ఉద్యోగాలకు 52 మంది ఎంపిక.
పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్)చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలోబుధవారం యమహా, రాయల్ ఎన్ఫీల్డ్, ఎమరాల్డ్, కేటర్ పిల్లర్,వోల్టా కంపెనీలలో ఉద్యోగాలకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 95 మంది అభ్యర్థుల హాజయ్యారు. వీరిలో 52 మంది ఎంపిక అయ్యారు. వారిలో 47 మంది చాంబర్స్ విద్యార్థులేనని కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలియజేశారు. మూడు రౌండ్లు రాత పరీక్ష , గ్రూపు డిస్కషన్, మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు.ఎంపికైన అభ్యర్థులకు 14 నుంచి…