Telugu News Power

పాలకొల్లు లో మేత ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజీ కి రొయ్యల రైతుల సన్నాహాలు.

పాలకొల్లు: జూలై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానికంగా రొయ్యల దాణ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు సహకరించవలసిందిగా అధికారులకు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు విజ్ఞప్తి చేశారు. స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా గాంధీ భగవాన్ రోజు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పలుపరిష్కారాల గురించి సమావేశంలో చర్చించారు. రొయ్యల…

Read More

పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో పరామర్శించిన ముఖ్యమంత్రి, మంత్రులు.

ముంబై: జూలై,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కుడి భుజానికి శాస్త్ర చికిత్స జరిగిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పరామర్శించారు. స్థానిక కోకిలబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ ఆదివారం కలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ శాస్త్ర చికిత్స జరిగిన విధానాన్ని వారికి వివరించారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజెనోవా సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా, మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరి నారాయణ, రెవిన్యూ శాఖ…

Read More

జగనన్న భీమవరం సభకు యలమంచిలి మండలంలో సల్లాహాలు.

యలమంచిలి: జులై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయటానికి ఎలమంచిలి వైసీపీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 15 న 11 గం లకు భీమవరం వస్తున్నా సందర్బంగా, ఆదివారం యలమంచిలి మండలం, కలగంపూడి, చించినాడ గ్రామాలలో నాయకులతో జగనన్న పర్యటన కార్యక్రమం గురించి చర్చించారు. ఈ కార్యక్రంలో పాలకొల్లు వైస్సార్సీపీ ఇంచార్జ్ గుడాల గోపి, జగనన్న ప్రోగ్రాం…

Read More

రామశేషయ్య పాలకొల్లు ఎక్సైజ్ సి ఐ గా నియామకం.

పాలకొల్లు : జూలై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు సర్కిల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ప్రభుత్వం మద్ది రామశేషయ్య నియమించింది. వీరు స్థానిక కార్యాలయంలో బాధ్యతలు అదివారం చేపట్టారు. విజయవాడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఎస్ఐగా పని చేసేవారు. పదోన్నతి పై పాలకొల్లు సిఐగా నియమితులయ్యారు. ఇంతవరకు ఈ స్థానంలో పనిచేసిన సీఐ మద్దాల శ్రీనివాస్ పదోన్నతి పై జిల్లా అసిస్టెంట్ సూపరిండెంట్ గా భీమవరం జిల్లా కేంద్రానికి వెళ్లారు.

Read More

క్షీరా రామంలో లీలా కళ్యాణం.

పాలకొల్లు: జూలై,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. రుద్ర హోమం నిర్వహించారు. రాత్రి స్వామివారి సన్నిధిలో గల కళ్యాణమండపం లో లీలా కళ్యాణం నిర్వహించారు. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఈ కార్యక్రమాలు జరిపించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు వివేక్షణలో భక్తులు రుద్ర హోమం, లీలా కళ్యాణం పూజలు…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ. లక్ష విరాళం.

భీమవరం: జూలై,12(తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి భీమవరం కి చెందిన జక్కంశెట్టి హరీష్, కొంకిపూడి కిరణ్ లక్ష రూపాయలు విరాళం గా అందజే సారు. దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ ధర్మకర్తలు ఉదీశి మీనాక్షి, పాపోలు ఏడుకొండలు…

Read More

జగనన్న బహిరంగ సభ విజయవంతం చేయాలి. శ్రేణులకు ముదునూరి పిలుపు.

పాలకొల్లు: జూలై, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్) వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ ముదునూరి ప్రసాద రాజు పిలుపునిచ్చారు. శ్రేణులను సన్నద్ధపరిచే కార్యక్రమంలో భాగంగా స్థానిక కళ్యాణ మండపంలో శనివారం జరిగిన సమావేశంలో ప్రసాద్ రాజు ప్రసంగించారు. జిల్లాలో ఉన్న ఆక్వా రైతుల కష్టాలు చూసి చెలించిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కళ్ళు తెరిపించడానికి…

Read More

చందు కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ గోపి మూర్తి.

యలమంచిలి: జూలై,11( తెలుగు న్యూస్ పవర్. కామ్)యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ సంఘం తరపున వడ్డీ లంక, జే. గుణదీప్ చందు కుటుంబానికి చెక్కు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి గోపి మూర్తి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి క్రాంతి కుమార్, కుటుంబ సంక్షేమ సంఘం డైరెక్టర్స్ హాజరయ్యారు.

Read More

క్షీరా రామం దర్శించుకున్న డిఎం రాంప్రసాద్ గుప్తా.

పాలకొల్లు: జూలై, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని, డీఎం రాంప్రసాద్ గుప్తా, ఐ. ఆర్. ఏ ఎస్. దంపతులు, విశాఖపట్నం వారు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, పార్వతి దేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణప్ప, వీరబాబు వారికి ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, సూపరింటెండెంట్…

Read More

కుళాయి చెరువు నిర్మాత చెరుకూరి లక్ష్మణరావు విగ్రహావిష్కరణ లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు.

నర్సాపురం: జూలై, 11 (తెలుగు న్యూస్ పవర్.కాం) నర్సాపురం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చిన కుళాయి చెరువు నిర్మాత, కీర్తిశేషులు చెరుకూరి లక్ష్మణరావు నిలువెత్తు విగ్రహానికి శనివారం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు పొంగూరి నారాయణ, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి,…

Read More