Telugu News Power

Telugu News Power

పింఛన్ల పంపిణీలో కలెక్టర్ నాగరాణి.

నర్సాపురం: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో, కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం పాల్గొన్నారు. పింఛన్దారులను స్వయంగా కలుసుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణం లోని 15వ వార్డు మసీదు సెంటర్, వలవల వారి వీధి బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమంలో జిల్లా కలెక్టర్ శ్ చదలవాడ నాగరాణి, ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.పింఛన్దారులకు పింఛన్లు, పండ్లు అందజేశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఆరోగ్యం…

Read More

బిజెపికి ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవి.

పాలకొల్లు: ఫిబ్రవరి, (తెలుగు న్యూస్ పవర్)పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం, కొమ్ము చిక్కాల గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలిగాకుచ్చర్లపాటి భారతి శనివారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వీరు బిజెపి జిల్లా కార్యదర్శి. నూతన పాలకమండలి పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు జిల్లా అధ్యక్షులు అయినంపూడి పూడి శ్రీదేవి, రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కాపర్తి,బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమి నేతలు గ్రామ ప్రజల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్…

Read More

ఛాంబర్స్ విద్యార్థికి సైన్స్ లో రెండో బహుమతి.

పాలకొల్లు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్)జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా, శనివారం, భీమవరంలోని బివి రాజు డిగ్రీ కళాశాల నిర్వహించిన రాష్ట్రస్థాయి కెమ్ ఎక్స్ ఫ్లోర్ -26లో ఛాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఐ. కౌశిక్ వర్మ ద్వితీయ బహుమతి సాధించాడని, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటేశ్వరావు తెలియజేశారు. కెమ్ లిగో మరియు కెమ్ హంట్ పోటీలు నిర్వహించగా కెమ్ లిగో పోటీలలో కౌశిక్ వర్మ ద్వితీయ బహుమతి సాధించారు. ఈ పోటీలలో 16 కళాశాలలు పాల్గొన్నారు…

Read More

ఛాంబర్స్ కళాశాలలో “జాతీయ సైన్స్ డే”

పాలకొల్లు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) భారత తొలి నోబుల్ బహుమతి గ్రహీత, భారతరత్న సర్ సి.వి.రామన్, రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజైనా, ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానిక ఛాంబర్స్ కళాశాలలో ఉదయం జాతీయ సైన్స్ డే జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన, వైజ్ఞానిక ప్రదర్శన అంశాలను కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు…

Read More

మండలి సేవలు ఆదర్శనీయం. -ఎంవీ కృష్ణారావుకు సీపీఐ నేతల నివాళి ఘనంగా మండలి వెంకట కృష్ణారావు శత జయంతి

అవనిగడ్డ: ఫిబ్రవరి,28 తెలుగు న్యూస్ పవర్)కృష్ణారావు సేవాభావం ఆదర్శనీయం మంచితనం అనుసరణీయమని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి సీపీఐ నియోజకవర్గ నాయకులు అడ్డాడ ప్రసాద్ బాబు, హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ, మల్లుపెద్ది రత్నకుమారి, కుంపటి వెంకటేశ్వరరావు, మాలెంపాటి కోటేశ్వరరావు, కొర్రపాటి ముఖర్జీ,…

Read More

మావుళ్ళమ్మ వారి ఆలయం మంగళవారం మూసివేత.

భీమవరం: సూపర్వైజర్,28(తెలుగు న్యూస్ పవర్) ఈ నెల, 3 న, అనగా ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం మధ్యాహ్నం గం.3: 20ని.ల నుండి సాయంత్రం గం.6:47ని.ల వరకు కేతుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వెల్లడించారు. ఆ రోజు మంగళవారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఉదయం, ప్రాతః కాల…

Read More

ఆరోగ్య సమాజానికి, ప్రజారోగ్య కార్మికుల సేవలు కీలకం.

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) ఆరోగ్య సమాజ నిర్మాణంలో ప్రజారోగ్య కార్మికుల పాత్ర కీలకమని, మున్సిపల్ కార్మికుల యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు పేర్కొన్నారు. స్థానిక రెల్లిపేటలో శుక్రవారం జిల్లా ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు జిల్లా అధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోరుమామిళ్ల మాట్లాడుతూ, ప్రభుత్వాలు, కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. పారిశుద్ధ్య…

Read More

రైల్వే రిజర్వ్ టికెట్ వేరొకరికి ఇవ్వొచ్చు.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి27 (తెలుగు న్యూస్ పవర్) భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక వెసులుబాటు ప్రకటించింది. ఒకరి పేరుపై రిజర్వ్ చేసుకున్న టిక్కెట్టును వేరొకరి పేరుకు మార్చడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఇది రక్తసంబంధీకులైన, తల్లిదండ్రులు, సోదర,సోదరి, కొడుకు,కూతురు, భార్యాభర్తలకు కు మాత్రమే మార్చడానికి వీలవుతుంది. ఒకరోజు ముందు రైల్వే రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లి, సంబంధిత రుజులులు సమర్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, వివాహాది శుభకార్యాలకు వెళ్లే బృందాలకు కూడా ఈ సౌకర్యం వర్తింప చేస్తారని రైల్వే శాఖ…

Read More

ఏ ఎస్ ఎన్ ఎమ్ కాలేజీ విద్యార్థులు 9 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల, జేకేసీ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో జీల్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్ జరిగింది. ఈ డ్రైవ్‌లో మొత్తం 20 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో 09 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ టి. కృష్ణ హాజరై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు తమ విద్యతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఐక్యుఏసీ సమన్వయకర్త శ్రీ…

Read More

నేడే ఆడపిల్లలకు క్యాన్సర్ రాకుండా ఉచిత టీకా.

అమరావతి: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) బాలికల్లో క్యాన్సర్ వ్యాధి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా టీకా వేసే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభిస్తారు. బాలికలు యువతుల్లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పు భారతదేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్నది. ఈ వ్యాధి నివారణకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్యాన్సర్ ముప్పు 14 -15 ఏళ్ల మధ్య బాలికలకు ఎక్కువగా పొంచి ఉంది. ఇందుకుగాను హెచ్ పి వి టీకా వేసే కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ…

Read More