పింఛన్ల పంపిణీలో కలెక్టర్ నాగరాణి.
నర్సాపురం: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో, కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం పాల్గొన్నారు. పింఛన్దారులను స్వయంగా కలుసుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణం లోని 15వ వార్డు మసీదు సెంటర్, వలవల వారి వీధి బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమంలో జిల్లా కలెక్టర్ శ్ చదలవాడ నాగరాణి, ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.పింఛన్దారులకు పింఛన్లు, పండ్లు అందజేశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఆరోగ్యం…