Skip to main content

Telugu News Power

టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం.

గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలు హస్తకళల పరిరక్షణ… కూటమి ప్రభుత్వం బాధ్యత కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రతి కళాకారుడికీ గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ వేసి కళాకారుడి వివరాలు పొందుపరుస్తాం హస్త కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం వీబీ జీ రాం జీ పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్టాల్స్…

Read More

క్యాన్సర్ మరణశిక్ష కాదు. ఆ భయాన్ని మర్చిపోండి. ప్రపంచ ప్రసిద్ధ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు పిలుపు. ఈ ఏడాది 15 లక్షల క్యాన్సర్ కేసులు ఐ సి ఎం ఆర్ ప్రకటన.

జనరల్ డెస్క్: జూలై,7 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) క్యాన్సర్ ఇక ఎంత మాత్రం మరణశిక్ష కాదని ప్రపంచ ప్రసిద్ధ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి దత్తాత్రేయుడు పేర్కొన్నారు. ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాన్సర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఏడాది 15 లక్షల కొత్త క్యాన్సర్ రోగులు పుట్టుకొస్తారని ఇండియన్ హోల్ సేల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐ సి ఎం ఆర్) నిర్ధారణకు వచ్చినట్టు ప్రకటించారు. క్యాన్సర్…

Read More

మద్దాల శ్రీనివాసు కు పదోన్నతి.

పాలకొల్లు జులై 7 తెలుగు న్యూస్ పవర్ డాట్ కాం స్థానిక ఎక్సైజ్ సి ఏ గా పనిచేస్తున్న మద్దాల శ్రీనివాస్ కు పదోన్నతి లభించింది. వీరు జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్ గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పలువు రు మద్దాలకు అభినందనలు తెలిపారు.

Read More

బిజెపిని బలపరచాలి. నాయకుల పిలుపు.

పాలకొల్లు: జూలై, 6 (తెలుగు న్యూస్ పవర్.కాం) బిజెపి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి, బలపరచాలని మండల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. స్థానిక గజలక్ష్మి సెంటర్ వద్ద గౌరవనీయుడు స్వగృహంలో మండల యువమోర్చా సమావేశం సోమవారం జరిగింది. పట్టణ అధ్యక్షులు కుళ్ళుకొండ ప్రసాద్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక విస్తృత స్థాయి ఓటర్ల రివిజన్ కార్యక్రమంలో కార్యకర్తలంతా పాల్గొని ఓటర్లను చేర్చాలని కోరారు. బి ఎల్ ఓ, బి ఎల్ ఏ లకు పార్టీ…

Read More

సారథుల సమాచార సేకరించిన నర్సాపురం జనసేన

​భీమవరం: జులై, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం పార్లమెంట్ “జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ” స్థానిక టౌన్ హాల్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. వారం పాటు ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్ పరిశీలకులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ​పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు, వీరమహిళలకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు ఈ వివరాల సేకరణ చేపట్టారు. చివరి రోజు నర్సాపురం…

Read More

నేలకొరిగిన దేవతా వృక్షం. ఆలమూరు కలవ పువ్వు వేపచెట్టు. తనువు చాలించిన శతాధిక తరువు.

పెనుమంట్ర: జూలై, 5( తెలుగు న్యూస్ పవర్. కామ్) దాదాపు 60 ఏళ్ల క్రితం అద్భుతం జరిగింది. వేలాదిమంది ఈ వింత చూడటానికి ఆరోజు ఎగబడ్డారు. మార్టేరు సమీపానగల ఆలమూరు గ్రామంలో ఈ సంఘటన నాడు చోటుచేసుకుంది. నేటి శివాలయం ఎదురుగా ఉన్న వేప చెట్టుకు కలువ పువ్వు మాదిరిగా వేప చెట్టు కాండం పైన కొంత భాగం విస్తరించింది. గ్రామస్తులు లక్ష్మీదేవి తమ గ్రామానికి వచ్చిందని, అందుకే వేప చెట్టుపై అధిష్టించినట్టు భావించి పూజలు చేయడం…

Read More

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. లబ్ధిదారులు145, రూ.1.17 కోట్ల సహాయం.

పాలకొల్లు: జూలై,5( తెలుగు న్యూస్ పవర్. కామ్) పేద మధ్యతరగతి ప్రజల అనారోగ్య పరిస్థితులు పట్ల మానవత్వం లేకుండా ముఖ్యమంత్రి సహాయనిధి అందకుండా చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి 450 మంది లబ్ధిదారులకు రూ. 1.17 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఒక్కరోజులోనే పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ కార్యక్రమం చేశారు. లబ్ధిదారులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు….

Read More

రైతే ధర నిర్ణయించే రోజు రావాలి. -మంత్రి నిమ్మల ఆకాంక్ష

పాలకొల్లు: జులై, 5( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు ఉత్పత్తి చేసిన దాని ధరను ఉత్పత్తి చేసిన వారే నిర్ణయిస్తారని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి నిమ్మల ఆదివారం అధికారిక విధులకు సెలవు కావడంతో, తన రొయ్యల క్షేత్రం లో, మేత కలపడం దగ్గర నుంచి రొయ్యల పట్టుబడి వరకు వివిధ వివిధ కార్యకలాపాలలో శ్రామికులతో కలిసి పని చేశారు. ఈ సందర్భంగా…

Read More

శ్రీ మావుళ్ళమ్మ నిత్య అన్నదాన పథకానికి రూ. 1.22 లక్షల విరాళం.

భీమవరం: జులై,5(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణ కోసం భీమవరం యనమదుర్రు కి చెందిన తానల కృష్ణ ఉమాదేవి దంపతులు రూ.1,11,500 లు, వారి అల్లుడు, కుమార్తె పులగం లీలా వీరేంద్ర కుమార్ హరిప్రియ రూ.11,116 లు విరాళంగా అందచేసారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. వీరికి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్…

Read More

గౌరవ వేతనం విడుదల చేయాలి. ఎంపీపీ ఆధ్వర్యంలో ఎంపీటీసీలు మంత్రి నిమ్మలకు వినతి.

యమంచిలి: జూలై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ సభ్యుల గౌరవ వేతనాలను విడుదల చేయించాలని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కు మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ ఆధ్వర్యంలో ఎంపీటీసీ సభ్యులు వినతిపత్రం శనివారం మంత్రి క్యాంపు కార్యాలయంలో అందజేశారు. తమకు 2024 నుంచి ఇంత వరకు ఎం. పి. టి. సి. ల గౌరవ వేతనాలు రావటం లేదని వాపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి…

Read More