జగన్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ రద్దు చేసినప్పుడు, వైసిపి కాపు నాయకులు ఏమయ్యారు? -విప్ బొలిశెట్టి ప్రశ్న.
అమరావతి: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కాపు రిజర్వేషన్ జగన్ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు, ఈ కాపు నాయకులంతా ఏమయ్యారని, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ అమలు కోసం వినతి పత్రం అందజేయటానికి, భారతీయ కాపు సేన అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు అధ్యక్షతన పలువురు ప్రతినిధులు బొలిశెట్టిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి విషయానికి, కాపు నాయకులు పవన్ కళ్యాణ్…