Telugu News Power

Telugu News Power

కూటమి ప్రభుత్వం మానవత్వానికి ప్రతిరూపం.-మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: మే, 24 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పేద ప్రజలు అనారోగ్య కారణంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని, కుటుంబాలు కుదేలవకుండా కూటమి ప్రభుత్వం మానవత్వంతో వారికి సహాయం చేస్తుందని, స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో, 106 మందికి రూ. 49.40 లక్షల విలువైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 20 నెలల కాలంలోనే, రూ.13.60 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ వారికి బంగారు కానుక.

భీమవరం: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం నిధికి భీమవరం కి చెందిన యిర్రింకి పద్మనాభం, కస్తూరి దంపతుల పేరు మీద వారి కుమారులు సత్యనారయణ, శ్రీనివాస్ శ్రీ అమ్మవారికి సుమారుగా లక్ష పదిహేను వేలు రూపాయలు విలువగల.8 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం…

Read More

అమలాపురంలో ఆక్వా రైతు సదస్సు.

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రారంభించిన ఉద్యమం లో భాగంగా ఈ నెల 29న అమలాపురంలో రొయ్యల రైతుల సదస్సు నిర్వహిస్తున్నట్టు, జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శనివారం తెలిపారు. రొయ్య సీడు నాణ్యత, ఫీడు ధరల పెంపు, రొయ్య ద్వారా తగ్గించటం వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా రొయ్యల రైతులను సమాయత్త పరచడానికి…

Read More

అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణంలో జరుగుతున్న కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులను స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం పరిశీలించారు. బొండాడ,ఎన్టీఆర్ కళాక్షేత్రం, 27 వార్డు క్రిస్టియన్ స్మశాన వాటిక, వంద పడకల ఆసుపత్రి సుందరీకరణ పనులను మంత్రి సంబంధిత ఏజెన్సీలు, అధికారులతో సమీక్షించి పోలీసు సూచనలు చేశారు.

Read More

ఈ నెల 31 నుంచి కాలువలకు నీళ్లు, గడువులోగా పనులు ముగించాలి. -రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల ఆదేశాలు.

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మే నెలాఖకు పంట కాలువలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ ఇంజనీర్లతో జిల్లా సాగునీటి వ్యవస్థ పై సమగ్రంగా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, వంట కాల్వల పనులు గడువుకు ముందే పూర్తి అయ్యేలా వేగం పెంచాలని సూచించారు. జలవనరుల శాఖకు సంబంధించి జిల్లాలో 492…

Read More

“కలలా ఉంది ఈ క్షణం” సినిమా షూటింగ్.

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఉల్లంపర్రు మాంటిసోరి ఫంక్షన్ హాల్ లో “కలలా ఉంది ఈ క్షణం” సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా, ఎస్ బి వి ఏ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాలకొల్లు, నరసాపురం, భీమవరం పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా దర్శకులు మీసారపు వెంకీ మాట్లాడుతూ, ఈ చిత్ర కథ ఇంతవరకు రాని ఇతివృత్తంతో…

Read More

మంత్రిగారు వ్యక్తిగత విమర్శలు విరమించుకోండి. -మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు హితవు.

పాలకొల్లు: మే,23(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు అసహనంతో తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు హితవు పలికారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో శేషుబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ, దమ్ముంటే రాజకీయంగా తనను ఎదుర్కోవాలని సవాలు విసిరారు. గతంలో నిమ్మల రామానాయుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగినప్పుడు ఎంపీపీ,…

Read More

ప్రధాని మోడీ మాట, బంగారు భవితకు బాట. -రాష్ట్ర బిజెపి మీడియా కన్వీనర్ కపర్ది.

పాలకొల్లు: మే 22, (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుమేరకు, అందరూ పొదుపు చర్యలు పాటించాలని, బిజెపి రాష్ట్ర మీడియా కన్వీనర్, ఏఎంసీ మాజీ చైర్మన్, ఉన్నమట్ల కపర్తి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో, ప్రధాని మోడీ సూచించిన అంశాలు అనివార్యంగా ఆచరించవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ప్రపంచంలో నెలకొన్న భయానక యుద్ధ పరిస్థితులు సృష్టించే సమస్యలకు ముందుగానే సిద్ధం కావటానికి ప్రధాని…

Read More

రైలులో ప్రయాణిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మే, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా, పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు శుక్రవారం రైలు బండిలో ప్రయాణించారు. వాహన రహిత రోజు (నో వెహికల్ డే) పురస్కరించుకొని, క్యాబినెట్లో ముఖ్యమైన స్థానంలో ఉండి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కూడా అయినా మంత్రి నిమ్మల ప్రోటోకాల్ పక్కనపెట్టి, రైలు పెట్టెలో సామాన్లతో కలిసి ప్రయాణం ప్రారంభించారు….

Read More

రొయ్యల రైతుల ఆగ్రహం రోడ్డు పాలైన కష్టార్జితం. క్రాప్ హాలిడే హెచ్చరిక.

పాలకొల్లు: మే, 22 (తెలుగు న్యూస్ పేపర్. కామ్) రొయ్యల రైతులు తమ డిమాండ్ల సాధన కోసం భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పూలపల్లి వై జంక్షన్ వద్ద శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనలో రైతులు పండించిన రొయ్యలు రోడ్డుపై పారబోసి తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రొయ్యల రైతుల నడ్డి విరుస్తున్న సిండికేట్ల భాగోతంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఈ సందర్భంగా, విజ్ఞప్తి చేస్తూ, నాణ్యమైన సీడ్ అందించే ఏర్పాటు చేయాలని కోరారు….

Read More