Telugu News Power

రైల్వే భద్రతకు ‘కవచ్’ పనులు వేగవంతం. -మంత్రి అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కాం) రైల్వే భద్రతకు సంబంధించి అతి ముఖ్యమైన ‘కవచ్’ పనుల పురోగతి గురించి రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురందరేశ్వరి లోక్సభలో బుధవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్విని వైష్ణవ సమాధానం ఇస్తూ, కవచ్ అమలు చాలా క్లిష్టమైన వ్యవస్థ.దీనిలో భాగంగా ఇప్పటివరకు,8,570 కిమీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు, 1,100 టెలికాం టవర్లు నిర్మాణం, 767 స్టేషన్ డేటా సెంటర్లు ఏర్పాటు 6,776 కిమీ ట్రాక్‌సైడ్ పరికరాలు…

Read More

చాంబర్స్ విద్యార్థులు 31మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: మార్చి, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల ప్రాంగణంలో బుధవారం క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరిగింది. ఛాంబర్స్ విద్యార్థులు 31 మంది ఎంపికయ్యారు.వీరిలో హెటిరో ల్యాబ్స్ కి 15మంది,ఫాక్స్కాంన్ కు 14 మంది,టాటా ఎలక్ట్రానిక్స్ కు ఇద్దరు ఎంపికైయ్యారని కళాశాల చైర్మన్ శ్రీ కెవిఆర్ నరసింహారావు తెలిపినారు. హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్ కంపెనీలు కు ప్రాంగణ ఎంపికలు జరిగాయి.ఈ ప్రాంగణ ఎంపికలకు 56 మంది విద్యార్థులు…

Read More

బి ఆర్ ఎం వి బాలికలకు పరీక్ష సామాగ్రి బహూకరణ.

పాలకొల్లు: మార్చ్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్)బాలికల విద్య సమాజ ప్రగతికి, కుటుంబ శ్రేయస్సుకు అత్యంత కీలకమని, విద్యను ప్రభుత్వంతో పాటు అందరూ ప్రోత్సహించాలని వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు పేర్కొన్నారు. వాకర్స్ క్లబ్ బుధవారం పట్టణంలోని బి వి ఆర్ యం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 139 మంది పదవతరగతి విద్యార్థినులకు 7 వేల రూపాయల విలువైన పరీక్షా ఉపకరణాలను అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.ప్రభాకర శాస్త్రి అధ్యక్షత వహించారు.క్లబ్…

Read More

చించినాడ వంతెన పై రాకపోకల సమయాలు నియంత్రణ.

యలమంచిలి: మార్చి, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చించినాడ బ్రిడ్జి బేరింగ్ రీప్లేస్మెంట్ పనులకు గాను రెండు వారాలపాటు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు బంద్ అవుతాయి.ఈనెల 12, 15, 18, 21, 24, 27, 30 తేదీల్లోను, వచ్చేనెల 2, 5, 8, 11, 16, 21, 26 తేదీలలో కూడా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాలు…

Read More

సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర.

యలమంచిలి: మార్చి, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం పార్టీ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర బుధవారం సాయంత్రం యలమంచిలి సెంటర్ కు చేరింది. ఈ యాత్రలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఈ యాత్ర 20 మండలాలు, ఆరు పట్టణాల్లో 650 కిలోమీటర్ల లో జరుగుతుంది. గత నెల 26న మొదలైన యాత్ర, ఈనెల 23న ముగుస్తుంది. ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ళ సమస్యల పరిష్కారం, రక్షిత మంచినీరు, విద్య,…

Read More

జనసేన సభ్యత్వ నమోదు 17 వరకు పొడిగింపు.

మంగళగిరి: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 17 వరకు పొడిగించింది. ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందన రావడంతో ఈ నమోదు కార్యక్రమం పొడిగించాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ లోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు ఉద్యమి ద్వారా జరుగుతున్నది. స్థానిక జనసేన నాయకులు కోరిన మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం పొడిగించినట్లు పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…

Read More

నిజమైన ప్రజా సేవకులు ఈ ఇద్దరు ఎంపీలు.

న్యూఢిల్లీ: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత చట్టసభ, 18వ లోక్ సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో భారతదేశంలోనే సంపన్నులైన వారు కూడా ఉన్నారు. ఒక ఎంపీ సీటు గెలవాలంటే కోట్ల కొద్దీ డబ్బు మంచి నీళ్లలో ఖర్చు చేయవలసి ఉంటుంది. భారతదేశంలో నిజాయితీపరులైన అభ్యర్థులను ఎన్నుకోవడం ఇప్పటికింకా మొదలు కాలేదు. ఇది చాలా అరుదైన విషయం కూడా. ఇందుకు విరుద్ధంగా, బిజెపి, హర్యానాకు చెందిన ఎంపీ, నవీన్ జిందాల్ తన వేతనంతో పాటు,…

Read More

టెలికాం సంస్థల దోపిడీపై రాజ్యసభలో ప్రభుత్వాన్ని కడిగిపారేసిన రాఘవ్ చద్దా.

న్యూఢిల్లీ: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ, అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు గురువారం రాజ్యసభలో టెలికాం సంస్థల దోపిడీపై భారత ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జీల ఇన్‌కమింగ్ కాల్స్ ఆపడం, 28 రోజుల ‘మంత్లీ’ ప్లాన్ల మోసాల గురించి పార్లమెంట్‌లో,ప్రజల సమస్యలను ఎంపీ లేవనెత్తారు. భారతదేశంలో 125 కోట్ల మొబైల్ వాడకందార్లలో దాదాపు 90 శాతం మంది ప్రీపెయిడ్ ప్లాన్ కస్టమర్లు. రీచార్జీ ముగిస్తే అవుట్‌గోయింగ్ కాల్స్ ఆపడం…

Read More

ఆక్వా రైతుల నష్ట నివారణకు 21 వరకు గడువు. -జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నిర్ణయం.

పాలకొల్లు: మార్చి ,10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం మంగళవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షత వహించారు. దాణ ధరలు తగ్గింపు, రొయ్యల కొనుగోలుపై ధరల పెంపు విషయంలో ఈనెల 21 లోపు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాణా ధరలు కేజీకి నాలుగు రూపాయలు పెంపుతో రైతులను ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, యుద్ధం బూచి చూపి…

Read More

గౌహతికి కొత్త రైలు13న ప్రారంభం.

భీమవరం: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక ఎంపీ, భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ కేంద్ర సహాయం మంత్రి భూపతిరాజు శ్రీనివాస కృషితో కొత్త రైలు పట్టాలెక్కనుంది. ఈనెల 13న ఈ రైలు ప్రారంభం కానుంది. చర్లపల్లి (హైదరాబాద్) కామాఖ్య (గౌహతి – అస్సాం) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌ను ఈశాన్య భారతంతో అనుసంధానిస్తూ, సామాన్య ప్రయాణికుల చిరకాల వాంఛను నెరవేరుస్తోంది. ఈ నూతన రైలు సర్వీసు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతీయ రైల్వే అత్యంత ఆధునిక…

Read More