శ్రీ మావుళ్ళమ్మకు 4 గ్రాముల బంగారం కానుకగా సమర్పణ.
భీమవరం: జులై, 4( తెలుగు న్యూస్ పవర్.కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణనిధికి కి జీవీ రజిని, టి ఎస్ ఆర్ లక్ష్మి, భీమవరం వారు 4 గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచనపూజలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం,…