Skip to main content

Telugu News Power

రాష్ట్రంలో దుర్మార్గపాలన- -వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ గుడాల గోపి

పాలకొల్లు: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుందని వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరిగోపాల్రావు, మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం బయటకు తీసుకు వచ్చారన్నారు. వారు ఇచ్చిన, హామీలు నిలబెట్టుకోలేక, సూపర్ సిక్స్ పథకాన్నించి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్,…

Read More

ఏపీలో నాటుకోత్సవాలు, నంది అవార్డులు.

విజయవాడ: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలో ఎంతోమంది కళాకారులు ఎదురుచూస్తున్న నంది అవార్డుల కార్యక్రమం త్వరలో ప్రారంభించనున్నట్టు, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం వెల్లడించారు. మా-ఏపీ సంస్థ నిర్వహించిన రఘు చిత్ర ఉత్సవాల్లో కందుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి, నంది నాటక ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. సినీ,నాటక రంగానికి సంబంధించి నంది అవార్డుల విధానాన్ని…

Read More

హత్యకు దారి తీసిన స్నేహితులు మధ్య ఘర్షణ. -విలేకరుల సమావేశంలో వెల్లడించిన డి.ఎస్.పి శ్రీ వేద

పాలకొల్లు: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) జున్నూరుకు చెందిన ముగ్గురుస్నేహితులు గత నెల 25న అధికంగా మద్యం సేవించడం వల్ల ఘర్షణ సంభవించింది అన్నారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో హత్య గురించి వివరాలు వెల్లడించారు. గత నెల 26న యువకుడు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. పోడూరు మండలం జున్నురుకు చెందిన జక్కంపూడి నాగ సాయి కిషోర్, తంగేళ్ల వెంకటేశ్వరరావు లను విచారించారు. వీరు…

Read More

ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వ మానవతా దృక్పదం -మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 2 (తెలుగు న్యూస్ పవర్) ప్రజల ఆరోగ్యం పట్ల తెలుగుదేశం జనసేన బిజెపి తో కూడిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు,స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ సహాయంకు అర్హులైన 59 మందికి, 24.65 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వైసిపి…

Read More

ఉపాధి హామీ 200 రోజులకు పెంచాలి.

యలమంచిలి: ఫిబ్రవరి, 2(తెలుగు న్యూస్ పవర్) కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం 200 రోజులకు పొడిగించాలని, కనీస వేతనం 600 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఐద్వా , సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఏనుగువానిలంక, చించినాడలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నాయకులు దేవ సుధాకర్, సిపిఎం నాయకులు మాచవరపు సుబ్బారావు, ఐద్వా నాయకురాలు జయప్రద, పలువురు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

ఉద్యోగిని పై దాడిని ఖండించిన సంఘ నాయకులు.

పాలకొల్లు:ఫిబ్రవరి,2 (తెలుగు న్యూస్ పవర్) విధి నిర్వహణలో ఉన్న పరిసరాలు،పరిశుభ్రం కార్యదర్శి షేక్ షకీనా పై సోమవారం దాడి జరిగినట్టు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. స్థానిక కోడి గట్టు, సచివాలయం-2 విధులు నిర్వహిస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ నోటీసు అందచేయటానికి అందజేయడానికి మసీదు సెంటర్లో ఉన్న ఒక షాపు వద్దకు వెళ్లారు. ఈసందర్భంగా,కార్యదర్శి షకీనా పై ఎం. శ్రీనివాస్, ధనలక్ష్మి అనేవారు దాడి చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే వారు పోలీస్…

Read More

ఎస్ఎఫ్ఐ రక్తదాన శిబిరం.

పాలకొల్లు, ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) మహాత్మా గాంధీ 79 వ వర్ధంతి సందర్భంగా, స్థానిక భారత విద్యార్థి ఫెడరేషన్, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహాత్మా గాంధీ కులమతాలకు అతీతమైన నిజమైన భారతస్వాతంత్ర సమరయోధుడని క్రాంతి పేర్కొన్నారు. గాంధీని అంతం చేసిన గాడ్సేను కూడా దేశభక్తుడి చెప్పడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం…

Read More

విద్యార్థులకు ప్రతిభాపాటవ పరీక్ష.

యలమంచిలి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, ప్రతిభ పాటు పరీక్ష ఆదివారం నిర్వహించారు. యుటిఎఫ్ ప్రతిఏటా నిర్వహిస్తున్న ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. గత 29 ఏళ్లుగా, ఐదవ తరగతి పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్ష జరుగుతుంది. వివిధ పాఠశాలల్లో జరిగిన ఈ పరీక్షలో మొత్తం 176 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంత్ కుమార్, మండల అధ్యక్షులు గుత్తుందీవి శ్రీనివాస్, ఎస్ జయ ప్రభ,…

Read More

ఆఖరి మజిలీ స్థానం పవిత్రంగా ఉండాలి- మంత్రి నిమ్మల

యలమంచిలి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) అందరికీ ఆఖరి మజిలీ అయిన స్మశాన స్థలం పవిత్రంగా ఉండాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనర్ల శాఖామాత్యులు రామానాయుడు పేర్కొన్నారు. దొడ్డిపట్ల గ్రామంలో 30 లక్షలతో అభివృద్ధి పరచనున్న స్మశాన వాటిక పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, ఏ పని చేపట్టిన పది కాలాలపాటు నిలిచి ఉండేలా తీర్చిదిద్దాలని తన విధానం అన్నారు. పాలకొల్లులో స్మశాన వాటికను, బృందావనంలో తీర్చిదిద్దినట్టు…

Read More

ఘనంగా అడబాల వారసునికి నామకరణ మహోత్సవం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ప్రముఖ వ్యాపారవేత్త, అడబాల గ్రూపు సంస్థల అధినేత, అడబాల వెంకటరమణ,వాణి దంపతుల పెద్ద కుమారుడు రోహిత్, కోడలు శ్వేత దంపతుల తొలి సంతానానికి బారసాల,నామకరణ మహోత్సవం, ఆదివారం అడబాల గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. మనవడికి, వేద పండితులు ఆశీర్వచనం చేసి, పూజలు నిర్వహించి, ,”గౌరాన్ష్ అన్వయ్” గా నామకరణం చేశారు. ఈ వేడుకలలో డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, డాక్టర్ చేగొండి నారాయణరావు బంధుమిత్రులతో పాటు, పలువురు రాజకీయ…

Read More