కూటమి ప్రభుత్వం మానవత్వానికి ప్రతిరూపం.-మంత్రి నిమ్మల రామానాయుడు.
పాలకొల్లు: మే, 24 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పేద ప్రజలు అనారోగ్య కారణంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని, కుటుంబాలు కుదేలవకుండా కూటమి ప్రభుత్వం మానవత్వంతో వారికి సహాయం చేస్తుందని, స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో, 106 మందికి రూ. 49.40 లక్షల విలువైన చెక్కులను ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 20 నెలల కాలంలోనే, రూ.13.60 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి…