Skip to main content

Telugu News Power

ఫోటోగ్రాఫర్స్ నూతన కమిటీ

పాలకొల్లు: డిసెంబర్, 29(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు ఏరియా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎంపికయింది. గౌరవ అధ్యక్షులు పెచ్చెట్టి శ్యాంబాబు ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎంపిక జరిగింది. ఈ సంఘంలో 260 మంది సభ్యులుగా ఉన్నారు. కొత్త కమిటీ అధ్యక్షులుగా శీలం గంగాధర్ రావు, కార్యదర్శిగా వర్తినీడి దుర్గాప్రసాద్, కోశాధికారిగా చెల్లబోయిన యుగంధర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా చిట్నీడి రామా వెంకట సత్య కుమార్ ఎంపికయ్యా. కార్యవర్గ సభ్యులుగా మరో…

Read More

వాడపల్లి, ఏడువారాల వెంకన్న సేవకు ధర్మకర్తల మండలి నియామకం.

ఆత్రేయపురం:డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) రెండవ తిరుపతిగా పిలువబడుతున్న, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం సోమవారం, కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాలకొల్లుకు చెందిన పలువురు కూటమి నాయకులు తరలి వెళ్లారు. 1.ముదునూరివెంకటరాజు-అధ్యక్షులు 2. పెండ్యాల భవాని-పాలకొల్లు 3. చలుమూరి రాంబాబు-ఆచంట 4. ఏపుగంటి విజయ కుమారి-వాడపల్లి 5. సి. సూర్య కుటుంబరావు-ఆత్రేయపురం 6. తమ్మన…

Read More

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు, మండలాల మార్పులు నరసాపురానికి మొండిచేయి

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు, మండలాల మార్పులు నరసాపురానికి మొండిచేయి అమరావతి: డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలతో ఏర్పాటు అయింది. వీటిని పరిపాలన సౌలభ్యం కొరకు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం, 26 జిల్లాలకు పెంచింది. అయితే జిల్లా పరిషత్ పరిపాలన ఉమ్మడి జిల్లా కేంద్రంగానే నడుస్తుంది. కూటమి ప్రభుత్వం 26 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లాల ముఖచిత్రాన్ని మార్చనుంది. గతంలో ఉన్న 9 జిల్లాల్లో ఏ విధమైన మార్పు లేదు….

Read More

ఛాంబర్స్ కాలేజీ విద్యార్థులకు ‘టాటా’నియామక పత్రాలు

పాలకొల్లు: డిసెంబర్,29(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాల విద్యార్థులు 20 మందికి టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ నియామక పత్రాలు అందజేసింది. వీరు వచ్చే ఏడాది,వచ్చే నెల 5న, బెంగళూరులో ఉన్న ఈ కంపెనీలో చేరవలసి ఉంది. విద్యార్థులు బిఎస్సి, బీకాం చివరి ఏడాది, 5వ సెమిస్టర్ చదువుతున్నారు. టాటా కంపెనీ 37 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంది. ఇప్పటివరకు 36 మంది నియామ పత్రాలు పొందారు. ఈ సందర్భంగా కాలేజీ అధ్యక్షులు కారుమూరి నరసింహారావు తన…

Read More

ఇసుక లారీల సమ్మె విరమణ

పాలకొల్లు: డిసెంబర్,28(తెలుగు న్యూస్ పవర్) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లో గత వారం రోజులుగా టిప్పర్ లారీల బంద్ ఆదివారం విరమించారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర గనుల శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సహకరించినందుకు, సంఘ అధ్యక్షులు రావురి రాజా కృతజ్ఞతలు తెలిపారు.

Read More

పశ్చిమగోదావరి జిల్లాలో జాతీయస్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రం.

