Telugu News Power

Blog

నేడు పెదగోపురం మూసివేత.

పాలకొల్లు: మార్చి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ శీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం మంగళవారం ఉదయం 5 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం గం.3.18 లు నుంచి సాయంత్రం గం.6.49ల వరకు ఉంటుంద తెలిపారు. చంద్రగ్రహణం, స్పర్శ కాలం మధ్యాహ్నం గం 3.18 లకు మొదలవుతుంది. శుద్ధ మోక్షకాలం సాయంత్రం గం6.49లకు పూర్తవుతుంది. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజలు తెల్లవారుజామునిర్వహించి, పునః దర్శనం బుధవారం అన్నపూర్ణేశ్వరి…

Read More

చండీ హోమం, మారేడు దళ ప్రదక్షిణలు.

పాలకొల్లు: మార్చి, 2(తెలుగు న్యూస్ పవర్.కాం) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం ఉదయం చండీ హోమం నిర్వహించారు. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న 14 మంది దంపతులతో పూజలు చేయించారు. ఏడు మారేడు దళములుతో, ఏడు ప్రదక్షిణాలు సోమవారం క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షణలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. రాత్రికి ధూప సేవ, పంచ హారతి సేవ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ముత్యాల…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన.

పాలకొల్లు: మార్చి,2(తెలుగు న్యూస్ పవర్.కాం) స్థానిక అద్ధేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఉన్న అతిపెద్ద 3 తరగతి గదులను విభజించి నిర్మాణం చేస్తారు. ప్రిన్సిపల్ ఛాంబర్ మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణం పనుల నిమిత్తం 23.36 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ టి శ్రీ రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు….

Read More

మూలస్థానేశ్వరి అమ్మవారి అఖండ అన్న సమారాధన.

యలమంచిలి: మార్చ్,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, శ్రీశ్రీశ్రీ మూవస్థానేశ్వరి అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అఖండ అన్నసమారాధన జరిగింది. వేలాది మంది భక్తులు మహా ప్రసాదం స్వీకరించడానికి, పరిసర గ్రామాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చారు. నిర్వాహకులు 15 వేల మంది వరకు వస్తారని అంచనా వేసారు. మాంసాహార, శాఖాహార మహా ప్రసాదం వడ్డించారు. దాదాపు వెయ్యి కేజీల మటన్, 800 కేజీల చికెన్ తో వంటకాలు సిద్ధం చేశారు. భారీగా జరిగిన ఈ…

Read More

చిత్రాయి చెరువుగట్టు ఆరోగ్య సమస్యపై స్పందించిన వైసిపి.

పాలకొల్లు: మార్చి, 1(తెలుగు న్యూస్ పవర్ .కాం) స్థానిక చిత్రాయి చెరువు గట్టు నివాసులైన పట్టణ ప్రజలు గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్య పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి శరీరంపై దద్దుర్లు ఏర్పడడం వంటి చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ఇక్కడ నీటి కాలుష్యం వల్ల చర్మ రోగాలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై వైఎస్ఆర్సిపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి, జిల్లా మార్కెటింగ్ కమిటీ మాజీ అధ్యక్షులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి…

Read More

స్వగ్రామంలో మంత్రి శ్రమదానం.

పాలకొల్లు: మార్చి,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల cc శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్వగ్రామం ఆగర్తిపాలెం ఆదివారం శ్రమదానం చేశారు. బయోఫోర్ ఫార్మా కంపెనీ తన సి ఎస్ ఆర్ నిధుల నుంచి 20 లక్షల రూపాయలు, ఓఎన్జిసి, సిఎస్సార్ నిధుల నుంచి 15 లక్షలు, నరసింహ 35 లక్షలతో, అపర కర్మలు నిర్వహించే సౌకర్యాలు, స్మశాన సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. మంత్రి నిమ్మల, గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. ఇంటికొకరు…

Read More

కోర్టు తలుపులు తట్టే ప్రతి వ్యక్తికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాలలి.

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పిలుపు. తిరుపతి:మార్చి 01,(తెలుగు న్యూస్ పవర్.కాం) న్యాయ సేవల కోసం కోర్టు తలుపులు తట్టే ప్రతి పౌరునికి న్యాయం లభిస్తుందన్న విశ్వాసం కల్పించాల్సిన భాద్యత న్యాయమూర్తులందరి పై ఉందని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, గౌ. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి,…

Read More

ఇరాన్-ఇశ్రాయెల్ ఘర్షణ: మధ్యప్రాచ్యంలోపెరుగుతున్న ఉద్రిక్తత.

యుద్ధక్షేత్రం: మార్చి,1 (తెలుగున్యూస్‌పర్.కామ్) ప్రస్తుతం, భీకర పోరు సాగుతున్న, ఇరాన్‌-ఇశ్రాయెల్ మధ్య ఘర్షణ, మధ్యప్రాచ్య ప్రాంతంలో తీవ్ర రూపం దాలుస్తుంది. ఇటీవల ఇశ్రాయెల్ సైన్యం ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ అధికారులు ఈ దాడులకు ప్రతీకారంగా ఇశ్రాయెల్‌పై క్షిపణులు దూసుకెళ్లాయని ప్రకటించారు.ఈ ఘర్షణకు కారణం ఇశ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలో హమాస్ సంస్థపై గాజా పట్టిలో చేసిన దాడులు. ఇరాన్ మద్దతుగా హిజ్బుల్లా, హౌతీ సంస్థలు కూడా ఇశ్రాయెల్‌పై దాడులు చేశాయి….

Read More

ఒక ఐడియా, క్షణాల్లో కాసులు కురిపించవచ్చు.

ఇండియా,మంచు పర్వత శ్రేణి: మార్చి, 1(తెలుగు న్యూస్ పవర్) అదో అంకుర సంస్థ కాదు, నిధులు సమీకరించింది లేదు. కేవలం పర్వతాల్లో వేడి వేడి మ్యాగీ అమ్మి వైరల్ అయిన కంటెంట్ క్రియేటర్! అతను చేసిన పని ఒక్కటే, పర్వతాల్లో మ్యాగీ అమ్మడం. ఒక కంటెంట్ క్రియేటర్ ఒకరోజు ప్రయోగంగా ఈ ఆలోచనను అమలు చేశాడు. ఒక ప్లేట్ ఖరీదు 70 రూపాయల చొప్పున 300 పైగా ప్లేట్లు అమ్మాడు. ఒకే రోజులో సుమారు 21 వేల…

Read More

బాణాసంచా ప్రమాద నివారణ తనిఖీలు.

పాలకొల్లు: మార్చి, 1(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల మానవ తప్పిదం వల్ల సంభవించిన, కాకినాడ జిల్లా, వేట్లపాలెం లో బాణాసంచా తయారీ ప్రాంతం వద్ద సంభవించిన భారీ విస్పోటనంతో, రాష్ట్రంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆయా శాఖలు అప్రమత్తం అయ్యాయి. స్థానిక బాణాసంచా తయారీ,విక్రయ కేంద్రాలపై నేరుగా క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ హష్మీ ఆదేశాల మేరకు చురుగ్గా తనిఖీలు చేస్తున్నారు. ప్రజల ప్రాణ, ఆస్థి రక్షణ కోసం రక్షకబట…

Read More