నరసాపురం: జనవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక రుస్తుంబాద శ్రీ గోగులమ్మ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు వచ్చే నెల 14 నుంచి 18 వరకు జరుగుతాయని కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు. ఈ కబడి పోటీలు పురుషుల టీములు, మహిళల టీములు పాల్గొంటాయి. ఇక్కడ జరిగే పోటీలకురాష్ట్రవ్యాప్తంగానేకాక, దేశవ్యాప్తంగా కూడా విశేష ఆదరణ ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ పోటీలు దశాబ్దాలు సమర్థవంతంగా, నిర్విరామంగా నిర్వహిస్తున్నరు.
నరసాపురంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు