Telugu News Power

మాజీ మంత్రి కావూరి మృతి.

హైదరాబాద్: మార్చి,9(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పారు. కావూరు సాంబశివరావు సోమవారం మరణించారు. వయోభారం వల్ల ఆరోగ్య సమస్యలతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూ అక్కడే మరణించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కావూరి సాంబశివరావు (82) మరణ వార్త, వారి అభిమానుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది….

Read More

సామాజిక అవలక్షణాలపై మహిళలు పోరాడాలి. -ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పిలుపు.

పాలకొల్లు: మార్చి,8(తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక అవలక్షణాలపై మహిళలు పోరాడితేనే, వారికి సార్ధకత చేకూరుతుందని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బుర్ర గోపి మూర్తి పేర్కొన్నారు. స్థానిక ఎంఎంకె ఉన్నత పాఠశాల,దాసరి నారాయణరావు కళావేదిక వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం లో ఎమ్మెల్సీ పాల్గొని ప్రసంగించారు. యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి అధ్యక్షత వహించారు. ఆధునిక సమాజంలో కూడా మహిళలు పని ప్రదేశం నుంచి మొదలుకొని ప్రతి చోట వారికి వేధింపులు…

Read More

మహిళలు మరింత ప్రగతి సాధించాలి.

పాలకొల్లు: మార్చి,7 (తెలుగు న్యూస్ పవర్.కాం) మహిళలు అన్ని రంగాల్లో మరింత ప్రగతి సాధించి ముందుకు రావాలని, స్థానిక ఛాంబర్స్ కళాశాల అధ్యక్షులు కెవిఆర్ నరసింహారావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, స్థానిక ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, ఏపీ ఎన్జీవో అధ్యక్షులు గుడాల హరిబాబు అధ్యక్షత వహించారు. జిల్లా ఎన్జీవో అధ్యక్షులు యు వి పాండురంగారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత ఆధునిక యుగంలో మహిళలు అన్ని విధాలుగా…

Read More

వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి బంగారు మకర తోరణం బహుకరణ.

ఆత్రేయపురం: మార్చి ,7 (తెలుగు న్యూస్ పవర్.కాం) కోనసీమ తిరుమలగా, ఏడువారాల వెంకటేశ్వర స్వామిగా వాడపల్లి లో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తణుకు వాస్తవ్యులు పుణ్యమూర్తుల రామచంద్ర స్వామి, సావిత్రి పుణ్య దంపతులు సుమారు 350 గ్రాముల బంగారంతో, సుమారు రూ.60 లక్షల విలువగల మకర తోరణం తయారు చేయించి సమర్పించారు. ఈ మకర తోరణాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావుకు అందజేశారు….

Read More

రోజుగా చట్టంపై ఉన్న కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి.

భీమవరం: మార్చి,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్ గ్రామీణ్ చట్టంపై గ్రామీణ ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లాలో “విబి-జి రామ్ జి జన్-సంవాద్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి తో కలిసి గోడపత్రికలు, ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ చట్టం గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి హామీతో పాటు శ్రామికుల హక్కులను…

Read More

చిరంజీవికి ఎన్టీఆర్ పురస్కారం.

హైదరాబాద్: మార్చి,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) మెగాస్టార్ చిరంజీవిని, తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. గద్దర్ అవార్డ్స్ ప్రకటన సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. ఇందుకు సంబంధించి పలువురు చిత్ర పరిశ్రమ, రాజకీయ ప్రముఖులు శనివారం శుభాభినందనలు తెలియజేశారు. మాజీ మంత్రి చిరంజీవి ఇంటికి స్వయంగా వెళ్లి అభినందించారు. బన్నీ వాసు కు రెండు అవార్డులు: అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న, పాలకొల్లు వాసి,గవర (బన్నీ) వాసు నిర్మాణ సారథ్యం వహించిన…

Read More

టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం – న్యూజిలాండ్‌పై అద్భుత ప్రదర్శన.

అహ్మదాబాద్: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) కోట్లాదిమంది భారతీయుల కోరిక ఆదివారం నెరవేరింది. క్రికెట్ కు పర్యాయపదంగా మారిన భారతదేశ క్రీడారంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయ ఘట్టం మరోసారి నమోదయింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఈ అద్భుత విజయం సాధించారు. 2020 ఈ కప్పును ఇండియా టీం దక్కించుకుంది. భారతీయ క్రికెట్ అభిమానులు చేసిన పూజలు ఫలించి, వారి కల నిజమైంది. భారతి చెట్టు ఇంగ్లాండ్ పై సెమీఫైనల్ లో విజయం నమోదు…

Read More

మండల పరిషత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

యలమంచిలి: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి మండల పరిషత్, మండల అధ్యక్షులు నిధులతో,మండల అభివృద్ధి కి కోటి యాభై నాలుగు లక్షల రూపాయలతో లతో, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో, ఆదివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. మండల అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్, ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు, బూరుగపల్లి,కడలి సుబ్బలక్ష్మి, ఎడుకొండలు , గుంపర్రు, కంబాల సత్య శ్రీ , మట్లపాలెం, కడలి సునీతనరసింహారావు, నార్ణిమెరక, ఇసుకపల్లి శ్రీధర్ వర్మ , అబ్బిరాజు…

Read More

మహిళాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి.

పాలకొల్లు: మార్చి, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళల పురోభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆదివారం మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మహిళలు గౌరవంగా జీవించడం కోసం వృద్ధాప్యంలో వారికి నాలుగు వేల రూపాయల పింఛను అందజేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి ద్వారా, ఎంతమంది…

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో లయన్స్ క్లబ్.

పాలకొల్లు: మార్చి, 8(తెలుగు న్యూస్ పేపర్. కామ్) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, స్థానిక త్సవటపల్లి సత్యవతి మెమోరియల్, లైన్స్ క్లబ్ భవనంలో లయన్స్ రీజనల్ మీట్, ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి, రీజియన్ అధ్యక్షురాలు, నందుల రమణి అధ్యక్షత వహించారు. ఈ రీజియన్ లో ఉన్న 13 లయన్స్ క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, విజయవాడ, కే జి వి సరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆర్థికంగా…

Read More