Telugu News Power

కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు -మంత్రి నిమ్మల

యలమంచిలి: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వంల అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.పాలకొల్లు నియోజకవర్గం లో రూ.1 కోటి 2 లక్షలతో జరిగే పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో రూ 18 లక్షలతో మంచినీటి పథకం మైక్రో ఫిల్టర్ పనులకు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అడవి…

Read More

విమాన ప్రమాదంలో ఇద్దరు వీర జవాన్ల మృతి.

అస్సాం: మార్చ్.6(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సుఖోయి ఫైటర్ జెట్ క్రాష్ అవడం వల్ల ఇద్దరు సైనికులు వీర మరణం పొందారు.అస్సాం కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో రొటీన్ శిక్షణ ఎగుమతి సర్ఫారు చేస్తూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్ క్రాష్ అయింది. జోర్‌హాట్ ఎయిర్‌బేస్‌తో కమ్యూనికేషన్ తెగిపోయింది, తక్షణమే సెర్చ్ , రెస్క్యూ ఆపరేషన్‌లు ప్రారంభమయ్యాయి. ఐఏఎఫ్ అధికారిక ప్రకటన ప్రకారం, విమానాన్ని ఎగురవేసిన అభిమానీయ పైలట్లు — ఫ్లైట్ లెఫ్టినెంట్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్…

Read More

రైలు సౌకర్యాలు విస్తరించాలి. -కేంద్రమంత్రి వర్మ

సికింద్రాబాద్: మార్చి, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం రైల్వే అధికారులతో సమావేశం అయ్యారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను స్వయంగా కలిసి నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ రైల్వే అభివృద్ధి మరియు కొత్త రైలు సర్వీసుల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు.గతంలో పలుమార్లు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన…

Read More

ఎట్టకేలకు ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణకు హాజరు.

గుంటూరు: మార్చి, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. మహారాష్ట్ర కేడర్ కు చెందిన నాయక్, మహారాష్ట్ర కోర్టు ఆదేశాలతో విచారణ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏపీ పోలీసులు ముంబై నుంచి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. ఆ తదుపరి పటిష్టమైన చర్యలతో సునీల్ నాయకులు రాష్ట్రానికి తీసుకువచ్చారు. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు సహకరించలేదు. సుమారు 7 ఏడు గంటల…

Read More

ఉత్సాహంగా జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం.

పాలకొల్లు: మార్చి, 6(తెలుగు న్యూస్ పవర్) జనసేన పార్టీ, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్థానిక లైయన్స్ క్లబ్ హాలులో,శుక్రవారం ఉద్యమి సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్, చైర్మన్, ఉద్యమి సమన్వయకర్త, చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి పలువురు సాధకులు హాజరయ్యారు. జనసేన పార్టీ సభ్యత నమోదు ప్రగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు పెంచడానికి, వేగవంతం చేయడానికి…

Read More

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

పాలకొల్లు: ఫిబ్రవరి,6(తెలుగు న్యూస్ ప పవర్. కాం) మహిళలు ఆర్థికంగా ఎదగాలని, వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది కర్రా జయసరిత పిలుపునిచ్చారు. రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, శుక్రవారం స్థానిక వై జంక్షన్ వద్ద గల, నియోజకవర్గ, వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి, నియోజకవర్గ ఇన్చార్జ్, గుడాల హరి గోపాల రావు, గోపి, డిసిఎంఎస్ మాజీ చైర్మన్, ఫ్లోర్ లీడర్ యడ్ల తాతాజీ, చీర రామలింగేశ్వర స్వామి…

Read More

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం – ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా.

ముంబై: మార్చి, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్)టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. భారత జట్టుకు సంజు శాంసన్ అద్భుతంగా ఆడుతూ వేగవంతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు బలమైన పునాది వేశాడు. తర్వాత లక్ష్యాన్ని…

Read More

చేతిలో డాక్టర్ పట్టా మనసు నిండా కృతజ్ఞత.

పాలకొల్లు: మార్చి,5(తెలుగు న్యూస్ పవర్.కాం) ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, మరోసారి నిరూపించింది గుమ్మళ్ళ భార్గవి. కోనసీమ జిల్లా, రాజోలుకు చెందిన ఈమె ఐదేళ్ల క్రితం డాక్టర్ సీటు సంపాదించింది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అప్పుడే ఆమె దాతల సహకారం కోరింది. పాలకొల్లు వాకర్స్ క్లబ్ వారికి కూడా ఆర్థిక సహాయం కోసం ఒక వాట్సాప్ సందేశం అందింది. క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, తటవర్తి సుధాకర్ రావు, షేక్ పీర్ సాహెబ్ ఆమె స్వగృహం…

Read More

జయశంకర్ షాట్ పుట్ రికార్డ్.

వెస్ట్ ఇండోర్: మార్చి, 5(తెలుగు న్యూస్ పేపర్ .కాం) కృష్ణా జయశంకర్, మౌంటెయిన్ వెస్ట్, ఇండోర్ షాట్ పుట్‌లో 17.09 మీటర్ల,జీవితకాల బెస్ట్‌తో భారత మహిళల ఇండోర్ రికార్డు సృష్టించింది.ఇది మొదటి సారి భారత మహిళా క్రీడాకారిణి 17 మీటర్లు దాటిన చరిత్ర. కృష్ణ జయశంకర్ 2002 నవంబర్ 10న భారతదేశంలో జన్మించారు. ఈమె 23 ఏళ్ల షాట్ పుట్ క్రీడాకారిణి. చెన్నైలో బాస్కెట్‌బాల్ అంతర్జాతీయ క్రీడాకారులు జయశంకర్ మీనన్ (6’6″ పవర్ ఫార్వర్డ్), ప్రసహల కుమార్తె….

Read More

పవిత్ర రంజాన్ మాసం 10రోజుల్లో, 29 లక్షల ఇఫ్తార్ భోజనాలు.

రంజాన్ మాసం మొదటి 10 రోజుల్లో మస్జిద్ అన్-నబవీలో 29 లక్షలకు పైగా ఇఫ్తార్ భోజనాలు మదీనాలోని మస్జిద్ అన్-నబవీలో (నబీ మసీదు) మొదటి 10 రోజుల్లో 2.9 మిలియన్లకు పైగా ఇఫ్తార్ భోజనాలు పంపిణీ చేశారు. ఇది దాతృత్వం, ఐక్యతకు ప్రతీక. ప్రవక్త మసీదు పరిపాలనా సంస్థ యొక్క ప్రయత్నాల ఫలితంగా ఈ గొప్ప కార్యం సాధ్యమైంది. ప్రతి సాయంత్రం మఘ్రిబ్ నమాజు ముందు వేలాది స్వాస్థిక సేవకులు, దాతల సంఘాలు మసీదు ప్రాంగణాల్లో భోజనాలు…

Read More