మహిళ అనుమానస్పద మృతి
పాలకొల్లు:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక పెంకుళ్ళపాడు సమీపంలో ఉన్న టిట్కో, ఎల్. అండ్ టి. కాలనీ వద్ద ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మృతురాలు పేరు తాడి రాధా(30) గా గుర్తించారు. ఈమె పదేళ్ళు గా భర్తకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. సుధాకర్ అనే వ్యక్తితో ఈమె గత ఏడేళ్లుగా సహజీవనం సాగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ జంట మంగళవారం తెల్లవారుజామున గొడవ పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం…