Telugu News Power

Telugu News Power

ఒక ఐడియా, క్షణాల్లో కాసులు కురిపించవచ్చు.

ఇండియా,మంచు పర్వత శ్రేణి: మార్చి, 1(తెలుగు న్యూస్ పవర్) అదో అంకుర సంస్థ కాదు, నిధులు సమీకరించింది లేదు. కేవలం పర్వతాల్లో వేడి వేడి మ్యాగీ అమ్మి వైరల్ అయిన కంటెంట్ క్రియేటర్! అతను చేసిన పని ఒక్కటే, పర్వతాల్లో మ్యాగీ అమ్మడం. ఒక కంటెంట్ క్రియేటర్ ఒకరోజు ప్రయోగంగా ఈ ఆలోచనను అమలు చేశాడు. ఒక ప్లేట్ ఖరీదు 70 రూపాయల చొప్పున 300 పైగా ప్లేట్లు అమ్మాడు. ఒకే రోజులో సుమారు 21 వేల…

Read More

బాణాసంచా ప్రమాద నివారణ తనిఖీలు.

పాలకొల్లు: మార్చి, 1(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల మానవ తప్పిదం వల్ల సంభవించిన, కాకినాడ జిల్లా, వేట్లపాలెం లో బాణాసంచా తయారీ ప్రాంతం వద్ద సంభవించిన భారీ విస్పోటనంతో, రాష్ట్రంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆయా శాఖలు అప్రమత్తం అయ్యాయి. స్థానిక బాణాసంచా తయారీ,విక్రయ కేంద్రాలపై నేరుగా క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ హష్మీ ఆదేశాల మేరకు చురుగ్గా తనిఖీలు చేస్తున్నారు. ప్రజల ప్రాణ, ఆస్థి రక్షణ కోసం రక్షకబట…

Read More

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రహదారి ఎన్ హెచ్ 365 బిజి.

న్యూఢిల్లీ:మార్చి,1(తెలుగు న్యూస్ పేపర్) అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా రోడ్డు కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఆ ఫలాలు ఇప్పుడు దేశానికి అందుతున్నాయి. బిజెపి ప్రభుత్వం రోడ్ల విస్తరణకు, అభివృద్ధికి మారుపేరుగా, ప్రసిద్ధి చెందింది. ఇప్పటి ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా అదే పంథా కొనసాగిస్తున్నది. విభజిత ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ వేసిన ఓ రోడ్డుకు ఎన్…

Read More

అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

యలమంచిలి: ఫిబ్రవరి, 28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక సభ్యులు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎలమంచిలి మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. కలగంపూడి వద్ద కాలువకు సిమెంట్ గోడ నిర్మాణానికి 54 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఏనుగువానిలంకలో ఆసుపత్రి భవన నిర్మాణానికి 36 లక్షల రూపాయలు కేటాయించారు. ఏ నువ్వు అలాగా బ్రాంచ్ ఛానల్ వెంబడి రోడ్డు నిర్మాణానికి 74.55 లక్షల రూపాయల, రోడ్లు డ్రైనేజీ పనులకు 15 లక్షల…

Read More

నేడే విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమ పూర్వక మిఠాయిలు పంపిణీ.

హైదరాబాద్: ఫిబ్రవరి, 28 (తెలుగు న్యూస్ పవర్) ప్రముఖ నటులు, విజయ్ దేవరకొండ రష్మిక మదన్న వివాహ విరోష్ వేడుకల్లో భాగంగా ఆదివారం దేశంలోని పలు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ దేవాలయాల వద్ద మిఠాయిలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానంతో తమ ప్రేమను పంచుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు వర్షం వ్యక్తం చేశారు.

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం. ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు జరిగాయి. జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని భారత ప్రముఖ శాస్త్రవేత్త సర్ సివి రామన్ కనుగొన్న “రామన్ ప్రభావం”కు గాను నోబెల్ బహుమతితో, అంతర్జాతీయ గుర్తింపు పొందిన దినంగా దేశవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా. జరిగిన సభలో కళాశాల ప్రిన్సిపాల్ డా….

Read More

చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుల నిర్యాణం.

చిలుకూరు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) వీసా గాడ్ గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, హైదరాబాద్ సమీపంలో గల శ్రీ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సుందర రాజన్ మరణ వార్త శనివారం భక్తులను శోకసముద్రంలో ముంచింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, రిజిష్ర్టార్ గా ఉన్నత పదవుల్లో ఆయన పని చేశారు. తదుపరి వారు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారు. ఆలయ అర్చకులుగా విశేష ఆదరణ పొందారు. ఆధ్యాత్మిక విషయాలపై లోతైన అవగాహన తో అనేక ఆధ్యాత్మిక…

Read More

శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల రథోత్సవం.

పాలకొల్లు:ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనుకదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండు నాగబాబు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పురవీధులలో ఏనుగు అంబారిపై అమ్మవారు ఊరేగారు. పూలచత్రాలు ఇరువైపులా బారులు తీరగా, గరగ నృత్యాలు, బేతాళ నృత్యాలు, మ్యూజికల్ బ్యాండ్ బృందాలను అనుసరించి రథోత్సవం సాగింది. భక్తులు శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల అనుగ్రహ దర్శనం అందుకున్నారు….

Read More

ఎమర్జెన్సీఉద్యోగంగా మారిపోయిన ఉపాధ్యాయ వృత్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయ వృత్తి ఎమర్జెన్సీ ఉద్యోగంగా మారిపోయిందని, రాష్ట్ర ఫ్యాఫ్టో చైర్మన్, ఎస్టియు రాష్ట్ర నాయకులు, ఉపాధ్యా ఎమ్మెల్సీ అభ్యర్థి లంకపల్లి సాయిశ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గుంపర్రుఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడ్డాల దేవేంద్రుడు పదవీ విరమణ సభ శనివారం జరిగింది. ఈ సభకు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు నాగరాజు సభకు అధ్యక్షత వహించారు. మాజీ ఉప విద్యాశాఖ అధికారి కెవిఎస్ సత్యనారాయణమూర్తి మరో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ…

Read More

డిజిటల్ భవన్ సందర్శింన కలెక్టర్.

మొగల్తూరు: ఫిబ్రవరి,28 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక, మత్స్యకారులకు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, శనివారం లబ్ధిదారులకు పడవల పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ఈ పర్యటనలో భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తున్న, నైపుణ్య శిక్షణ కేంద్రం,డిజిటల్ భవన్‌ను కూడా సందర్శించారు. డ్రోన్ టెక్నాలజీ, పచ్చళ్ళ తయారీ వంటి నైపుణ్య శిక్షణల తీరును పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి, వారు నేర్చుకుంటున్న నైపుణ్యాలలో పురోగతిని తెలుసుకున్నారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేయాలో స్వయంగా…

Read More