పాలకొల్లు లో మేత ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజీ కి రొయ్యల రైతుల సన్నాహాలు.
పాలకొల్లు: జూలై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానికంగా రొయ్యల దాణ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు సహకరించవలసిందిగా అధికారులకు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు విజ్ఞప్తి చేశారు. స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా గాంధీ భగవాన్ రోజు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పలుపరిష్కారాల గురించి సమావేశంలో చర్చించారు. రొయ్యల…