రైల్వే భద్రతకు ‘కవచ్’ పనులు వేగవంతం. -మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కాం) రైల్వే భద్రతకు సంబంధించి అతి ముఖ్యమైన ‘కవచ్’ పనుల పురోగతి గురించి రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురందరేశ్వరి లోక్సభలో బుధవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్విని వైష్ణవ సమాధానం ఇస్తూ, కవచ్ అమలు చాలా క్లిష్టమైన వ్యవస్థ.దీనిలో భాగంగా ఇప్పటివరకు,8,570 కిమీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు, 1,100 టెలికాం టవర్లు నిర్మాణం, 767 స్టేషన్ డేటా సెంటర్లు ఏర్పాటు 6,776 కిమీ ట్రాక్సైడ్ పరికరాలు…