Telugu News Power

Telugu News Power

గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. -మంత్రి నిమ్మల

యలమంచిలి: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రజలు, రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు నిర్మల రామానాయుడు పేర్కొన్నారు. యలమంచిలి, ఊటాడ గ్రామాల్లో రూ. 9.21 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యలమంచిలి లో ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడం కోసం నేరుగా విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాలను పైపులైను ద్వారా…

Read More

క్షీరారామం లో అఖండ అన్న సమారాధన.

పాలకొల్లు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం లో జరిగిన శ్రీ పార్వతి సమేత వీరా రామలింగేశ్వర స్వామి వార్లు, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామి వార్లు కళ్యాణోత్సవాల సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అన్న సమారాధనకు ఎస్బిఐ సుధీర్, చక్కా వారి కుటుంబ సభ్యులు, భక్తులు తమ సౌజన్యం అందించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్రరావు, కార్య నిర్వహణ అధికారి…

Read More

సెమిస్టర్ ఫలితాల్లో చాంబర్స్ విద్యార్థుల ప్రతిభ.

పాలకొల్లు: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్)@ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 3వ సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల తమ ప్రతిభ కనబరిచారు. విద్యార్థులు 83శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు సోమవారం తెలియజేశారు. విశ్వవిద్యాలయ పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల వరుసలో ఉందన్నారు.ఈ విధంగా 9.2 నుండి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన విద్యార్థులు 35మంది ఉన్నారు. . కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ…

Read More

చాంబర్స్ కళాశాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి.

స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, ముఖ్యఅతిథిగా హాజరై, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల వారి హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని , జ్ఞానం, హక్కులు,త కుల వివక్షకు వ్యతిరేకంగా స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి…

Read More

మహిళా రిజర్వేషన్ సార్థకం చేసుకోవాలి.

పాలకొల్లు: ఏప్రిల్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల లో మహిళా సాధికారిత విభాగం, ఎన్.ఎస్.ఎస్ యూనిట్ల సంయుక్త ఆధ్వర్యంలో స్త్రీ శక్తి కార్యక్రమంలో “నారీ శక్తి వందన్ అధినియం- 2023 మహిళా రిజర్వేషన్ బిల్లు”అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి అధ్యక్ష్యోపన్యాసం చేస్తూ, భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నారీ శక్తి…

Read More

కూటమి ప్రభుత్వానికి ప్రచార సారథులు మీరే కావాలి. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వానికి మీరే ప్రచార సారథులు కావాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవమనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను సోమవారం రాత్రి తన క్యాంపు కార్యాలయం వద్ద లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారు ఉద్దేశించి మాట్లాడుతూ, కోటలు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు పెంచాలని కోరారు. జగన్ సాక్షి పత్రిక ఉందని, ప్రభుత్వానికి సొంత…

Read More

వసతి గృహాలు అన్ని సౌకర్యాలతో సిద్ధం చేయాలి. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు.

అమరావతి: ఏప్రిల్, 13 (తెలుగు న్యూస్ పవర్. కాం) వచ్చే విద్యా సంవత్సరం,పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు పూర్తి వసతులతో సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సోమవారం సమీక్షించ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

ఆకివీడు పెదపేట రామాలయ పనులకు శ్రీకారం.

ఉండి: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, నియోజకవర్గ పరిధిలో గల వివాదాస్పద ఆకివీడు, పెదపేట రామాలయం పనులకు సోమవారం ఏకాదశి రోజున శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్మాణానికి వాడే కృష్ణశిల కు రూ. 10 లక్షలు అడ్వాన్స్ గా సరఫరాదారులకు చెల్లించినట్లు ఉపసభాపతి రఘురామ పత్రికలకు తెలియజేశారు. ఆలయ నిర్మాణానికి చందాలిచ్చి ప్రోత్సహిస్తున్న భక్తులకు రఘురామ కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండు వారాలలో ఆలయం వద్ద…

Read More

శ్రీ కొల్లేరు పెద్దింట్లమ్మ వారి ఆదాయం రూ.85 వేలు.

కైకలూరు: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొల్లేటికోటలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆదివారం ఒక్కరోజు ఆదాయం రూ.84,926 లు వచ్చినట్టు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి సోమవారం తెలిపారు. శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంనకు ఆదివారం వచ్చిన విరాళాల వివరాలు, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.8,550 లు,అంతరాలయ దర్శనం ద్వారా రూ.24,550లు కేశఖండనశాల ద్వారా రూ.2,040 లు, పెద్ద తీర్థం ద్వారా రూ.1,300 లు, చిన్న తీర్థం ద్వారా రూ. 4350లు,లడ్డు ప్రసాదం ద్వారా…

Read More

ఉడాన్ కేఫ్ ఏర్పాట్లపై మంత్రి రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు.

అమరావతి: ఏప్రిల్,12(తెలుగు న్యూస్ పవర్.కామ్) రాష్ట్ర సాంస్కృతిక శాఖ కమిషనర్ పొడపాటి తేజస్వి, విమానాశ్రయాల్లో తినుబండాల ధరలు తగ్గింపు పై, కేంద్ర పౌర విమాన శాఖామాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఆయన చూపుతున్న నాయకత్వం, మనసున్న పాలనకు అద్భుత నిదర్శనమన్నారు. ఉడాన్ యాత్రి కేఫేలను ప్రారంభించడం ద్వారా సాధారణ ప్రజల సమస్యను సౌకర్యంగా మార్చారు. కేవలం రూ.10కి టీ, రూ. 20కి తినుబండారాలు అందుబాటులోకి తీసుకురావడం…

Read More