Skip to main content

Telugu News Power

Telugu News Power

మంత్రి దుర్గేష్ ను కలిసిన “మిషన్ శక్తిశాట్” కు ఎంపికైన జెస్సీ.

రాజమహేంద్రవరం: జూలై,26 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ “మిషన్ శక్తిశాట్” కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కందుల జెస్సీ, ఆమె తల్లిదండ్రులను, ఆదివారం రాజమహేంద్రవరంలో, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్, క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జెస్సీని శాలువాతో సత్కరించి, ఆమెకు అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థినుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి…

Read More

ఆకివీడులో ఉచిత మెగా వైద్య శిబిరం. గుండె నుంచి మెదడు వరకు ప్రముఖ వైద్య నిపుణులతో వైద్య సేవలు.

పార్టీలకు అతీతంగా ఒక్కటైన గౌడశెట్టి బలిజ సంఘం. ఆకివీడు: జూలై,26( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఆకివీడులో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. సెంటిని హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో గౌడ, శెట్టి బలిజ సంఘం ఆకివీడు వారి సహకారంతో గౌడశెట్టి బలిజ సంఘం కమ్యూనిటీ హాల్లో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. కాగిత కృష్ణ…

Read More

భారత్–రొమేనియా సంబంధాలల్లో మేలి మలుపు.

రొమేనియా పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బుఖారెస్ట్:జూలై, 26 తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రొమేనియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు నికుషోర్ డాన్‌తో ద్వైపాక్షిక సమావేశం స్పెయిన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన–సాంకేతిక రంగాలు, విద్య, క్రీడలు, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రొమేనియా యూరోపియన్ యూనియన్‌లో భారతదేశానికి కీలక భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు….

Read More

కార్గిల్ విజయ్ దివస్ లో కేంద్రమంత్రి భూపతి రాజు.

భీమవరం: జూలై, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. దేశానికి సేవలందించిన మాజీ సైనికులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. కాగడాలతో కార్గిల్ దివాస్…

Read More

స్మశాన స్థలి పై ఉన్న అపోహలు తొలగించి,అవగాహన కల్పిస్తున్నాం.

స్మశాన వాటిక సౌకర్యాల కోసం మంత్రి ఆధ్వర్యంలో మెగా శ్రమదానం. ఓఎన్జిసి సిఎస్ఆర్ నిధులు రూ. 80 లక్షలతో పనులు. పోడూరు: జూలై, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత రెండేళ్లుగా, స్మశాన వాటిక లపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించి, అవగాహన కల్పిస్తున్నామని, అందువల్లే నేడు మహిళలు కూడా స్మశాన స్థలానికి వచ్చి సమాధానం చేస్తున్నారని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మండలంలోని పెద్దదైన స్థానిక పెనుమదం…

Read More

వైభవంగా సాగిన శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆషాడ సారె ఉత్సవం. ఏర్పాట్లకు వైజాగ్ బుజ్జి రూ. లక్ష విరాళం. కరటూరి అనురాధ అమ్మవారికి రూ. 50 వేల చందా.

యలమంచిలి: జూలై, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక తాడిగరువు తోట లో వేంచేసియున్న, శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆషాడ మాస సారె ఉత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరీ మాతగా అలంకరించారు. ఫలపుష్పాదులు, వివిధ రకాల కూరగాయల సూచించిన అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి, శిరీష బత్తుల ఆధ్వర్యంలో వందల మంది భక్తులు ఆషాడ మాస సారెతో గ్రామోత్సవం నిర్వహించారు. మూలస్థానేశ్వరి అమ్మవారి దేవస్థానం…

Read More

సాహితీ స్రష్ట ఆచార్య అప్పాజోస్యుల వారికి రసధుని సాహితీ పురస్కారం

పాలకొల్లు: జూలై, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లయన్స్ క్లబ్ లో సాహితీ స్రష్ట ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ కు ప్రతిష్టాత్మక “పెద్దిభోట్ల బ్రహ్మయ్య స్మారక రసధుని సాహితీ పురస్కారం ఆదివారం ప్రదానం చేసారు. ఈ సభాకు యర్రంశెట్టి వెంకటరత్నం స్వాగతం పలికారు, కొట్టి భాస్కరరావు సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ ఇప్పటి వరకు 22 మంది ప్రముఖ సాహితీ వేత్తలకు రసధుని సాహితీ పురస్కారాన్ని అందించి నట్టు తెలిపారు., ఈ…

Read More

క్షీరా రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం.

పాలకొల్లు: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శనివారం ఉదయం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఆయుర్వేదం మందులు పాలకొల్లు, జున్నూరు, వెంప వైద్యులు డాక్టర్ గిరీష్, డాక్టర్ జి డి ఎస్ మల్లేశ్వరి, డాక్టర్ కిషోర్, వైద్య సిబ్బంది పాల్గొని సుమారు 80 మంది భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుర్వేద మందులు ఉచితంగా పంపిణీ చేసారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల…

Read More

రాష్ట్ర ఆక్వారైతు సదస్సుకు హాజరు కావాలి -రాష్ట్ర అధ్యక్షులు భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లులో ఈనెల 30న రైతు సదస్సుకు భారీ ఏర్పాట్లు.

పాలకొల్లు: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా కుల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెల 30న పాలకొల్లులో ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఆక్వారైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పత్రికలకు శనివారం వెల్లడించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగా ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫీడు రేటు నిర్ధారణకు ముందుగా, ప్రాసెసింగ్ రేటు ఫార్ములా అనుసరించి రేటు నిర్ధారించాలని…

Read More

రూ. 1.5 కోట్ల ఎర్రచందనం స్వాధీనం. ఎర్రచందనం అక్రమ రవాణా పై ఉక్కు పాదం. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అంతరాష్ట్ర స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పాత్రపై లోతుగా దర్యాప్తు ఎర్ర చందనం అక్రమ రవాణాని అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు ⁠’ఆపరేషన్ అరణ్య’పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తా. అమరావతి: జూలై, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్…

Read More