుగు న్యూస్ పవర్) ,శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అంతర్వేది క్షేత్రానికి భక్తులు పాదయాత్ర చేశారు.. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం, చించినాడ గ్రామం నుంచి, అంతర్వేది క్షేత్ర దర్శన పాదయాత్ర ఆదివారం ఘనంగా జరిగింది. తొలిసారి. ప్రారంభించిన ఈ పాదయాత్రలో . వందల మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర సుమారు రెండు గంటల సాగింది. భక్తులు ఆంజనేయస్వామి, జెండా చేపట్టి,వివిధ దేవుళ్ళ నామస్మరణ చేస్తూ…

Read More

మావుళ్ళమ్మకు కనకపు కానుక

భీమవరం: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు సంపూర్ణ, స్వర్ణమయ, స్వర్ణ నిధి పథకానికి, స్థానిక భక్త దంపతులు, గోంట్ల వెంకట రామారావు, వెంకట లక్ష్మి సత్యవతి ఆదివారం బంగారం కానుకగా సమర్పించుకున్నారు. లక్ష 17 వేల రూపాయల విలువైన, 8 గ్రాముల బంగారాన్ని అమ్మవారికి, ఆలయ అధికారుల ద్వారా సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ఈ పుణ్య దంపతులకు, వేద ఆశీర్వచన పూజలు చేసి,…

Read More

యలమంచిలిలో రథోత్సవం

యలమంచిలి: ఫిబ్రవరి, 7 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక భక్తాంజనేయ స్వామి వారి నూతన నిర్మాణ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం రథోత్సవం జరిగింది. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు శుక్రవారం నిర్వహించారు. స్వామివారికి సువర్చలాదేవికి కళ్యాణం శుక్రవారం జరిగింది. అనంతరం స్వామి వారిని రథంపై అధిష్టించి, గ్రామ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ప్రధాని లాగటానికి మహిళా భక్తులు పోటీపడ్డారు. ఏటి గట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు, ప్రధాన వీధుల గుండా సాగిన…

Read More

ఏడువారాల వెంకటేశ్వరుని ఈ ఒక్కరోజు ఆదాయం 18 లక్షలు.

ఆత్రేయపురం: ఫిబ్రవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఏడువారాల వెంకటేశ్వరుని, స్థిర వారం ఒక్కరోజు ఆదాయం 18 లక్షలు భక్తులు సమర్పించుకున్నట్టు దేవాదాయ వర్గాలు తెలిపారు. వేద ఆశీర్వచనం,1,116 రూపాయల టికెట్ ద్వారా ఈ ఆదాయం లభించింది. వీరికి ఇకనుండి అంతరాలయ దర్శనం కల్పిస్తారు. ఇకనుంచి వి ఐ పి లు కూడా 200 రూపాయల టికెట్ అనివార్యంగా కొనవలసి ఉంటుంది. సిఫార్సులను దూరంగా ఉంచడానికి,250 మంది ఉద్యోగుల సెల్ ఫోన్లు ఆఫీసులో భద్రపరుస్తారు. కేవలం 5 మంది ఆలయ…

Read More

ఘనంగా భక్తాంజనేయ స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.

యలమంచిలి: ఫిబ్రవరి,6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక పెదచెరువు వద్ద వేయించేసి ఉన్న శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, స్వామివారికి పంచామృత ఫల రసాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తమలపాకులు,సింధూరంతో సహస్రనామార్చన జరిగింది. భక్తాంజనేయ స్వామి వారికి శాంతి కల్యాణం చేశారు. ఈ వార్షికోత్సవ, అభిషేకపూజా కార్యక్రమానికి భక్తులు విశేషంగా తరలి వచ్చారు. ఆలయ చైర్మన్ కాసా సత్యనారాయణ, బండారు రాధాకృష్ణ, ఆకుల భాస్కరరావు, ఆకుల నరసింహారావ,…

Read More