Skip to main content

Telugu News Power

Telugu News Power

రెండో రోజుకు చేరిన దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ నిరసన.

పాలకొల్లు: జులై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా దస్తవేజులేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన కార్యక్రమం మంగళవారం రెండో రోజుకు చేరింది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో నెంబర్ 396 తక్షణ రద్దు కోరుతూ ఆందోళనకు దిగారు. గతంలో దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్ల వారి వృత్తి కొనసాగించుకోవడానికి రక్షణ ఏర్పడుతుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల చేతికి రిజిస్ట్రేషన్ శాఖను అప్పగిస్తున్నది వారు ఆరోపించారు. వేలాది కుటుంబాలు…

Read More

ఛాంబర్స్ కాలేజీ విద్యార్థి రిత్విక్ కు ప్రతిభ పురస్కారం.

పాలకొల్లు : జులై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారానికి పాలకొల్లు కేవీఎం ఛాంబర్స్ జూనియర్ కళాశాల లో విద్యార్థి అలుగుసాని రిత్విక్ ఎంపికయ్యాడు. ఎమ్ ఈ సీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను 865 మార్కులు సాధించాడు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వేంకటేశ్వరరావు పత్రికలకు వెల్లడించారు. ఈ సందర్భంగా భీమవరం రాయిలంలో, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంధ్రలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్,…

Read More

ఆనంద సాయి గోవిందును అభినందించిన మాజీ ఎమ్మెల్సీ అంగర.

పాలకొల్లు: జులై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో చేరుగాంచిన ఆనంద సాయి స్వీట్స్ అండ్ బేకరి అధినేత కోరాడ గోవిందరాజులు, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనేపధ్యంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ గోవిందరాజులును మంగళవారం స్వయంగా వచ్చి సత్కరించారు. ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి పదవి అందుకున్న సందర్భంగా,అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసిరెడ్డి శ్రీనివాస్, శ్రీకన్య హోటల్…

Read More

చైర్మన్ అవినాష్ సౌజన్యంతో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ.

పాలకొల్లు: జూలై, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బీ ఆర్ ఎం వీ బాలికల మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. మన్యం జగ్గమ్మ గారి సత్రం చైర్మన్ మండాది అవినాష్ సౌజన్యంతో ఈ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా పట్టణ టీడీపీ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, జనసేన జిల్లా ప్రచార విభాగం కో ఆర్డినేటర్ తులా రామలింగేశ్వరరావు, పట్టణ బిజెపి అధ్యక్షులు కొల్లి కొండ ప్రసాద్, ట్రస్ట్…

Read More

ప్రధాని నివాసం ఎదుట ప్రతిపక్ష నేతల నిరసన.

రాహుల్, ప్రియాంక, అఖిలేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. న్యూఢిల్లీ:జులై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం సమీపంలో మంగళవారం నిరసన చేపట్టిన ప్రతిపక్ష నాయకులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని బలవంతంగా తొలగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ.లక్ష విరాళం

భీమవరం: జూలై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రనిధికి భీమవరం కి చెందిన ముప్పాళ్ళ నరసరాజు, నాగమణి దంపతులు ఒక లక్ష రూపాయలు విరాళంగా మంగళవారం అందజేశారు.ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం, ఆలయ ధర్మకర్త గుసిడి నాగ శిరీష అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజే సారు….

Read More

మంత్రిని కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ.

పాలకొల్లు: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుకు జేఏసీ అధ్యక్షులు యూత్ పాండురంగారావు ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. పి ఆర్ సి కమిటీ ఏర్పాటు చేయడంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, వెంటనే పిఆర్సి కమిటీ వేసి అయ్యారు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఐదు డిఏలు, గత పిఆర్సి బకాయిలు దక్షిణం…

Read More

శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభం.

భీమవరం : జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అనుగ్రహమే పట్టణాభివృద్ధికి మూలమని, అమ్మవారి దయ సిరిసంపదలు వెల్లివిరుస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరంలో 3వ వార్డులో ప్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి 34వ వార్షిక జాతర మహోత్సవాన్ని, 38వ వార్డు లంకపేటలో అమ్మవారి 11వ వార్షిక జాతర మహోత్సవాన్ని, 35వ వార్డు సూర్యనారాయణ పురం యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి…

Read More

కేంద్ర మంత్రులను కలిసిన రాష్ట్ర ఆక్వా రైతు సంఘ ప్రతినిధులు.

న్యూఢిల్లీ : జూలై 20, ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధుల బృందం, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లను ఢిల్లీలో సోమవారం కలిసింది. రొయ్యల మేత ధరల నియంత్రణకు జన్యు మార్పు చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరింది. అమెరికా, చైనా, ఐరోపా, తదితర ప్రధాన మార్కెట్లలో భారతీయ రొయ్యల ఎగుమతులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. భారత-అమెరికా…

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత. -కలెక్టర్ నాగరాణి

భీమవరం: జూలై, 20( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ప్రజల నుంచి 141 అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌లో 53 అర్జీలు స్వీకరించి, సంబంధిత శాఖలు నిర్దేశిత గడువులో నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మళ్లీ అదే సమస్యతో అర్జీలు ఇవ్వాల్సిన పరిస్థితి…

Read More