మాజీ మంత్రి కావూరి మృతి.
హైదరాబాద్: మార్చి,9(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పారు. కావూరు సాంబశివరావు సోమవారం మరణించారు. వయోభారం వల్ల ఆరోగ్య సమస్యలతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూ అక్కడే మరణించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కావూరి సాంబశివరావు (82) మరణ వార్త, వారి అభిమానుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది….