Telugu News Power

ఆడబిడ్డలపై అభిమానం చాటుకున్న -మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి అటానమస్ కాలేజీ బాలికల వేచియుండు గది నిర్మాణం కోసం మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. గత ఏడాది ఈ నిర్మాణం కోసం మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఆ మేరకు భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.సుమారు 34 లక్షల రూపాయలు అంచనా తోఈ భవనంతో పాటు మరుగుదొడ్లు కూడా నిర్మిస్తారు. విద్యార్థినులకు ఉన్న ప్రత్యేక అవసరాలు దృశ్య ఈ నిర్మాణం తప్పనిసరి…

Read More

ఎన్ ఎస్ ఎస్ విద్యార్థుల ఆరోగ్య ర్యాలీ.

యలమంచిలి:నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఏ ఎస్ ఎన్ ఎం గవర్నమెంట్ కళాశాల విద్యార్థులు ఆరోగ్య ర్యాలీ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కలిగించారు. ఇందుకు పలు సూచనలు చేశారు. ఈ ర్యాలీలో ఏఎన్ఎం సరళ వారి సిబ్బంది ఆరోగ్యం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. గ్రామంలో తాగునీరు,మురికి నీటి సమస్య ఉన్నట్టు సర్వే ద్వారా గుర్తించారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన వల్ల వచ్చే ప్రమాదాలు గురించి…

Read More

మహిళల కోసం మహత్తర కార్యం

-వైజాగ్ బుజ్జి వెల్లడి. యలమంచిలి: నవంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలి గ్రామానికి అంబులెన్స్ ,కైలాస రథం అందుబాటులోకి వచ్చాయి. తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి ఈ వాహనాలకు దాదాపు 23 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ రెండు వాహనాలను పాలకొల్లు ఆర్టీవో నాయక్ శనివారం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఫిట్నెస్ సర్టిఫికెట్ తాళ్లూరి శ్రీనివాస్ కు ఆర్టీవో అందజేశారు. స్థానిక పంచాయతీ దగ్గర గల రెండు సెంట్లు స్థలాన్ని ,వైజాగ్…

Read More

అడవిపాలెం ఎన్ఎస్ఎస్ ఇంటింటి సర్వే

యలమంచిలి:నవంబర్, 27 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాల సమగ్ర సమాచారం సేకరించాలని ప్రిన్సిపల్ డాక్టర్ టీ. రాజరాజేశ్వరి వాలంటీర్లకు సూచించారు. నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పాలకొల్లు ఏఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో అడవి పాలెం గ్రామంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు సమావేశంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ అడవి పాలెం గ్రామాన్ని ఎన్ఎస్ఎస్ దత్తత తీసుకున్నట్టు…

Read More

సుబ్రహ్మణ్యం షష్టికి తరలి వచ్చిన భక్తజనం

పాండు ఎలమంచిలి నవంబర్ 26 తెలుగు న్యూస్ పేపర్ సుబ్రహ్మణ్య షష్టి ఉత్సవాల్లో భాగంగా తెలుగు భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లు, దొడ్డిపట్ల, యలమంచిలి, అడవిపాలెం దేవాలయాల భక్తులు ఉదయం నుంచి తరలివచ్చారు. పాలకొల్లు దాదాపు 25 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా చిరు వ్యాపారం ఏర్పాటు చేసుకున్న దుకాణాల వద్ద ఈ పండుకు ముఖ్యమైన జీల్లు,ఖర్జూరాలతో పాటు పిల్లల ఆట వస్తువులు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా…

Read More

శ్రమ దోపిడీ చట్టాలు రద్దు చేయాలి.

పాలకొల్లు:నవంబర్, 26 (తెలుగు న్యూస్ పవర్) కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పాలకొల్లు మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జట్టు కార్మికులు బుధవారం ఈ కార్యక్రమము నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకువచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించిన 26 వేల రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలని ఈ…

Read More

అద్దేపల్లి కాలేజీ కుర్రాళ్ళు ’60 ల్లోoచి,20 ల్లోకి’

పాలకొల్లు: నవంబర్,25(తెలుగు న్యూస్ పవర్) అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల 1982 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చేనెల 13,14 శని,ఆదివారలలో 20వ పడిలోకి జారుకుని మళ్లీ కుర్రాళ్ళు కాబోతున్నారు. భీమవరం దగ్గర గల జక్కరం గ్రామంలోని రిసార్ట్స్ ఇందుకు వేదిక కానున్నది. గతంలో 2015 లో ఈ పూర్వ విద్యార్థుల కలయిక ఘనంగా జరిగింది. సెప్టెంబర్,5 గురుపూజోత్సవం రోజున జరిగింది. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో, వారికి చదువులు నేర్పిన గురువులను, ఎక్కడెక్కడి…

Read More

స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం.

పాలకొల్లు: నవంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేంచేసి ఉన్న, శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పంచాహానిక దివ్య కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి కనుల పండుగ జరిగింది. స్వామివారి వివాహ మహోత్సవం చెన్నుపాటి వెంకట శేష ప్రమోద్, చందు ప్రియ దంపతులుచే జరిపించారు. ఈ ఉత్సవాలు సోమవారం గణపతి పూజ, అంకురార్పణ మరియు ధ్వజరా ధ్వజారోహణం తో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం పంచపాలిక పూజ, బలిహరణ జరిగింది. శ్రీ…

Read More

పాలకొల్లు చవాకుల ట్రస్ట్ కు ఇన్స్పైర్ అవార్డు

పాలకొల్లు:నవంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లుకు చెందిన చవాకుల చారిటబుల్ ట్రస్ట్ 2025 సంవత్సరానికి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చవాకుల సూర్య నరేష్ ను విజయవాడలో ఘనంగా సత్కరించారు. పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, సమాజానికి ఉత్తమ సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఏటా ఈ అవార్డు ప్రధానం చేస్తారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నరేష్ ఈ అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్…

Read More

ధర్మారావు ఫౌండేషన్ వెలుగులు

పాలకొల్లు:నవంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు వారి తండ్రి నిమ్మల ధర్మారావు పేరుతో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఒక చిరు వ్యాపారి జీవితంలో వెలుగులు నింపింది. పూలపల్లి రంగరాజు రైస్ మిల్ ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్ షాప్ లో ఈ వెలుగులు ప్రసరించాయి. కుక్కల సత్యనారాయణమ్మ ఈ షాపు నిర్వహించుకుంటున్నారు. రాత్రిపూట కూడా వ్యాపారం నిర్వహించుకోవడానికి అనువుగా తనకు ఒక ఛార్జింగ్ లైట్ ఇప్పించవలసిందిగా…

Read More