కనుల పండుగగా శ్రీవారి కల్యాణోత్సవం.
పాలకొల్లు:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) ఉభయ గోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ విగ్రహాలతో శనివారం రాత్రి ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణంలో ఈ ఉత్సవం జరిగింది. తిరుపతి నుంచి వచ్చిన పండితులు, ఇతర ప్రముఖ అర్చకులు ఈ కళ్యాణం ఉత్సవం వైభవంగా జరిపించారు.ఈ కళ్యాణోత్సవంలో కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు దంపతులు, కాటంరెడ్డి సత్యనారాయణ దంపతులు జరిపించారు. ఈ సందర్భంగా ఉదయం…