Telugu News Power

9 కోట్ల మంది మహిళలకు నీటి మోత కష్టాలకు ఇక చెల్లు. జల్ జీవన్ మిషన్ 2.0 పొడిగింపు.

అమరావతి: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కాం) జల్ జీవన్ మిషన్ 2.0 లో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం ఢిల్లీ నుంచి వర్చువల్ గా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశం ద్వారా సంభాషించారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్…

Read More

ప్రధాన మోడీ, ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ.

న్యూఢిల్లీ: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్ కాం)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ సంభాషణ మంగళవారం జరిగింది.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ఆవశ్యకతను ఈ అంశం సూచిస్తోంది. పశ్చిమ ఆసియా ఉద్రిక్త పరిస్థితి, శాంతి పునరుద్ధరణ, వాణిజ్య ఒప్పందాల పురోగతి వంటి ప్రధాన అంశాలపై ఇరు నేతలు విస్తృతంగా చర్చించారని తెలుస్తోంది. ప్రస్తుత పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని “శాంతి పునరుద్ధరణ, ఉద్రిక్తతల తీవ్రత తగ్గించే ప్రక్రియ” గా ఇరు దేశాల…

Read More

ఆధునిక మహిళ చరిత్రను తిరగరాయాలి. -ఆచార్య విస్తాలి శంకరావు పిలుపు.

పాలకొల్లు: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆధునిక మహిళ చరిత్రను తిరగరాయాలని, మద్రాస్ యూనివర్సిటీ, చెన్నై, తెలుగు శాఖ, అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ కళాశాలలో మంగళవారం,నిర్వహించిన “తెలుగు సాహిత్యం-మహిళా చైతన్యం’, జాతీయ సదస్సులో వారు కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా, మహాకవి గురజాడ ఆకాంక్ష, ఆధునిక మహిళ చరిత్ర తిరగరాస్తుందన్న అంశాన్ని సమగ్రంగా విశ్లేషించి విసిదీకరించారు. ఈ ఆధునిక కాలంలో కూడా స్త్రీకి సమాజంలో నిజమైన…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ను దర్శించుకున్న కమిటీ

భీమవరం: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి హామీల కమిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా హామీల కమిటీ ప్రెసిడెంట్ నంద్యాల జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ ఐజాక్ భాష , సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన సభ్యులు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, కడప జిల్లాకు చెందిన…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ను దర్శించుకున్న కమిటీ

భీమవరం: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి హామీల కమిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా హామీల కమిటీ ప్రెసిడెంట్ నంద్యాల జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ ఐజాక్ భాష , సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన సభ్యులు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, కడప జిల్లాకు చెందిన…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కమిటీ.

పాలకొల్లు: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని పలువు కమిటీ సభ్యులు దర్శించుకున్నారు.దేవస్థానము వారు, మంగళవారం, మర్యాదలతో స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాష ,ఎమ్మెల్సీ నంద్యాల వారు, కౌరు శ్రీనివాస్, ఎమ్మెల్సీ ,కౌన్సిల్ కమిటీ మెంబర్ కొనితివాడ వారు, ఎన్.వి.రామచంద్ర రెడ్డి ఎమ్మెల్సీ కౌన్సిల్ సభ్యులు కడప వారు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు వీరిని ప్రధాన అర్చకులు అనిల్,…

Read More

క్షీరా రామలింగేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు.

పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ హుండీని 105 రోజులకు లెక్కించారు. హుండి ఆదాయం రూ.18,97,247/- లు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారులు, క్షీరపురి అన్నదాన సమాజం, ఎన్ రంగరాజన్, సలాది వారి సత్రం, వి. నాగజ్యోతి, చిన్న గోపురం, శంకర్, క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం, ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి…

Read More

కొత్త పామాయిల్ మిల్లులతో నూనె దిగుబడి పెంచాలి. -ఎంపీ పురందరేశ్వరి.

న్యూఢిల్లీ: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పామాయిల్ మిల్లులను ఆధునీకరించాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పార్లమెంట్లో డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌, భారతదేశంలోనే అత్యధిక పామ్ ఆయిల్ సాగు విస్తీర్ణం కలిగి ఉందన్నారు. ఈ పంట సుమారు 2.49 లక్షల హెక్టార్ల సాగవుతుందని తెలిపారు. దాదాపు 1.97 లక్షల మంది రైతులకు జీవనాధారంగా ఉందన్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పామ్ ఆయిల్ పంట దేశీయ ఉత్పత్తి పెంపు, దిగుమతుల తగ్గింపు లక్ష్యంగా జాతీయ…

Read More

రోటరీ జిల్లా గవర్నర్ గా ముచ్చర్ల సంజయ్.

విజయవాడ/పాలకొల్లు: ప్రతిష్టాత్మకంగా జరిగిన రోటరీ జిల్లా గవర్నర్ కు జరిగిన ఎన్నికల్లో స్థానిక ప్రముఖ దంత వైద్యులు ముచ్చర్ల సంజయ్ సోమవారం రాత్రి ఎన్నికయ్యారు. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రెవిన్యూ జిల్లాలు ఒక రోటరీ జిల్లాగా పరిగణిస్తారు. ఈ రోటరీ జిల్లాలో 74 క్లబ్బులు ఉన్నట్టు సంజయ్ తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన విజయం సభ్యులందరి సమిష్టి విజయం గా అభివర్ణించారు….

Read More

మంత్రి నిమ్మల రామానాయుడు రూ 5 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన .

భీమవరం : మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో సుమారు రూ 5.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి రామానాయుడు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సోమవారం శంకుస్థాపన చేశారు. రూ 2.50 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్డు, రూ 3 కోట్లతో…

Read More