నర్సాపురం:డిసెంబర్,28(తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లా పెదమైనవానిలంక గ్రామంలో సైయంట్, కృత్రిమ మేధా(ఏ ఐ) ఫ్యూచర్ స్కిల్స్ హబ్, స్థానిక డిజిటల్ భవన్ లో ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ మేరకు రెండు అవగాహన ఒప్పందాలపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామ సమక్షంలో సంతకాలు జరిగాయి. తొలి అవగాహన ఒప్పందం స్థానిక జిల్లా పరిపాలన యంత్రాంగం, ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ మధ్య కుదిరింది. వీరు నైపుణ్య అభివృద్ధి, క్లస్టర్ అభివృద్ధి, ఎగుమతి సంసిద్ధతపై అంతర్జాతీయ స్థాయి శిక్షణ…

Read More

పెదమైనవానిలంకకు భారతదేశంలో రెండో స్థానం-కేంద్రమంత్రి నిర్మలా సీతారామమన్ వెల్లడి.

నరసాపురం: డిసెంబర్,28(తెలుగు న్యూస్ పవర్) భారతదేశంలో ఉన్న 700 జిల్లాల్లో పెదమైవానిలంక, నైపుణ్య శిక్షణ కేంద్రం రెండవ స్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విధానం మేరకు పార్లమెంట్ సభ్యులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి, నిర్మల సీతారామ ఈ గ్రామాన్ని దత్తత గ్రామంగా ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర బడ్గం జిల్లా మొదటి స్థానంలో నిలువగా, పెదమైనవానిలంక, విశ్వకర్మ శిక్షణ కేంద్రం రెండో స్థానం సాధించినందుకు తనుకు సంతోషంగా…

Read More

జిల్లా ప్రధాన కార్యదర్శిగా క్రాంతి ఏకగ్రీవం.

యలమంచిలి, డిసెంబర్,29 (తెలుగు న్యూస్ పవర్) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పోలిశెట్టి క్రాంతి కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మండలం, పెంటపాడు లో జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో పిఎస్ విజయరాజు జిల్లా అధ్యక్షులుగా, పి శివప్రసాద్ జిల్లా కోశాధికారి పదవులకు ఎంపికయ్యారు. ప్రస్తుతం క్రాంతి జిల్లా ఇంచార్జ్ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యుటిఎఫ్ సంఘానికి వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరు స్థానిక…

Read More

చరిత్ర సృష్టించిన క్రిస్మస్ వేడుక

పాలకొల్లు: డిసెంబర్,27(తెలుగు న్యూస్ పవర్) క్రైస్తవులు, క్రైస్తవం, ఏదో ఒక మతానికి, కులానికి మాత్రమే పరిమితం అయ్యింది కాదని, ప్రపంచవ్యాప్తంగా అనుసరించదగిన ఒక జీవన విధాన మార్గమనిస్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి సొంత క్యాంపు కార్యాలయ ఆవరణలో శనివారం రాత్రి క్రిస్మస్ పండుగ బాహుబలి స్థాయిలో, ఘనంగా జరిగింది. ఏటా ధర్మారావు ఫౌండేషన్ తరపున ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుతారు. ఈ ఏడాది ఈ క్రిస్మస్ వేడుకలు మరింత శోభాయమానంగా…

Read More

సంక్రాంతికి వస్తున్నాం, అయితే బరులు రెడీ, పందాలే తరువాయి

పాలకొల్లు:డిసెంబర్,27(తెలుగు న్యూస్ పవర్) ధనుర్మాసం ఈనెల 16న ప్రారంభమై వచ్చేనెల 14 వరకు కొనసాగుతూంది. ఆడపడుచు గొబ్బెమ్మలతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతాలు పలుకుతున్నారు. హరిదాసుల అప్డేటెడ్ వెర్షన్తతో ఖరీదైన ద్విచక్ర వాహనాల నెత్తిన అక్షయపాత్ర పెడుతున్నారు. ఒకప్పుడు హరిదాసులు సాంప్రదాయబద్ధంగా, తమకంఠ స్వరంతో పౌరాణిక గాధలు, తత్వాలు పాడేవారు, ఇప్పుడవి బ్లూటూత్ స్పీకర్లలో వినిపిస్తున్నారు. బుడబుక్కల వారు తెల్లవారుజామున మూడింటికి పల్లెల్లో ప్రవేశించేవారు. ఇప్పుడు డిగ్రీలు చదివిన బుడబుక్కల వారు అందరిలాగే ఉదయాన్నే బయలుదేరుతున్నారు. ఇప్పటికే వారి…

Read More