విద్యార్థులు సమాజాన్ని చదవడం నేర్చుకోవాలి-ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి
యలమంచిలి:డిసెంబరు,1 (తెలుగు న్యూస్ పవర్) ఈ ప్రపంచాన్ని మార్చగలిగే గొప్ప ఆయుధం చదువు ఒక్కటేనని ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పేర్కొన్నారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉచిత టెస్ట్ పేపర్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా సోమవారం మట్లపాలెం ఉన్నత పాఠశాలలో గోపి మూర్తి పుస్తకాల పంపిణీ సందర్భంగా మాట్లాడారు. గోపి మూర్తి ఉన్నత విద్య ఈ ఉన్నత పాఠశాలలోనే సాగింది. విద్యార్థులు పుస్తకాలు తో పాటు తను ఉంటున్న సమాజ స్థితిగతులను కూడా అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. ఈ…