Telugu News Power

Blog

మంత్రి నిమ్మలచే నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం

  కార్తీకమాస శుభారంభం కావడంతో పంచారారమక్షేత యాత్ర బుధవారం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో అతిముఖ్యమైన శిరోభాగమైన క్షీరారామం పాలకొల్లుకు వచ్చే భక్తులకు కార్తీక మాసాంతం వరకు జరిగే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు నేడు పెదగోపురం వద్ద గల రేపాక వారి సత్రంలో స్వయంగా వడ్డించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దాతల సహకారంతో తలపెట్టిన ఈ పథకంలో విరాళాలు అందిస్తున్న దాతల సౌజన్యాన్ని అభినందించారు. భక్తులకు ఏ…

Read More

మంత్రి నిమ్మల శంకుస్థాపన – పాలకొల్లులో సంబరాలు !

నేడు పాలకొల్లు పట్టణంలో మూడున్నర కోట్ల పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు పాలకొల్లు పట్టణంలో మూడున్నర కోట్లతో చేపట్టనున్న 12 అభివృద్ధి పనులకు రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు నేటి ఉదయం నుంచి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పైప్ లైన్ కోసం 24,25 వార్డుల్లో రూ. 28.49 లక్షలు, హనుమాన్ కాలనీలో రూ. 14.38 లక్షలతో ప్రహారీ నిర్మాణం, ఇదే కాలనీలో రూ., 6.05 లక్షల తో సీ సీ రోడ్డు, చంద్రజీ నగర్…

Read More

దేవుని ప్రతి రూపాలకు నిమ్మలతో నిజమైన దీపావళి

  దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పాలకొల్లు, పెనుమదం రోడ్డులోగల అంజలి మానసిక దివ్యాంగుల పాఠశాలను సోమవారం తమ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. పాఠశాల విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ వారితో ముచ్చటించారు. నిమ్మల రామానాయుడు, సూర్యకుమారి దంపతులు వారి కుమార్తె శ్రీజపవన్ దంపతులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆ చిచ్చర పిడుగుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందాల హరివిల్లు చూసి చిచ్చుబుడ్లు చిన్నబుచ్చుకొన్నాయి, మతాబులు ముఖం…

Read More

ట్రంప్ పై ప్రజాసంఘాల ఆగ్రహం

      https://youtube.com/shorts/3gKdSoz4jLo?si=KYdiVxlQkIuMBcjN భారత్ పై భారీ సుంకాలతో విరుచుకు పడుతున్న ట్రంప్ దుర్మార్గపు సామ్రాజ్యవాద కాంక్ష పై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. యలమంచిలి మండలం చించినాడ, ఏనుగువాని లంక, కట్టుపాలెం గ్రామకూడల్లలో ట్రంప్ దిష్టి బొమ్మ దహనం చేసి సోమవారం మధ్యాహ్నం ప్రజాసంఘాలు నిరసన తెలిపాయి. వాణిజ్య విలువల్ని తుంగలో త్రొక్కి, బెదిరింపు ధోరణిలో తమ దేశ వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలనే ఒత్తిడి వల్ల భారత వ్యవసాయ రంగం పలుఒడిదుడుకుల…

Read More

రంగుల హరివిల్లు,ఉరుములఘర్జన దీపావళి

 https://www.youtube.com/watch?v=U9mAg1KKoRg ఒక దేశం ఒక పండుగగా చెప్పుకొనే ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటి. భారతీయులు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా తప్పక జరుపుకొనే దీపాల పండుగ. రాముడు యుద్ధంలో గెలిచి రావణ సంహారం తరువాత విజయోత్సవం, కృష్ణుడు నరకుని వధించి వచ్చిన శుభసందర్భంగా ఈ పండుగగాచెప్పబడింది. ఏమైనా చెడు పై మంచే విజయం సాధిస్తున్నదనే సందేశం దీపావళి. పిల్లలు, కొత్త అల్లుళ్ళు, యువకులు ఆనందోత్సాహాలతో జరుపుకొనే దీపాల పండుగ. పదోతరగతిలో పది మార్కులు తెచ్చే వ్యాసం,…

Read More

యలమంచిలి శివాలయం లో అన్న సమారాధన

యలమంచిలి శివాలయం మాసశివరాత్రి సందర్భంగా అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో విశేషఅభిషేక కార్యక్రమం జరిగింది. తాళ్లూరి శ్రీనివాస్ వైజాగ్ బుజ్జి, తదితర పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదిహేను నెలల పాటు వైజాగ్ బుజ్జి ఆర్థిక సాయం తో జరిగే కార్యక్రమంలో సుమారు ఐదువందల మంది కి అన్నప్రసాద వితరణ చేశారు.    

Read More

యలమంచిలి లో ఉచిత వైద్య శిబిరం

                        మానవత ఆరోగ్య వైద్య శిబిరం, యలమంచిలి ఉమానరసింహా కళ్యాణ మండపం లో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరం భాగవతుల శాంత మూర్తి, తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఆధ్వర్యంలో జరిగింది. అల్లూరి శ్రీనివాస్ చౌదరి అధ్యక్షతన నడుస్తున్న ఈ సంస్థ, సహజ పద్ధతి లో సంపూర్ణ ఆరోగ్యం పొందేందుకు కృషీ చేస్తుంది. వైద్యులు రమేస్, రాజలక్ష్మీ తమ సేవలు అందిస్తూన్నారు….

Read More

ఈ నెల 27నుంచి ధాన్యం సేకరణ ప్రారంభం

ఈ నెల, 27నుంచి సార్వ ధాన్యం సేకరణ ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవంలో ముఖ్యఅతిథి ప్రసంగం చేసారు. రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సభకు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖామాత్యులు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ లు ఉత్సవవిగ్రహాలుగా మిగిలి పోకుండా చైతన్య పరిచి వారి నిధులు వారే ఖర్చు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.రైతుల కోసం భూసార పరీక్షలు…

Read More

నేడే పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవం.

పాలకొల్లు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో శనివారం ప్రమాణస్వీకారోత్సవం భారీగా నిర్వహించనున్నారు.కమిటీ లో ఏడు మంది పురుష డైరెక్టర్లు, 8మంది మహిళా డైరెక్టర్లు ఉన్నారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మాత్యులు కింజరాపు అచ్చం నాయుడు రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు హాజరు కానున్నారని తెలిపారు.మార్కెట్ కమిటీ నిర్మాణంలో పాత సంప్రదాయాలకు భిన్నంగా మంత్రి నిమ్మల తమదైన ముద్ర వేశారు. డైరెక్టర్ పదవులు 15 ఉండగా…

Read More

యలమంచిలి మండలం యూ టీ ఎఫ్ శాఖకు ప్రధమ స్థానం.

ప్రస్తుత కూటమి ప్రభుత్వ పని తీరు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి , అసహనం తో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. యూటీఎఫ్ యలమంచిలి మండల శాఖ నూతన కార్యవర్గ సమావేశం లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండలిలో ప్రతిపక్ష వైసీపీ పార్టీకి అధిక సంఖ్యలో సభ్యులు ఉన్నప్పటికీ ప్రభుత్వ బిల్లుల ఎలా పాస్ అవుతున్నాయని ప్రశ్నించారు. మండలిలో తానొక్కడే ప్రతిపక్ష పార్టీగా ఉంటూ, ప్రజావ్యతిరేక దోపిడీ విధానాల పై పోరాటం చేస్తున్నానన్నారు. ఈ…

Read More