Telugu News Power

శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించిన మంత్రి నిమ్మల

శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మంత్రి నిమ్మల మరోసారి నిరూపించారు. స్థానిక గౌడ శెట్టిబలిజ బీసీ కళ్యాణ మండపం నిర్మాణ పనులు మంత్రి ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆకులో ఆకునై అన్నట్టు, అందరికీ తలలో నాలుకలా ఉండే ఎమ్మెల్యే నిమ్మల భవన నిర్మాణ కార్మికులతో చేతులు కలిపారు. స్వయంగా శ్రమదానం చేసి శ్రమైకజీవన సౌందర్యాన్ని ఆస్వాదించారు. మెటీరియల్ మోసి, ట్రాలీ లాగి, తాను కూడా కార్మికుడిగా మారారు. చెమటలు కక్కుతూ…

Read More

కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగు చేయటానికి మొదటి ప్రాధాన్యత

రోడ్ల అభివృద్ధి కూటమి ప్రభుత్వ విధానం మంత్రి నిమ్మల కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగు చేయటానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మరమ్మతులు చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు దొడ్డిపట్ల రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉన్న రోడ్డు ఐదు కోట్ల నిధులతో పనులు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం అడివిపాలెం మల్లంపల్లి నాగేశ్వరరావు కొబ్బరి క్షేత్రంలో శనివారం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. రోడ్లు వేయడం వల్ల రవాణా వ్యవస్థ…

Read More

సీఎం సహాయ నిధి నుంచి 21 లక్షల చెక్కులు పంపిణీ

మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ నిధి నుంచి సత్వరం నిధులు అందిస్తున్నారని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాలకొల్లు హౌసింగ్ బోర్డ్ లో ఉన్న వారి క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటైన సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో ఒక్క పాలకొల్లు నియోజకవర్గంలోనే 10 కోట్ల రూపాయల నిధులు సీఎం సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు అందాయన్నారు….

Read More

నర్సాపురానికి వందే భారత్ వరం

నరసాపురం పార్లమెంట్ సభ్యులు,కేంద్ర ఉక్కు ,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శుక్రవారం ముఖ్యమైన ప్రకటన చేశారు. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురానికి వందే భారత రైలు రాబోతున్నట్టు వెల్లడించారు. దీంతో స్థానిక నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో నరసాపురం – తిరుపతి, మచిలీపట్నం – బీదర్ తదిత రైళ్ళు అప్పటి మచిలీపట్నం ఎంపీ బాడిగ రామకృష్ణ వల్ల వచ్చాయి. ఆ తరువాత అమరావతి,…

Read More

వందేమాతరం గీతంకి నేటికీ 150 ఏళ్లు

భారత జాతీయ గీతం నేటికీ 150 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా యావత్ భారతదేశం వందేమాతర గీతంతతో మారుమ్రోగిపోయింది. బక్కిం చంద్ర చటర్జీ రచించిన ఈ గీతం నాడు 35 కోట్ల ఆత్మగా విరాజిల్లుతూ, నేటి 150 కోట్ల మంది భారతీయుల సంగీత సంతకం సిగ్నేచర్ ట్యూన్ గా నిరంతరాయంగా, నిర్విఘ్నంగా ధ్వనిస్తూ ఉంది. ఈ విశ్వంలో ఎక్కడ ఉన్న ఈ గీతంతో పులకించని భారతీయ హృదయం ఉండదు. తెల్ల ముష్కరుల తూటాలకు ఎదురొడ్డి నిలిచిన గుండెలను చీల్చితే,…

Read More

పాలకొల్లులో టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం

పాలకొల్లులో టెన్నిస్సంరంభం ప్రారంభం ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఈనెల 8 నుంచి 14 వరకు జరుగుతుందని పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు. ఈ క్లబ్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నమెంట్లో దాదాపు 200 మంది ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొంటారు. బహుమతి ప్రధానోత్సవం ఈనెల 14న జరుగుతుందన్నారు. ఈ సభకు మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు,…

Read More

పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభము

భవిష్యత్తులో ఎందరో కళాకారులను తయారు చేయాలన్న తపనతో పూలపల్లిలో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ బుధవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు కళలకు ,కళాకారులకు పుట్టిల్లు అన్నారు .అలనాటి అల్లు రామలింగం,దాసరి నారాయణరావు , రవిరాజ పినీశెట్టి, కోడి రామకృష్ణ ,రేలంగి నరసింహారావు నుంచి నేటి చేగొండి అనంత శ్రీరామ్ వరకు ఎందరో కవులు కళాకారులు ఈ పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను…

Read More

అధికారులు సమావేశానికి రావాలి ఎంపీపీ ధనలక్ష్మి

యలమంచిలి మండల పరిషత్ సమావేశానికి సంబంధిత అధికారులు విధిగా హాజరుకావాలని అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి విజ్ఞప్తి చేశారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం,కార్యాలయ సమావేశం మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు ఇంచుమించు అందరూ గైరహాజరయ్యారు. వివిధ కారణాలు చూపి వారి కార్యాలయ సిబ్బందిని సమాచారం లేకుండా, ఉన్న సభ్యులు సరిగ్గా వివరించలేకపోవడం వల్ల ఎంపీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార మార్పిడి తరువాత బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ అధ్యక్షతన జరిగిన తొలి…

Read More

ముంచుకొస్తున్నా మన్తా తుఫాన్! #news #latestnews #telugu #palakollu #rain #cyclone

ముంచుకొస్తున్న మంతా తుఫాన్ — అత్యంత తీవ్రత కలిగిన తుఫాను “మంతా” పేరుతో విరుచుకుపడనుంది. ప్రస్తుతం తుఫాన్ ముందర ప్రశాంతత కొనసాగుతోంది. థాయి భాషలో “మంతా” అంటే అందమైన పువ్వు. ప్రకృతి భీభత్స ప్రళయాన్ని సృష్టించే ఈ తుఫానుకు పువ్వు పేరు పెట్టడం కొసమెరుపు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 25న ఏర్పడిన అల్పపీడనం బలపడి, 27 నుంచి 28 మధ్య విధ్వంసం సృష్టించనుంది. వాతావరణ శాఖ అంచనాల మేరకు, వాయవ్య దిశగా ప్రయాణించి మచిలీపట్నం–కళింగపట్నం మధ్య…

Read More

టాటా బైక్స్ త్వరలో మార్కెట్లోకి రావచ్చని పుకార్లు

టాటా ప్రస్తుతం భారతదేశంలో 125cc బైక్‌ను విక్రయించడం లేదు, అయినప్పటికీ కొందరు వెబ్‌సైట్‌లలో త్వరలో మార్కెట్లోకి రావచ్చని పుకార్లు ఉన్నాయి. ప్రస్తుతం, టాటా మోటార్స్ కార్లు మరియు EVల తయారీలో ఉంది, కానీ వారి 125cc బైక్‌ల గురించి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 125cc బైక్‌ల మార్కెట్లో అనేక బ్రాండ్లు ఉన్నాయి, వాటిలో కొన్ని ప్రముఖమైనవి బజాజ్, హీరో, టీవీఎస్ మరియు హోండా. పుకార్లు: కొన్ని వెబ్‌సైట్‌లు, “టాటా 125cc బైక్ ₹55,999 ధరకు విడుదల…

Read More