Telugu News Power

పేదల కోసం వైద్య పథకాలు అమలు చేస్తున్న ప్రధాని మోడీ. -ముళ్ళపూడి రేణుక

స్వచ్ఛ సేవ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. పాలకొల్లు: జూలై,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ వైద్య పథకాలు అమలులోకి తెచ్చారని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు. స్థానిక శ్రీ ముఖదారమ్మ ఆలయం వద్ద శనివారం నిర్వహించిన వైద్య శిబిరం ప్రారంభించిన సందర్భంగా రేణుక మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదలకు ఐదు లక్షల వరకు ఏ ఆసుపత్రిలోనైనా వైద్యచికిత్సలు అందజేయడానికి…

Read More

గోదావరి పుష్కరాల నిధులకు మంత్రి నారాయణ హామీ.

నర్సాపురం: జూలై 11,( తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదావరి పుష్కరాల నాటికి నరసాపురం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శనివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురునారాయణ మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాల ప్రధాన ఘాట్లు నరసాపురం మున్సిపల్ పరిధిలో ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, పట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి…

Read More

ఆటో బోల్తా, ఉద్యోగి మృతి. కుమార్తెను చూసి వస్తూ తిరిగిరాని లోకాలకు…

పాలకొల్లు: జులై, 10( తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న గుబ్బల సత్యనారాయణ(57) శుక్రవారం జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందారు. వీరు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందినవారు. ముమ్మిడివరంలో వ్యవసాయశాఖ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. భార్య రాజేశ్వరితో కలిసి హైదరాబాదులో ఉన్న తమ కుమార్తె కుటుంబాన్ని చూసి తిరిగి వస్తున్నారు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన వీరు పాలకొల్లు రైల్వే స్టేషన్ లో దిగి రాజోలు…

Read More

ఆక్వారంగంపై కేంద్రమంత్రి, అధికారులతో సమీక్ష.

భీమవరం:జూలై, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రంగంపై స్థానిక లోక్ సభ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తన కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపెడ, మత్స శాఖ అధికారులు ఈ సమీక్ష దేశంలో పాల్గొన్నారు .ఆక్వా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు తీరును సమీక్షించి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి ఎమ్ ఎమ్ ఎస్ వై ) ద్వారా…

Read More

శ్రీ మావుళ్ళమ్మను దర్శించుకున్న జే సీ కల్ప శ్రీ

భీమవరం: జులై, 10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం, నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.ఆర్ కల్ప శ్రీ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వీరికి పూజలు,ఆశీర్వచనాలు నిర్వహించి శేషవస్త్రం తో సత్కరించారు.పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్…

Read More

నరసాపురం-బెంగుళూరు ఎక్స్ప్రెస్ ప్రారంభించిన కేంద్రమంత్రి వర్మ.

పాలకొల్లు: జులై, 10( తెలుగు న్యూస్ పవర్. కామ్) నరసాపురం-బెంగుళూరు ఎక్స్ప్రెస్ రైలు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, స్థానిక లోక్ సభ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి జండా ఊపి ప్రారంభించారు. ఇంతవరకు ఈ రైలు ప్రత్యేక వారపు రైలుగా నడిచేది. కేంద్రమంత్రి కృషి వల్ల ఈ రైలు రెగ్యులర్ వారపు ఎక్స్ప్రెస్ సర్వీస్ గా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైలు(17293) ప్రతి…

Read More

సన్రైజ్ రోటరీ క్లబ్ వైద్య శిబిరం

స్థానిక టిడ్కో గృహ సముదాయము వద్ద రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు సన్రైజ్, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, పాలకొల్లు, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల జిన్నూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆయుర్వేద దయచేసి శిబిరం గురువారం నిర్వహించారు. ఈ క్యాంప్ లో డా. గిరీష్, డా. మల్లీశ్వరి, వారి వైద్య సిబ్బందితో పాల్గొని 50 మంది రోగులకు దీర్ఘకాలిక వ్యాధులు అయిన కీళ్ళ వాతము, పక్షవాతం, చర్మరోగాలు స్త్రీరోగాలు మూత్రరోగాలు షుగర్, బి. పి, థైరాయిడ్, నరాలకు సంబంధించిన…

Read More

శ్రీ మావుళ్ళమ్మను దర్శించుకున్న కేరళ డిజిపి దంపతులు.

భీమవరం: జూలై,9( తెలుగు మూవీస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పుఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని కేరళ రాష్ట్ర డి జి పి, రావాడ ఆజాద్ చంద్ర శేఖర్, సరిత దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలునిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదీశి మీనాక్షి వీరికి శేషవస్త్రం ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో జరిగే చండీ హోమానికి భక్తులు తరలి రావాలి.

భీమవరం: జులై, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రముఖ ఇలవేలుపు, తెలుగు ప్రజలు ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈ నెల 14న మంగళవారం ఉదయం 7 గంటలకు, అత్యంత వైభవంగా మహా చండీ హోమం జరుగుతుంది.. అమావాస్య తిథి దైవారాధన, దుష్టశక్తుల నివారణ, శాంతి, ఐశ్వర్య ప్రాప్తికి అత్యంత పవిత్రమైనదని ఋషులు నిర్ధారించారు,ఈ పుణ్యదినాన నిర్వహించే చండీ హోమం ద్వారా దుర్గాదేవి అనుగ్రహం…

Read More

రైతుల గోనె సంచుల సమస్యకు శాశ్వత పరిష్కారం. – మంత్రి మనోహర్ హామీ

విజయవాడ: జులై, 9( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ ఖరీఫ్ నుంచే పీపీ బ్యాగుల వినియోగం ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసర ఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. విజయవాడలో జరిగిన రెండేళ్ల ధాన్యం సేకరణ సమీక్ష, రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధత సమావేశంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ రైతులతో మాట్లాడారు.ధాన్యం రవాణా ఖర్చులు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ, రెండేళ్లలో 74.13 లక్షల మెట్రిక్…

Read More