ఉద్యోగిని పై దాడిని ఖండించిన సంఘ నాయకులు.
పాలకొల్లు:ఫిబ్రవరి,2 (తెలుగు న్యూస్ పవర్) విధి నిర్వహణలో ఉన్న పరిసరాలు،పరిశుభ్రం కార్యదర్శి షేక్ షకీనా పై సోమవారం దాడి జరిగినట్టు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. స్థానిక కోడి గట్టు, సచివాలయం-2 విధులు నిర్వహిస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ నోటీసు అందచేయటానికి అందజేయడానికి మసీదు సెంటర్లో ఉన్న ఒక షాపు వద్దకు వెళ్లారు. ఈసందర్భంగా,కార్యదర్శి షకీనా పై ఎం. శ్రీనివాస్, ధనలక్ష్మి అనేవారు దాడి చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే వారు పోలీస్…