Telugu News Power

ప్రజల రుణం తీర్చుకునె వరకు విశ్రాంతి లేదు – మంత్రి నిమ్మల

తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునే వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నానని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. టిడిపి అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జరిగిన సభలో మంత్రి శుక్రవారం రాత్రి మాట్లాడారు. పాలకొల్లు లో భారీ బైక్ ర్యాలీ, మంత్రి స్వయంగా పాల్గొని,పురవీధుల్లో ఉత్సాహంగా పర్యటించారు. ఈ సందర్భంగా కిక్కిరిసిన పార్టీ అభిమానులు కార్యకర్తలునాయకులతో లయన్స్ కమ్యూనిటీ హాల్ జరిగింది సభలో మంత్రి ఉద్వేగంగా మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి పథంలో, సంక్షేమ దిశలో…

Read More

గంగడుపాలెం వైయస్సార్ సిపి నాయకుల పర్యటన

యలమంచిలి, నవంబర్ 21 (తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వైయస్సార్ సిపి పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం లో భాగంగా పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు గురువారం రాత్రి పర్యటించారు. పి పిపి విధానం వల్ల పేద,మధ్యతరగతి వారి పిల్లలకు వైద్య విద్య చదవలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం తెస్తుందని పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల గోపి రచ్చబండ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల…

Read More

పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర ఆలయానికి భూరివిరాళం

పాలకొల్లు నవంబర్ 21 తెలుగు న్యూస్ పేపర్ కార్తీక మాసం సందర్భంగా పంచాంగ క్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం ఆలయానికి ఈ విమాసంలో(22 అక్టోబర్ నుంచి 20 నవంబర్ వరకు) వచ్చిన ఆదాయాన్ని ఈవో ముచ్చర్ల శ్రీనివాస్ వెల్లడించారు. వివిధప్రకటించారు. దాదాపు 8 మార్గంలో యాదయ్య ఆదాయం సంకురింది సమ కూరింది. ఈ మొత్తం 38 లక్షల 65 వేల 826 రూపాయల భూరి విరాళం భక్తుల అందించారు.

Read More

గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు

పాలకొల్లు, నవంబర్ 20 తెలుగు తెలుగు న్యూస్ పవర్ 58వ గ్రంథాలయ వారోత్సవాలు సందర్భంగా పాలకొల్లు గ్రంధాలయం వద్ద వివిధ పోటీలు నిర్వహించారు గురువారం సాయంత్రం బహుమతి ప్రధానోత్సవం జరిగింది ఈ సంవత్సరం వివిధ పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో దుర్గా కిషోర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి పుస్తకాలు పుస్తక పఠనం అలవాటు చేసుకో వాలని కోరా కోరారు. బిజెపి నాయకులు యొక్క భూకుమార్ జక్కంపూడి కుమార్ మాట్లాడుతూ గ్రంథాలయానికి…

Read More

పట్టణంలో వైసిపి కోటి సంతకాల పర్యటన

కోటి సంతకాలు కార్యక్రమంలో పాల్గొన్న శంకరాపు శ్రీనివాస్, జోగాడ ఉమామహేశ్వర రావు తదితరులు. పాలకొల్లు:నవంబర్, 20 (తెలుగు న్యూస్ పవర్) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు సంబంధించి తలపెట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం పాలకొల్లు బంగారు చెరువుగట్టు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పత్రాలు చూపించి సంతకాలు సేకరించారు. ఈ పర్యటనలో యలమంచిలి వారు ఇంటింటికి వెళ్లి మూడు లక్షల కోట్ల బడ్జెట్లో, జగనన్న తెచ్చిన 17 మెడికల్ కాలేజీలకు 5000…

Read More

యలమంచిలిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

యలమంచిలి:నవంబర్, 20 (తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలిలో సార్వ ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభమైంది. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు బోనం నాని గురువారం ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్ది ధాన్యం తేమ కొలిచే యంత్రాన్ని ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిశోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కావలసిన అన్ని విషయాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తున్నదన్నారు, రైతులు ఎంతో సంతోషంగా…

Read More

ఏ రకమైన ధాన్యమైన కొంటాం అధికారుల హామీ

  పాలకొల్లు: నవంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి ముందుచూపుతో వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన యాంత్రికీకరణ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం,లంకలకోడేరు లో బుధవారం జరిగిన,అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమం లో మంత్రి చరవాణి ద్వారా తన ప్రసంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు గత ప్రభుత్వం లోఎదురైన సమస్యలు తొలగించిందన్నారు. రైతు కోరుకున్న…

Read More

ముగ్గురు మోసగాళ్లు తెలివితేటల్లో మొనగాళ్లు

హర్షద్ మెహతా పాలకొల్లు నవంబర్ 18 తెలుగు న్యూస్ కావాలి న్యూస్ పవర్ భారతదేశంలో ఉన్నన్ని చట్టాలు మరే దేశంలోనూ ఉండకపోవచ్చు కానీ ఆ చట్టాలు కోరలు లేని పాము లాంటివి. చట్టాల్లో ఉన్న లోపాలు ఆసరాగా చేసుకుని ఎందరో వేల కోట్లు సంపాదించి చివరకు చట్టం కోరలకే చిక్కి తనువు చాలించిన వారు చాలా మంది ఉన్నారు. హర్షద్ మెహత స్టాక్ మార్కెట్ స్కామ్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన భారీ స్కాములలో ఒకటి. ఇతను స్టాక్ మార్కెట్…

Read More

పాలకొల్లు పెనుమదం రోడ్డు పనులు ప్రారంభం వాహనాల దారి మళ్లింపు

పాలకొల్లు: నవంబర్, 17 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నుండి ఆచంటపోవు ఆర్ అండ్ బి రోడ్డు అభివృద్ధి పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఇందుకుగా ను కోటిన్నర రూపాయల ఎస్ హెచ్ ప్లాన్ నిధులు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేసిన నెల తిరగకుండానే పనులు ప్రారంభం అవడం చర్చనీయాంశం అయ్యింది.పాలకొల్లు ఎడ్ల బజార్ సెంటర్ నుంచి పెనుమదం రోడ్డు వైపు వెళ్లే వాహనాలకు మార్గం మూసివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా…

Read More

పాలకొల్లు లో అయ్యప్ప స్వామి పడిపూజ

పాలకొల్లు నవంబరు 17 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు యాడ్లబజార్ సెంటర్లో వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం వద్ద పదునెట్టంబడి పడిపూజ మంగళవారం రాత్రి జరిగింది. ఆలయం 18 మెట్లు పూలమాలతో అలంకరించారు. ఈ పడిపూజ గోటేటి సత్య సుధాకర్ స్వామి మూడవ సారి శబరిమల యాత్రకు వెళుతున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి పడిపూజ జరిపించారు. ఈ పడిపూజ చల్లా బాబులు గురుస్వామి, సుబ్రహ్మణ్య చైనులు గురుస్వామి, ఓదూరి నరసింహాయి గురుస్వామి ఆధ్వర్యంలో…

Read More