Telugu News Power

Telugu News Power

ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం కు 19 కోట్లతో మహర్దశ.

విజయవాడ: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.19 కోట్ల నిధులు మంజూరు చేసింది. క్రీడాకారుల కోసం అత్యంత ఆధునిక సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. అభివృద్ధి చేస్తారు, రాత్రి వేళల్లో క్రీడలు నిర్వహించడానికి రెడ్ లైట్స్ ఏర్పాటు చేస్తారు. వర్షం పడినప్పటికీ నీరు నిలవకుండా మురుగునీటి వ్యవస్థ నిర్మిస్తారు. క్రీడా అభిమానుల కోసం గ్యాలరీ సౌకర్యాలు మెరుగుపరుస్తారు. సర్వాంగ సుందరంగా…

Read More

పెదపాడు పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభించిన హోం మంత్రి అనిత.

పెదపాడు: ఏప్రిల్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏలూరు జిల్లా, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా ఈ నూతన భవన నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, ధర్మరాజు,…

Read More

పరారీలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల వీడియో సందేశంలో క్షమాపణలు

హైదరాబాద్: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్టాండ్ అప్ కమెడియన్ కటికాల అనుదీప్ ఇటీవల తన షోల్లో ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ చేస్తున్న హాస్యం ప్రదర్శనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అవుతున్నాయి. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, మాదాపూర్ వంటి చోట్ల కామెడీ క్లబ్ లో అనుదీప్ ప్రదర్శనలు ఇస్తుంటాడు. ఈ ప్రదర్శనలో, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నిహారికల వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ…

Read More

పోలీసులకు ఏసీ స్మార్ట్ హెల్మెట్.

విశాఖపట్నం:12,(తెలుగు న్యూస్ పవర్. కామ్) విధి నిర్వహణలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ సమయం ఎండలో నిలబడి వాహనదారులకు తమ సేవలు అందించవలసి వస్తుంది. పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పోలీసులకు ఏసీ హెల్మెట్ సౌకర్యం కల్పించారు. పోలీసులు అలసట నుంచి ఉపశమనం పొందుతారు. ఎక్కువసేపు ఇదేమి చురుగ్గా పాల్గొనడానికి ఈ స్మార్ట్ హెల్మెట్ తోడ్పతుందని పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

Read More

నేడు క్షీరారామంలో అఖండ అన్న సమారాధన.

పాలకొల్లు; ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శ్రీ పార్వతి సమేత క్షీరారామలింగేశ్వర స్వామి వార్ల, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామి వార్ల కళ్యాణోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం 11 గంటల నుంచి అఖండ అన్న సమారాధన జరుగుతుందని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఈ భక్తులు స్వామి స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

Read More

ఇటు తిరుపతి అటు అరసవల్లి మధ్యలో హమ్ సఫర్ రైలు. -ఫలించిన కేంద్ర మంత్రి కృషి.

శ్రీకాకుళం: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీకాకుళం వాసుల వజజ్రోత్సవ కల ఎట్టకేలకు నిజమైంది. పౌర విమానయాణ శాఖ కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అవిరాళ కృషికి ఫలితం దక్కింది. గత 75 ఏళ్లుగా శ్రీకాకుళం వాసులు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి నేరుగా రైలు ప్రయాణం కల్పించాలని మొక్కుకుంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక, స్థానిక ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ కోరిక తీర్చడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అనేకసార్లు సంబంధిత…

Read More

పెదపాడు పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభించిన హోం మంత్రి అనిత.

పెదపాడు: ఏప్రిల్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏలూరు జిల్లా, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా ఈ నూతన భవన నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, ధర్మరాజు,…

Read More

జేజేశ్వరరావు వైద్య ఖర్చులకు యూటీఎఫ్ రూ. 33 వేల సహాయం.

యలమంచిలి: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి దండు పద్మావతి (57) పాలకొల్లు , డిఎన్ఆర్ పాఠశాల, ప్రధానోపాధ్యాయులు జేజేశ్వరరావుకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.33 వేల రూపాయలు సేకరించి అందించారు. వారు, వారి బంధువులు, శిష్యుల నుంచి సేకరించి, ఉపాధ్యాయులు, లక్ష్మీనారాయణకు ఈ మొత్తం అందజేశారు. మరో రూ.13 వేలు సోమవారం జమ చేయాలని నిర్ణయించారు. జేజేశ్వరరావు భార్య ఖాతాకు రూ.33 వేలు ఆదివారం జమ చేసారు. ఉపాధ్యాయుని, దండు పద్మావతి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నదాన వితరణకు రూ.40 వేల విరాళం.

భీమవరం: ఏప్రిల్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన దాన ప్రసాద వితరణకు, రాజోలు సమీప మోరి వాస్తవ్యులు బళ్ళ నాగ మణికంఠ రూ.40 వేల విరాళం ఆదివారం సమర్పించుకొన్నారు. ఆలయ అర్చకులు ఈ భక్తులకు వేద ఆశీర్వచన పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేష వస్త్రం, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు యండ సత్యవతి ప్రసాద్…

Read More

అమరావతికి మణిహారం ఔటర్ రింగ్ రోడ్డు.

అమరావతి: ఏప్రిల్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరావతి రాజధాని ప్రాంతం చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీ పీ ఆర్) తయారీ కి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నగరానికి ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. నగరంలో ప్రవేశించడానికి 19 చోట్ల ఇంటర్ చేంజ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ రహదారి పొడవు 190 కి.మీ. వరకు ఉంటుంది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలో ఈ పరిధిలోకి వస్తాయి….

Read More