Skip to main content

Telugu News Power

Blog

ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశం

యలమంచిలి: డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పపర్) విద్యాశాఖ ఆదేశాల మేరకు యలమంచిలి మండలంలో శనివారం క్లస్టర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల 100 రోజుల కార్యాచరణ పై విస్తృతంగా చర్చించారు. ఈ ప్రణాళిక అమలు చేయటానికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎంఈఓ రామకృష్ణ రాజు కోరారు. మేడపాడు క్లస్టర్లో ఎంఈఓ ఏ శ్రీవాణి పాల్గొన్నారు. యమంచిలి, చించినాడ,మేడపాడు, దొడ్డిపట్ల క్లస్టర్లకు సిహెచ్ వి సురేష్ బాబు, ఎం సీతారామయ్య, ఎం వెంకట సత్యనారాయణ,…

Read More

పశువుల ఆసుపత్రి సమస్యలకు పరిష్కారం.

పాలకొల్లు:డిసెంబర్, 20( తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతోకాలంగా తిష్ట వేసిన సమస్యల బంధాలకు, దాతల సహకారంతో విముక్తి కలిగింది. పశువుల ఆసుపత్రి ప్రాంగణంలో పశువులు పరీక్షలకు ఉపయోగించే బోనులు ఉన్న చోటు దాదాపు అడుగులోతు నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఉండేది. బోనులు తుప్పు పట్టి, పాడైపోయి ఉన్నాయి. ఇందుకుగాను ప్లాట్ ఫామ్ ఎత్తు చేయటానికి, కొత్త బోనులు ఏర్పాటుకు,అవసరమైన నిధులు 55 వేల రూపాయలు దాతలు సమకూర్చినట్టు పశు వైద్య సహాయ సంచాలకులు…

Read More

కనుల పండుగగా శ్రీవారి కల్యాణోత్సవం.

పాలకొల్లు:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) ఉభయ గోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ విగ్రహాలతో శనివారం రాత్రి ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణంలో ఈ ఉత్సవం జరిగింది. తిరుపతి నుంచి వచ్చిన పండితులు, ఇతర ప్రముఖ అర్చకులు ఈ కళ్యాణం ఉత్సవం వైభవంగా జరిపించారు.ఈ కళ్యాణోత్సవంలో కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు దంపతులు, కాటంరెడ్డి సత్యనారాయణ దంపతులు జరిపించారు. ఈ సందర్భంగా ఉదయం…

Read More

నేడే కల్యాణోత్సవాల ప్రారంభం

పాలకొల్లు:డిసెంబర్,19( తెలుగు న్యూస్ పవర్) ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న, 33వ వార్షికోత్సవ కార్యక్రమాలు శనివారం ఉదయం ప్రారంభం కానున్నాయి. గణపతి హోమం ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం సాయంత్రం 5గంటలకు ప్రారంభం కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి కల్యాణోత్సవ విగ్రహాలతో స్వామివారి కళ్యాణం జరుపుతారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు తిరుపతి లడ్డు ప్రసాదం అందజేయడానికి నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ…

Read More

విద్యార్థినులకు వృత్తి విద్యా శిక్షణ

పాలకొల్లు:డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థినులకు వృత్తి విద్యా శిక్షణ శిబిరం శుక్రవారం ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ప్రారంభించారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినులకు టైలరింగ్, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు ఎంబ్రాయిడరీ నేర్పుతారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం. డబ్ల్యూ ఎఫ్ ఎఫ్ ఫౌండేషన్, కళాశాల మహిళా సాధికారిక విభాగం సంయుక్తంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మహిళలు స్వశక్తిపై ఆధారపడి జీవించటానికి ఇలాంటి శిక్షణ ఇస్తున్నట్టు నిర్వాహకులు…

Read More

ముద్దాయికి 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

పాలకొల్లు:డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక అరట్లకట్ట గ్రామానికి చెందిన ముద్దాయి మామిడి శెట్టి రమేష్ బాబు (27) కు కోర్టు ఐ.పి.సి లోని వివిధ సెక్షన్ల కింద 13 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్టు పాలకొల్లు గ్రామీణ పోలీసులు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ కేసు సంబంధించి పోలీసు వారు తెలిపిన వివరాల ప్రకారం 2022, జూన్ 16వ తేదీ రాత్రి నిందితుడు నేరం చేయాలనే ఉద్దేశంతో, నివాస గృహంలోకి చొరబడి, డిగ్రీ…

Read More

యలమంచిలి శిఖరాలు చేరిక

యలమంచిలి: డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక తాడిగరువు తోట వద్ద వేంచేసి ఉన్న యలమంచిలి గ్రామ దేవత,శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ పుణఃనిర్మాణం చేపట్టారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరి 20వ తేదీన విగ్రహ ప్రతిష్ట జరగనుంది. నూతన దేవాలయ శిఖరం పై ఉంచవలసిన పంచలోహ శిఖరాలు శుక్రవారం వరకు యలమంచిలి చేరుకున్నాయి. వీటి బరువు 85 కేజీల 385 గ్రాములు. వీటిని తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి స్థానిక విష్ణాలయంలో…

Read More

జిల్లాకు 200 కొత్త పింఛన్లు

పాలకొల్లు:డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లాకు కొత్తగా 200 పింఛన్లు మంజూరు కానున్నాయి. ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో వచ్చిన అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం ప్రకటించారు. ఇందువల్ల పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న అర్హులైన, క్యాన్సర్ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్స తీసుకుంటున్న వారు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ పింఛన్లు మంజూరు చేస్తారు. ఈ పింఛన్లు బాధితులకు సత్వరమే అందించడానికి నిబంధన సడలించారు….

Read More

యలమంచిలి శివాలయంలో మాస శివరాత్రి పూజలు.

యలమంచిలి:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) మాస శివరాత్రి సందర్భంగా, గురువారం యలమంచిలి శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. అర్చకులు యలమంచిలి నరేంద్ర శర్మ, కుమార్, సుబ్రహ్మణ్యం ఈ పూజలు నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కోడూరి రామలింగ జోషి కుటుంబ సభ్యులు, ,శ్రీరామచంద్రమూర్తి మనవరాలు విజయసాయి హరిప్రియ(బెంగళూరు) వారి అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. టిడిపి నాయకులు తాళ్లూరి శ్రీనివాస్, సిద్ధాని రాము,ఒంటిపల్లి ప్రసాద్, కొడవటి సుబ్బరాజు, సత్య శ్రీనివాస్, బండారు…

Read More

యలమంచిలి మండలానికి 33 కైలాస వనాలు.

యలమంచిలి: డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి మండలంలో ఉన్న 32 గ్రామాలకు గాను 33 స్మశాన వాటికల అభివృద్ధి, సుందరీకరణకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిధులు మంజూరు చేయించినట్టు పంచాయతీరాజ్ శాఖ సహాయ ఇంజనీర్ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు, తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి తో యలమంచిలి స్మశాన వాటిక అభివృద్ధి, సుందరీకారణ గురించి చర్చించారు. స్మశాన వాటిక వద్ద గోదావరి కోతకు గురవతున్నందున…

Read More