జగనన్న భీమవరం సభకు యలమంచిలి మండలంలో సల్లాహాలు.
యలమంచిలి: జులై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయటానికి ఎలమంచిలి వైసీపీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 15 న 11 గం లకు భీమవరం వస్తున్నా సందర్బంగా, ఆదివారం యలమంచిలి మండలం, కలగంపూడి, చించినాడ గ్రామాలలో నాయకులతో జగనన్న పర్యటన కార్యక్రమం గురించి చర్చించారు. ఈ కార్యక్రంలో పాలకొల్లు వైస్సార్సీపీ ఇంచార్జ్ గుడాల గోపి, జగనన్న ప్రోగ్రాం…