పేదల కోసం వైద్య పథకాలు అమలు చేస్తున్న ప్రధాని మోడీ. -ముళ్ళపూడి రేణుక
స్వచ్ఛ సేవ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. పాలకొల్లు: జూలై,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ వైద్య పథకాలు అమలులోకి తెచ్చారని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు. స్థానిక శ్రీ ముఖదారమ్మ ఆలయం వద్ద శనివారం నిర్వహించిన వైద్య శిబిరం ప్రారంభించిన సందర్భంగా రేణుక మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదలకు ఐదు లక్షల వరకు ఏ ఆసుపత్రిలోనైనా వైద్యచికిత్సలు అందజేయడానికి…