ఫౌండేషన్ ఛైర్మన్ గానే సంతృప్తి. -మంత్రి నిమ్మల రామానాయుడు.
పాలకొల్లు: మార్చ్, 27 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా కంటే, ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ గానే తనకు సంతృప్తి లలభిస్తుందని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ధర్మారావు ఫౌండేషన్ 2005 లో ప్రారంభించిన నాటి నుంచి ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు. వందమంది…