
పాలకొల్లు: ఆగస్టు, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం రాత్రి పంచహారతులు కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు క్రిస్టప్ప, మద్దూరు సూరిబాబు స్వామివారికి పంచ హారతులు కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణమాసం, నాగ పంచమి పర్వదినం కావడంతో మంచి హారతులకు భక్తులు విశేషంగా హాజరయ్యారు.