Telugu News Power

Telugu News Power

అభివృద్ధి పనుల వేగం పెంచాలి. -మంత్రి నిమ్మల ఆదేశాలు.

పాలకొల్లు: మే 30(తెలుగు మూవీస్ పవర్. కామ్) నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనంపై శనివారం పర్యటించారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. నర్సాపురం ప్రధాన కాలువపై లారీ స్టాండ్ సమీపంలో పాలకొల్లు- మార్టేరు ఆర్ అండ్ బి…

Read More

వయసులో చిన్న, నటనలో మిన్న -బాలనటి త్రిష.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కాం) వీపు మీద పుస్తకాల సంచి తగిలించుకోక ముందే ఆమె ఒంటిని చీర చుట్టుకుంది”. ఆ నాలుగేళ్ల చిన్నారి,చక్కని బీచ్ కలర్ చీర కట్టుకొని, భారతదేశంలోని అత్యంత గొప్ప వేదికపై ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. భయం,సంకోచం ఏ కోశానా లేదు. కేవలం నిశ్శబ్దమైన, ఘనీభవించిన హుందాతనం. ఆమె భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ బాలనటి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. ఆ ఒక్క క్షణంలో, ఆమె చరిత్రను శాశ్వతంగా…

Read More

రుతుక్రమంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి

పాలకొల్లు: మే, 29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రుతుక్రమ సమయాల్లో మహిళలు పరిశుభ్రత పాటించాలని జిల్లా అధికారిని దేవ సుధ సూచించారు. జాతీయ రుతు పరిశుభ్రత దినోత్సవం స్థానిక లంకలకోడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించారు. మహిళలు మూఢనమ్మకాలు వదిలేసి, రుతుక్రమంలో తప్పనిసరిగా పరిశుభ్రత పాటించవలసిన అవసరం ఉందని సుధ తెలిపారు. బహిష్టు సమయంలో నూలు దుస్తులు ధరించి, పాడ్స్ వాడటం వల్ల రోగాలు రాకుండా నిరోధించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నవ్య జీవన్,…

Read More

టిడిపి శ్రేణులకు మంత్రి కృతజ్ఞతలు.

పాలకొల్లు: మే, 29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం విజయవంతం చేసినందుకు పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన వరవడికి శ్రీకారం చుట్టిన క్లస్టర్ పద్ధతిలో తొలిసారి నిర్వహించిన మహానాడు అపూర్వ విజయం దక్కించుకోవడంతో మంత్రి తన సంతోషాన్ని పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో పంచుకున్నారు. పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు…

Read More

గడువు కు ముందే కాలువలకు నీరు విడుదల చేయాలని మంత్రి ఆదేశాలు. తీరనున్న మంచినీటి సమస్య.

పాలకొల్లు: మే,29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) గడువుకు ముందే కాలువ లకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మంత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలో ఒంటి పూట మంచినీరు సరఫరా ఎప్పటినుంచో ఉందన్నారు. కాలువలకు మరమ్మత్తులు చేయటం వల్ల కొంత తాత్కాలికంగా మంచినీటి సమస్య ఉత్పన్నమైనప్పటికీ, శాశ్వతంగా సాగునీరు, తాగునీరు నిరంతరం సరఫరా…

Read More

విద్యుత్ కోసం ఆక్వా రైతులు విలవిల. 216 హైవే దిగ్బంధం.

యలమంచిలి: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రోజున్నరపాటు చించినాడ ఇండస్ట్రియల్ ఫీడర్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో స్థానిక ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చించినాడ వద్ద జాతీయ రహదారి దిగ్బంధించి గురువారం తమ నిరసన తెలియజేశారు. ఇప్పటికే ఎంతో పెట్టుబడి పెట్టి, వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆక్వా సాగు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్ పై నడపటానికి ఇబ్బందులు…

Read More

కొత్త తరహా మహానాడులో వెల్లువెత్తిన ఉత్సాహం. ముగిసిన రెండు రోజుల టిడిపి సంబరాలు.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గురువారం ఆయా క్లస్టర్లలో ఘనంగా జరిగాయి. వినూత్న విధానాల్లో, వికేంద్రీకరణ పద్ధతిలో తొలిసారి ప్రవేశపెట్టిన క్లస్టర్ స్థాయి మహానాడు రెండు రోజులపాటు ఘనంగా జరిగింది. వేడంగి కాలువ సమీపంలో, దొడ్డిపట్ల కాపు కళ్యాణ మండపంలో, యలమంచిలి ఉమా నరసింహ కళ్యాణ మండపంలో, పాలకొల్లు రామచంద్ర గార్డెన్స్ లో, లయన్స్ కమ్యూనిటీ…

Read More

భారత సైన్యానికి ఆహారంగా రొయ్యలు. -ఎంపీ పాక ప్రతిపాదన.

భీమవరం: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత సైన్యానికి, మధ్యాహ్నం భోజనం లో రొయ్యలు ఆహారంగా ఇవ్వటానికి కృషి చేస్తానని, బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, పాలకొల్లుకు చెందిన బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, కొల్లి కొండ ప్రసాద్, జక్కంపూడి కుమార్, వీరాజీ ఎంపీ ని కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రొయ్యల రైతులు తమ…

Read More

ఎన్టీఆర్ నంది పురస్కారం అందుకున్న మదీనా.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక దగ్గులూరు కు చెందిన ఆల్ మదీనా మజీద్ అధ్యక్షులు హాజీ షేక్ ధరం మదీనా బుతవారం రాత్రి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన పురస్కార ప్రధాన ఉత్సవాల్లో నంది అవార్డు అందుకున్నారు. మదీనా సాంఘిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. హైదరాబాద్ యువ ఆర్ట్స్ థియేటర్స్ వారు త్యాగరాయ గ్రామ సభలో నిర్వహించిన కార్యక్రమంలో…

Read More

కొత్త తరహా మహానాడులో వెల్లువెత్తిన ఉత్సాహం. ముగిసిన రెండు రోజుల టిడిపి సంబరాలు.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గురువారం ఆయా క్లస్టర్లలో ఘనంగా జరిగాయి. వినూత్న విధానాల్లో, వికేంద్రీకరణ పద్ధతిలో తొలిసారి ప్రవేశపెట్టిన క్లస్టర్ స్థాయి మహానాడు రెండు రోజులపాటు ఘనంగా జరిగింది. వేడంగి కాలువ సమీపంలో, దొడ్డిపట్ల కాపు కళ్యాణ మండపంలో, యలమంచిలి ఉమా నరసింహ కళ్యాణ మండపంలో, పాలకొల్లు రామచంద్ర గార్డెన్స్ లో, లయన్స్ కమ్యూనిటీ…

Read More