గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు
పాలకొల్లు, నవంబర్ 20 తెలుగు తెలుగు న్యూస్ పవర్ 58వ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా పాలకొల్లు గ్రంధాలయం వద్ద వివిధ పోటీలు నిర్వహించారు గురువారం సాయంత్రం బహుమతి ప్రధానోత్సవం జరిగింది ఈ సంవత్సరం వివిధ పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో దుర్గా కిషోర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి పుస్తకాలు పుస్తక పఠనం అలవాటు చేసుకో వాలని కోరా కోరారు. బిజెపి నాయకులు యొక్క భూకుమార్ జక్కంపూడి కుమార్ మాట్లాడుతూ గ్రంథాలయానికి…