Skip to main content

Telugu News Power

ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల ఆరోగ్య ర్యాలీ.

యలమంచిలి:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఏ ఎస్ ఎన్ ఎం గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు ఆరోగ్య ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. ఇందుకు పలు సూచనలు చేశారు. ఈ ర్యాలీలో ఏఎన్ఎం సరళ వారి సిబ్బంది ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామంలో తాగునీరు,మురికి నీటి సమస్య ఉన్నట్టు సర్వే ద్వారా గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన వల్ల వచ్చే ప్రమాదాలు గురించి…

Read More

యలమంచిలి లో ఉచిత వైద్య శిబిరం

                        మానవత ఆరోగ్య వైద్య శిబిరం, యలమంచిలి ఉమానరసింహా కళ్యాణ మండపం లో ఆదివారం నిర్వహించారు. ఈ శిబిరం భాగవతుల శాంత మూర్తి, తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఆధ్వర్యంలో జరిగింది. అల్లూరి శ్రీనివాస్ చౌదరి అధ్యక్షతన నడుస్తున్న ఈ సంస్థ, సహజ పద్ధతి లో సంపూర్ణ ఆరోగ్యం పొందేందుకు కృషీ చేస్తుంది. వైద్యులు రమేస్, రాజలక్ష్మీ తమ సేవలు అందిస్తూన్నారు….

Read More