Telugu News Power

Telugu News Power

ఉపాధి శ్రామికులకు పక్షానికోసారి వేతనాలు ఇవ్వాలి.

పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధి శ్రామికులకు పనిచేసిన 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జ్ డిమాండ్ చేశారు. స్థానిక లంకలకోడేరు లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని గ్రామాల్లో రెండు నెలల వరకు ఉపాధి శ్రామికులకు వేతనాలు అందటం లేదని ఆరోపించారు. ఫోటోల కోసం మండుటెండలో శ్రామికులను…

Read More

ఛాంబర్స్ కళాశాల విద్యార్థులకు అవగాహనా తరగతులు.

పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక కెవిఎమ్ ఛాంబర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులలోని బెరుకును పోగొట్టేందుకు, వ్యక్తిత్వ వికాసం, అభ్యసనా నైపుణ్యాలను పెంపొందింపజేసేందుకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, నర్సాపురం వై ఎన్ కళాశాల కామర్స్ ,మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి హెచ్ శ్రీనివాసరావు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకొనే క్రమంలో ఏకాగ్రత అవసరమని, కష్టంతో కాకుండా, ఇష్టంగా చదువుకోవాలని తెలియజేశారు. తల్లిదండ్రుల పట్ల, అధ్యాపకుల పట్ల ఎటువంటి భావాలను కలిగి…

Read More

ఎఫ్ ఎల్ ఎన్ వారం రోజుల శిక్షణ ప్రారంభం.

పాలకొల్లు: జూన్,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్య, ఎఫ్ ఎల్ ఎన్ వారం రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమయ్యింది. స్థానిక లంకలకోడేరు ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణా కార్యక్రమం ఈనెల 9 వరకు జరుగుతుంది. శిక్షణ ప్రారంభ కార్యక్రమంలో, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి, చంద్రశేఖర్ మాట్లాడుతూ, విచారణలో వస్తున్న మార్పులకు అనుగుణంగా, ఈ అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తరగతి గదిలో ఆటపాటలతో విద్యార్థులకు బోధన జరపాలని ఉపాధ్యాయులను కోరారు….

Read More

పోలీసుల వేటలో పట్టుబడ్డ దొంగ, రూ. 19 లక్షల సొత్తు స్వాధీనం.

పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) చోరీ కి గురైన సుమారు రూ. 19 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్న ట్టు నర్సాపురం డిఎస్పి ఎం సుధాకర్ రావు వెల్లడించారు. స్థానిక రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో డి.ఎస్.పి చోరీకి సంబంధించి వివరాలు తెలియజేశారు. నర్సాపురం, రుస్తుంబాదకు చెందిన రజక సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి నరేష్, రాజమహేంద్రవరానికి చెందిన ఎస్సీ వర్గానికి చెందిన గోడి సతీష్…

Read More

“వెన్నుపోటుకు రెండేళ్లు” వైసీపీ నిరసన కార్యక్రమం.

యలమంచిలి: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వైయస్సార్ పార్టీ సుప్రీం, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం గురువారం మండలంలో ప్రారంభమైంది. గడిచిన రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా,ప్రజలను వంచించి నందుకు గాను వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం చేపట్టారు. నేటి నుంచి, ఈ నెల 12 వరకు నిరసనలు కొనసాగుతాయి. ఈనెల 12న రాష్ట్రస్థాయిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో…

Read More

క్షీరా రామం దర్శించుకున్న తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు.

పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ణపట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, పార్వతి అమ్మవార్లను గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్, హైదరాబాద్, సభ్యులు ఎం భవాని రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారికి శేష వస్త్రముతో సత్కరించి శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, కిష్టప్ప వారికీ ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసారు. ఈ…

Read More

పెద గోపురంలో లక్ష్మీ గణపతి హోమం.

పాలకొల్లు: జూన్,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో సంకటహర చతుర్థి సందర్భంగా, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, భక్తిశ్రద్ధలతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజలు గురువారం జరుపుకున్నారు. లక్ష్మీ గణపతి హోమం పూజలు అభిషేక పండితులు బమ్మిడిపాటి వెంకన్న, భక్తులతో పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపర్నెంట్ వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

Read More

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం. 21 మంది సజీవ దహనం. మరో 10 మంది పరిస్థితి విషమం.

న్యూఢిల్లీ: జూన్,3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బుధవారం ఉదయం 9 గంటలకు హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ఢిల్లీ మాల్వియా నగర్ లోని హౌస్ రాణీ యొక్క ఇరుకైన సందులో ఉన్న ఫ్లవర్స్ స్టే హోటల్లో ఎక్కిన ప్రమాదం జరిగింది. స్థానికులు చెప్పుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ హోటల్లో 40 మంది వరకు అతిధులు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాదంలో వచ్చి కోపంలో వారిని ఆసుపత్రికి తరలించగా వారిలో…

Read More

పాఠశాలలో విద్యార్థులను చేర్పించిన ఎంపీడీవో.

పాలకొల్లు: జూన్, 3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక లంకలకోడేరు, పెదపేట పాఠశాల పరిధిలోగల ఇంటింటికి వెళ్లి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా ఎంపీడీవో ఎస్. ఎన్. ఉమామహేశ్వరరావు, ఎంఈఓ గంగాధర శర్మ, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ బృందం తల్లిదండ్రులను కలసి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రతి విద్యార్థికి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ మయ నిధి ప్రత్యేక సమావేశం.

భీమవరం: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం సంపూర్ణ స్వర్ణమయ నిధి ప్రత్యేక కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. స్వర్ణమయ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం దేవస్థానం వద్ద 23 కేజీల బంగారం సిద్దముగా ఉన్నట్లు తెలిపారు. భక్తుల నుంచి మరో 27 కేజీలు బంగారం కానుకలుగా స్వీకరించి మొత్తం 50 కేజీలతో వివిధ అలంకరణ వస్తువులు తయారుచేయుటకు ప్రతిపాదించారు. స్థానిక శాసనసభ్యులు, పి ఏ సి చైర్మన్ పులపర్తి…

Read More