Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు 4 గ్రాముల బంగారం కానుకగా సమర్పణ.

భీమవరం: జులై, 4( తెలుగు న్యూస్ పవర్.కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణనిధికి కి జీవీ రజిని, టి ఎస్ ఆర్ లక్ష్మి, భీమవరం వారు 4 గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచనపూజలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం,…

Read More

శ్రీ మావుళ్ళమ్మ దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, పశ్చిమ గోదావరి జిల్లా, చదలవాడ నాగరాణి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు, వేదపండితులు స్వాగతంపలికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ అమ్మవారి ప్రసాదం చిత్రపటం అందజేసారు.

Read More

ఛాంబర్స్ కళాశాలలో బ్యాంకు ఉద్యోగాల 9 మంది ఎంపిక.

పాలకొల్లు: జూలై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఆర్, జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శనివారం ఐసిఐసిఐ బ్యాంకు చే నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 9 మంది ఉద్యోగాలు పొందారు. అభ్యర్థులు బ్రాంచ్ రిలేషన్ మేనేజర్ ఉద్యోగాలుకు ఎంపికైయ్యారు. వీరిలో నలుగురు ఛాంబర్స్ విద్యార్థులు.కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహ రావు, ఈ ప్రాంగణ ఎంపికలు కు క్లయింట్ రిలేషన్షిప్ మేనేజర్ , టి. పవన్ కుమార్, ప్రిన్సిపల్…

Read More

శ్రీ ఏ యస్ యన్ యం కళాశాలలో అల్లూరి జయంతి వేడుకలు.

పాలకొల్లు: జూలై, 4( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, పాలకొల్లు, తెలుగు విభాగం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ ముఖ్య అతిథిగా హాజరుకాగా, తెలుగు శాఖధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వైస్ ప్రిన్సిపల్…

Read More

అబ్బిరాజుపాలెం రేవు పాట వాయిదా.

యలమంచిలి: జులై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అబ్బిరాజుపాలెం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం సోంపల్లి మధ్య పడవలు నడుపుకోవటానికి శనివారం జరగవలసిన రేవు పాట వాయిదా పడింది. ఈ రేవు పాట గడువు గత నెల 30తో ముగిసింది. అప్పటినుంచి పడవలు నడుపుకోవటానికి అధికారిక ఉత్తర్వులు లేవు. అనధికారికంగా రేవు నిర్వహిస్తున్నట్టుస్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా రక్షించాలని…

Read More

అల్లూరి ఆశయాలు ముందు తరాలకు అందిస్తాం. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: జులై, 4( తెలుగు న్యూస్ పవర్. కామ్) అల్లూరి ఆశయాలను ముందు తరాలకు అందించడానికి కృషి చేస్తామని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129 జయంతి ఉత్సవాలు స్థానిక పెనుమత్స సత్యనారాయణ రాజు, సూర్య పద్మావతి క్షత్రియ సంక్షేమ పరిషత్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బ్రతికితే అల్లూరి సీతారామరాజుల బతకాలని అనిపించేలా అల్లూరి సీతారామరాజు చరిత్ర…

Read More

బడుగులకు అండ రంగా. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: జులై,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు వంగవీటి మోహన రంగారావు అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు కొనియాడారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే, కాపుల ఆరాధ్య దైవం, ఊరు ఊరులో విగ్రహాలు గల మహా నాయకుడు వంగవీటి మోహన రంగారావు 79 వ జయంతి సందర్భంగా స్థానిక మారుతి థియేటర్ సెంటర్ వద్ద గల రంగా నిలువెత్తు…

Read More

పెదగోపురం లో కృష్ణ పింగళి చతుర్థి పూజ.

పాలకొల్లు: జులై, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కృష్ణపింగళ సంకటహర చతుర్థి, శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం పూజలు, భక్తిశ్రద్ధలతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజలు శుక్రవారం జరిగాయి. లక్ష్మీ గణపతి హోమం, పూజలు అభిషేక పండితులు బమ్మిడిపాటి వెంకన్న , ప్రధాన అర్చకులు కిష్టప్ప ,ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, అర్చకులు సుబ్బయ్య భక్తుల చేత పూజలు…

Read More

జే ఎస్ డబ్ల్యూ రాయలసీమ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన

కడప:జూలై,3(తెలుగు న్యూస్ పవర్. కామ్)కడప జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ‘జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్’ నిర్మాణ పనుల ప్రారంభోత్సవం జరిగింది. జే ఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్’ శంకుస్థాపన సందర్భంగా భారీ బహిరంగ సభ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ ప్రాజెక్టు ఒక గొప్ప ముందడుగు. ప్రధాని​2030 నాటికి దేశంలో 300 మెట్రిక్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యానికి ఒక ప్రయత్నం.ప్రధాని…

Read More

విశ్వనట చక్రవర్తి ఎస్ వీ ఆర్.

జనరల్ డెస్క్:జూలై, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు వెండితెర ‘విశ్వనట చక్రవర్తి’ ఎస్వీ రంగారావు జయంతి ప్రత్యేక కథనం. ​తెలుగు సినిమా చరిత్రలో ఎందరో నటులు వచ్చారు, వెళ్లారు. కానీ, కొందరు మాత్రమే కాల గర్భంలో కలిసిపోకుండా ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత ముద్ర వేసుకుంటారు. అలాంటి వారిలో అగ్రగణ్యుడు, అభినయ సామ్రాజ్యానికి ఏకైక అధిపతి — సామర్ల వెంకట రంగారావు. సినీ లోకం ఆయనను సాదరంగా ‘ఎస్వీఆర్’ అని పిలుచుకుంటుంది. ఆయన జయంతి (జూలై 3)…

Read More